Home » Vasantha Venkata Krishna Prasad
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మల కళను కాపాడేందుకు, ఈ హస్తకళాకారులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్లాంట్ నిర్వహణకు నిధులు కేటాయించారని ఎమ్మెల్యే వసంత వెల్లడించారు. ప్లాంట్ నుంచి కాలుష్యం పరిమితికిమించి విడుదల అవుతోందని.. విద్యుత్ ప్లాంట్ అమరావతికి కూడా అతి సమీపంలో ఉందని తెలిపారు.
TDP MLA Cries: మైలవరం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ వ్యక్తిగత కార్యదర్శి కట్టా నరసింహరావు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ హైదరాబాద్ నుంచి నక్కలంపేటకు చేరుకున్నారు. నరసింహరావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నరసింహరావు మృతదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఎమ్మెల్యే.
Andhrapradesh: మాజీ మంత్రి జోగి రమేష్పై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు వద్ద లంచాలు, బిల్లులు ఇప్పించడానికి జోగి రమేష్, 20, 30 శాతం కమిషన్ తీసుకున్నారని.. తాను ఆధారాలతో సహా నిరూపిస్తానని అన్నారు. వెంకటేశ్వరస్వామిని నమ్ముతావో, ఏసు ప్రభువును నమ్ముతావో తెలియదు వందశాతం నువ్వు లంచం తీసుకున్నావు అంటూ...
ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజలకు సీఎం చంద్రబాబు ఉత్తమ పాలన అందించారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చేయూతనిచ్చారని అన్నారు
ఇవాళ(బుధవారం) తెల్లవారుజూము నుంచి ఎన్టీఆర్, గుంటూరు, తూ.గో. జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మైలవరం నియోజకవర్గంలోని వరద బాధిత ప్రాంతాలైన విజయవాడ రూరల్, జక్కంపూడి పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.
Andhrapradesh: జిల్లాలోని జి.కొండూరులో, మైలవరం మండల పరిధిలోని పూరగుట్ట లే అవుట్లలో ఇళ్ల నిర్మాణలను ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్తో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్లు గురువారం పరిశీలించారు. నివాసితులతో మంత్రి పార్థసారథి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Andhrapradesh: మాజీ మంత్రి జోగిరమేష్పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం నాడు మైలవరంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ... మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్ అరెస్ట్పై స్పందించారు.
వరుసగా రెండో సారి అందుకునేందుకు పోలింగ్ వేళ.. అధికార వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. ఆ క్రమంలో అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటున్నాయి.