Home » Uttar Pradesh
ప్రియురాలిని కలవడానికి వెళ్లిన ప్రియుడి జీవితం విషాదంగా ముగిసింది. ప్రియురాలి కుటుంబసభ్యులు అతడ్ని కొట్టి చంపేశారు. ఈ మర్డర్ నేపథ్యంలో ప్రియురాలు, ఆమె బాబాయ్ ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం వారి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
బుధవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో భర్తాపూర్ గ్రామస్తులు ఖైరాటియా గ్రామం నుంచి ఊరికి తిరిగి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పడవ అదుపు తప్పింది.
భార్య తన కోరిక తీర్చలేదన్న కోపంతో భర్త సైకోలా మారిపోయాడు. భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను మేడపై నుంచి కిందకు తోసేశాడు.
స్కూటీని ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లి పెట్టాడు. దీంతో శాలు అతడితో గొడవపెట్టుకుంది. శాలు అన్న కలుగజేసుకోవటంతో ఆ గొడవ చినికి చినికి గాలివానలా మారింది. అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్, మరికొందరు గార్డ్కు మద్దతుగా వచ్చారు.
ఇటీవల తాను వచ్చినప్పుడు ఇక్కడి గ్రామం పేరు ముస్తఫాబాద్ అని తనకు చెప్పారని, ఎంతమంది ముస్లింలు నివసిస్తున్నారని తాను అడిగినప్పుడు ఒక్కరు కూడా లేరని తనకు చెప్పారని యోగి వివరించారు.
విపిన్ నడవలేని స్థితిలో ఉండటంతో యూరిన్ బ్యాగ్ పెట్టారు. రెండు రోజుల్లో అతడు కొద్దిగా కోలుకున్నాడు. నడవటానికి శక్తి రాగానే నేరుగా వైన్ షాపు దగ్గరకు వెళ్లిపోయాడు. మందు ఆర్డర్ చేసుకుని అక్కడే తాగేశాడు.
చనిపోయిన తన కుమారుడు బతికి వస్తాడని ఓ తండ్రి వింత పని చేశాడు. మూడు రోజులపాటు శవానికి పూజలు చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లో చోటుచేసుకుంది.
క్షణిక సుఖం కోసం భర్తలను, కన్న పిల్లలను చంపే మహిళలు పెరిగిపోతున్నారు. తాజాగా ఓ మహిళ.. తన ప్రియుడితో కలిసి నిద్రపోతున్న భర్తను కత్తితో గొంతు కోసి చంపింది. తాజాగా ఆదివారం నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. మగబిడ్డ కోసం భర్తే భార్యను వేరొకరితో అఫైర్ పెట్టుకోవాలని ఒత్తిడి చేసిన ఘటన చాలా మందిని నివ్వెరపరుస్తోంది. అబ్బాయి కావాలనే కోరికతో అత్తింటివారు ఓ మహిళపై దారుణాలకు పాల్పడ్డారు. ముందుగా ఆమెకు రెండుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించారు.
సౌదీ అరేబియా ఎడారిలో తన యజమాని(కపిల్) చేతిలో చిక్కుకుపోయిన ఒక భారతీయ కార్మికుడు సెల్ఫీ వీడియోలో తన దయనీయ స్థితిని తెలియజేశాడు. 'దయచేసి సహాయం చేయండి, లేదంటే నాకు చావే శరణ్యం' అని కన్నీరు పెట్టుకుంటూ ప్రధాని..