Home » Uttar Pradesh
మహిళలు లిక్కర్ షాపులోకి చొరబడి లోపల ఉన్న మద్యం కేసులను తీసుకొచ్చి బయట పడేశారు. షాపు మొత్తం ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు షాపు దగ్గరకు చేరుకున్నారు. అతి కష్టం మీద మహిళలకు సర్దిచెప్పారు.
పేలుడు సమాచారంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణం స్పందించారు. ఘటనా స్థలికి వెళ్లి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో విషాదం చోటుచేసుకుంది. బాత్రూం బకెట్లో పడిన చిన్నారి బాలుడు..
సోనుతో గొడవపెట్టుకున్నారు. అతడిపై దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొట్టసాగారు. దీంతో సోను ప్రాణ రక్షణ కోసం పరుగులు పెట్టాడు. అయినా వాళ్లు వదలలేదు. హైవేపై సోనును వెంటాడి, వేటాడి చావకొట్టారు.
ప్రస్తుతం చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఆ మహిళ ఎంత చాకచక్యంగా దొంగతనం చేసిందో స్పష్టంగా ఉంది.
కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మహిళ భర్తతో పాటు మరో ఆరుగురిపై కేసు ఫైల్ చేశారు. ఆ కేసు అప్పటినుంచి నడుస్తూనే ఉంది. అత్తింటి వారు కోర్టు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరో వైపు పోలీసులు కనిపించకుండా పోయిన ఆ మహిళ కోసం వెతుకులాట ప్రారంభించారు.
స్క్వాట్స్ చేస్తున్న మహిళ అక్కడినుంచి వెళ్లిపోయింది. బ్లాక్ టీషర్ట్ వేసుకున్న మహిళ స్క్వాట్స్ మిషిన్ దగ్గరకు వెళ్లింది. ఇంతలో గ్రీన్ టీషర్ట్ వేసుకున్న మహిళ స్క్వాట్స్ మిషిన్లోకి చొరబడింది.
పోలీసుల దర్యాప్తులో మతిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017, జూన్ 21వ తేదీన విశాల్ తల్లి ప్రభా దేవి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత విశాల్ ఇన్సురెన్స్ కంపెనీల నుంచి 80 లక్షల రూపాయలు పొందాడు.
శనివారం ఇద్దరూ కలిసి బైకుపై షికారుకు వెళ్లారు. షికారు అయిపోయిన తర్వాత నిశాను నది దగ్గర వదిలిపెట్టాడు సోను. ఇది కొంతమంది గ్రామస్తులు చూశారు. వెంటనే ఇరు కుటుంబాల పెద్దలకు సమాచారం ఇచ్చారు.
కొద్దిరోజుల క్రితమే తండ్రి ఆమెకు ఐఫోన్ 16 బహుమతిగా ఇచ్చాడు. ఆమెకు ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్ ఫోన్ కొనాలని ఆశపుట్టింది. ఇందుకోసం తండ్రిని డబ్బులు అడిగితే ఇవ్వనని చెప్పేశాడు. దీంతో ఓ మాస్టర్ ప్లాన్ వేసింది.