• Home » Uttarakhand

Uttarakhand

నీటి కోసం గొడవ.. ఒకరి మృతి, ఇళ్లకు నిప్పు..

నీటి కోసం గొడవ.. ఒకరి మృతి, ఇళ్లకు నిప్పు..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలో నీటి వినియోగంపై ప్రారంభమైన వివాదం తీవ్ర హింసకు దారితీసింది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

స్కూటీతో ఏనుగును ఢీకొట్టిన మహిళా టీచర్.. పాపం ఆ ఏనుగు..

స్కూటీతో ఏనుగును ఢీకొట్టిన మహిళా టీచర్.. పాపం ఆ ఏనుగు..

ఏనుగును స్కూటీ ఢీకొన్న ఘటనలో ఏనుగు తీవ్రంగా గాయపడింది. దాని దంతాలు విరిగి రోడ్డుపై పడిపోయాయి. ఉత్తరాఖండ్‌లో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.

ఉత్తరాఖండ్ మాజీ సీఎం బీసీ ఖండూరి కన్నుమూత

ఉత్తరాఖండ్ మాజీ సీఎం బీసీ ఖండూరి కన్నుమూత

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ (రిటైర్డ్) భువన్ చంద్ర ఖండూరి సుదీర్ఘ అస్వస్థతతో మంగళవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు.

రైలు నుంచి సడెన్‌గా మాయమైన మహిళ.. ట్విస్ట్ మామూలుగా లేదు..

రైలు నుంచి సడెన్‌గా మాయమైన మహిళ.. ట్విస్ట్ మామూలుగా లేదు..

నందాదేవి ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి కనిపించకుండా పోయిన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. ఉత్తరాఖండ్‌లో రైలు నుంచి కనిపించకుండా పోయిన ఆ మహిళను బిహార్‌లో గుర్తించారు.

జంట వింత కోరిక.. శ్మశాన వాటికలో పెళ్లి..

జంట వింత కోరిక.. శ్మశాన వాటికలో పెళ్లి..

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ జంట శ్మశాన వాటికలో పెళ్లి చేసుకుంది. మనుషుల బూడిద మధ్య మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది.

నేపాల్‌లో తీవ్ర విషాదం.. బస్సు లోయలో పడి 13 మంది దుర్మరణం

నేపాల్‌లో తీవ్ర విషాదం.. బస్సు లోయలో పడి 13 మంది దుర్మరణం

నేపాల్‌లోని బైతాడి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బస్సు లోయలోపడి 13 మంది మృతిచెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ సరిహద్దు సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..

లోయలో పడ్డ బస్సు.. ముగ్గురి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు..

లోయలో పడ్డ బస్సు.. ముగ్గురి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు..

ఉత్తరాఖండ్‌లో ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం డెహ్రాడూన్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Bihar Girls: రూ.20,000కే బిహార్ అమ్మాయిలు.. మంత్రి భర్త వివాదాస్పద వ్యాఖ్యలు

Bihar Girls: రూ.20,000కే బిహార్ అమ్మాయిలు.. మంత్రి భర్త వివాదాస్పద వ్యాఖ్యలు

సాహు చేసిన వ్యాఖ్యలు బీజేపీ నైజాన్ని చాటుతోందంటూ బిహార్‌లోని విపక్ష ఆర్జేడీ, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ విమర్శించాయి. బీజేపీ నేతలు రూ.10,000తో మహిళల ఓట్లు కొని, ఇప్పుడు బీహర్‌ నుంచి రూ.20,000-25,000కు అమ్మాయిలను తెస్తామని చెబుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మండిపడ్డారు.

CCTV Video Goes Viral: నడిరోడ్డులో ఎలుగుబంటి.. యువకుల వెంటబడి..

CCTV Video Goes Viral: నడిరోడ్డులో ఎలుగుబంటి.. యువకుల వెంటబడి..

రిషికేశ్‌లోని శ్యామ్‌పూర్‌ హాత్ ఏరియాలో ఎలుగుబంటి యువకుల వెంటపడింది. ఆ యువకులు అతి కష్టం మీద ఎలుగుబంటి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Fire in Army Camp Store: ఆర్మీ క్యాంపులో భారీ అగ్నిప్రమాదం

Fire in Army Camp Store: ఆర్మీ క్యాంపులో భారీ అగ్నిప్రమాదం

ఔలి రోడ్డులో ఉన్న ఆర్మీ క్యాంప్‌లోని స్టోర్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల కమ్ముకోవడంతో అత్యవసర సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి