• Home » Uttar Pradesh

Uttar Pradesh

15 ఏళ్లకు పెళ్లి.. 22 ఏళ్లకు ఐదుగురు పిల్లలు.. మరో మగబిడ్డ కావాలని..

15 ఏళ్లకు పెళ్లి.. 22 ఏళ్లకు ఐదుగురు పిల్లలు.. మరో మగబిడ్డ కావాలని..

ఓ జంటకు 15 ఏళ్ల వయసులోనే పెళ్లైంది. 22 ఏళ్లు వచ్చే సరికి ఆ జంట ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో నలుగురు అమ్మాయిలు కాగా.. ఓ అబ్బాయి ఉన్నాడు. ఇప్పటికే ఓ కొడుకు ఉండగా.. ఆ జంట మరో మగబిడ్డ కోసం తాపత్రయపడుతోంది.

హైవేపై బోల్తా పడ్డ ట్రక్.. చచ్చిన గొర్రెల కోసం ఎగబడ్డ జనం..

హైవేపై బోల్తా పడ్డ ట్రక్.. చచ్చిన గొర్రెల కోసం ఎగబడ్డ జనం..

ఉత్తర్‌ప్రదేశ్‌లో మానవత్వాన్ని ప్రశ్నించే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. హైవేపై గొర్రెలతో వెళుతున్న ట్రక్ బోల్తా పడింది. ట్రక్‌లోని నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. గొర్రెలు పెద్ద సంఖ్యలో చనిపోయాయి. స్థానికులు గాయపడ్డ వారికి సాయం చేయాల్సిందిపోయి.. చనిపోయిన గొర్రెలను ఎత్తుకెళ్లారు.

2007 ఫార్ములాతోనే ఈసారి యూపీ ఎన్నికలకు మాయావతి

2007 ఫార్ములాతోనే ఈసారి యూపీ ఎన్నికలకు మాయావతి

వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్వవైభవం సంతరించుకోవాలనే పట్టుదలతో బహుజన్ సమాజ్ పార్టీ సుప్రీం మాయావతి ఉన్నారు. ఇందుకోసం పాత ఫార్ములానే తిరిగి పునరుద్ధరించాలని అనుకుంటున్నారు.

 గెలిచే సీట్లే ఇస్తాం.. కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేష్ పార్టీ

గెలిచే సీట్లే ఇస్తాం.. కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేష్ పార్టీ

ఉత్తరప్రదేశ్‌లో 'ఇండియా' బ్లాక్‌ యథాతథంగా ఉంటుందని, కాంగ్రెస్‌తో తమ పొత్తు కొనసాగుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ధ్రువీకరించారు. అయితే సీట్ల షేరింగ్ విషయంలో కాంగ్రెస్‌కు గెలిచే సీట్లే ఇస్తామనే సంకేతాలను ఆ పార్టీ పంపింది.

హాస్టల్‌లో యువకుడి దారుణం.. అర్ధరాత్రి అమ్మాయిల గదిలోకి చొరబడి..

హాస్టల్‌లో యువకుడి దారుణం.. అర్ధరాత్రి అమ్మాయిల గదిలోకి చొరబడి..

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. తనను పోలీసులకు పట్టించారన్న కోపంతో ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలపై కక్ష గట్టాడు. వారు ఉంటున్న హాస్టల్ గదిలోకి చొరబడి దారుణంగా కొట్టాడు.

అంత్యక్రియల సందర్భంగా విషాదం.. వ్యక్తిని నదిలోకి లాక్కుపోయిన మొసలి

అంత్యక్రియల సందర్భంగా విషాదం.. వ్యక్తిని నదిలోకి లాక్కుపోయిన మొసలి

అత్త అంత్యక్రియల కోసం వెళ్లిన వ్యక్తి మొసలి నోట చిక్కాడు. అంత్యక్రియల సందర్భంగా నది దగ్గర నిల్చుని ఉండగా మొసలి ఆ వ్యక్తిపై దాడి చేసి లోపలికి లాక్కుపోయింది.

యూపీలోని బాందా  జిల్లాలో వరుసగా మూడో రోజూ దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

యూపీలోని బాందా జిల్లాలో వరుసగా మూడో రోజూ దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

ఉత్తర భారతంలో భానుడు కరాల నృత్యం చేస్తున్నాడు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాందా జిల్లా వరుసగా మూడో రోజు కూడా దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతంగా నిలిచింది.

కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తీసేసిన డాక్టర్.. భారీ షాక్ ఇచ్చిన కన్సూమర్ కోర్టు..

కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తీసేసిన డాక్టర్.. భారీ షాక్ ఇచ్చిన కన్సూమర్ కోర్టు..

ఒక కిడ్నీకి బదువు ఇంకో కిడ్నీ తిసి ఓ మహిళ చావుకు కారణమైన డాక్టర్‌కు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ షాక్ ఇచ్చింది. మృతురాలి కుటుంబానికి రెండు కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

మోదీ, అమిత్‌షాపై మళ్లీ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడిన బీజేపీ

మోదీ, అమిత్‌షాపై మళ్లీ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడిన బీజేపీ

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మళ్లీ తన వ్యాఖ్యలతో రాజకీయ వేడి రగిల్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని 'ద్రోహులు'గా పేర్కొన్నారు.

ఆర్థిక తుఫాన్ రాబోతోంది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

ఆర్థిక తుఫాన్ రాబోతోంది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

ఐదు రోజుల్లో రెండు సార్లు ఇంధనం ధరలు పెరగడంపై లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో త్వరలో ఆర్థిక తుఫాన్ రాబోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలే ఈ దుస్థితికి కారణమని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి