Home » Uttarakhand
నేపాల్లోని బైతాడి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బస్సు లోయలోపడి 13 మంది మృతిచెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ సరిహద్దు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్లో ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం డెహ్రాడూన్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
సాహు చేసిన వ్యాఖ్యలు బీజేపీ నైజాన్ని చాటుతోందంటూ బిహార్లోని విపక్ష ఆర్జేడీ, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ విమర్శించాయి. బీజేపీ నేతలు రూ.10,000తో మహిళల ఓట్లు కొని, ఇప్పుడు బీహర్ నుంచి రూ.20,000-25,000కు అమ్మాయిలను తెస్తామని చెబుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు.
రిషికేశ్లోని శ్యామ్పూర్ హాత్ ఏరియాలో ఎలుగుబంటి యువకుల వెంటపడింది. ఆ యువకులు అతి కష్టం మీద ఎలుగుబంటి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఔలి రోడ్డులో ఉన్న ఆర్మీ క్యాంప్లోని స్టోర్లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల కమ్ముకోవడంతో అత్యవసర సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి.
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విష్ణుగఢ్- పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో రెండు లోకో రైళ్లు ఢీకొనగా.. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిద్రమత్తు, రాంగ్ రూట్, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
పదవుల కంటే ప్రజలకు సేవ చేయడమనేది వాజ్పేయి జీవితం అందరికీ నేర్పుతుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అటల్–మోదీ సుపరిపాలన యాత్ర బహిరంగ సభలో సీఎం ధామి మాట్లాడారు.
ఉత్తరాఖండ్లోని రాజాజీ నేషనల్ పార్క్ నుంచి ఏనుగులు సమీపంలోని హైవేపైకి రావడంతో కొన్ని నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈలోపు ఏనుగులు మళ్లీ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి.
బంగ్లాదేశీలు భారత్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. హిందూ పేర్లు పెట్టుకుని ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి ప్రభుత్వ పథకాల్ని అనుభవిస్తున్నారు. మరోవైపు, ఉత్తరాఖండ్లో సాధువులుగా మారువేషాలు వేసుకుని భక్తుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సనాతన ధర్మాన్ని వక్రీకరిస్తున్నారు.