Home » Uttar Pradesh
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వందేభారత్ రైళ్లను ఆయన ప్రారంభించారు. ఈ రైళ్లతో కలిపి దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య 160పైగా చేరింది.
గ్రామస్తులంతా కలిసి దున్నపోతు రెండవ పుట్టిన రోజు వేడుకలు అత్యంత ఘనంగా చేశారు. ఇందుకోసం ఊరంతా ఏకమైంది. డీజేలు పెట్టించారు. షేరా మెడలో దండలు వేసి, బెలూన్లు కట్టి ఎంతో అందంగా ముస్తాబు చేశారు.
ఉత్తర ప్రదేశ్లోని మీరట్కు చెందిన ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడు షాహిల్తో కలిసి భర్తను చంపేసింది. తర్వాత శవాన్ని బ్లూ డ్రమ్లో కుక్కేసింది. ప్రస్తుతం నిందితులిద్దరూ జైల్లో ఉన్నారు. ముస్కాన్ కుటుంబం అన్ని రకాలుగా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.
ఇద్దరు అక్కాచెల్లెళ్లు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. ఆటో డ్రైవర్తో గొడవ పెట్టుకుని, అతడిపై దాడికి సైతం దిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఓ భర్త తన భార్యకు గిఫ్ట్ ఇవ్వటం కోసం సంవత్సరం పాటు ఎంతో కష్టపడ్డాడు. రూపాయి రూపాయి కూడ బెట్టాడు. ఎట్టకేలకు ఆ చిల్లర డబ్బులతో భార్యకు గిఫ్ట్ కొనేశాడు.
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన కొందరు భక్తులు.. స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది.
14 ఏళ్ల పాటు వీరి కాపురం ఎలాంటి గొడవలు లేకుండా సజావుగానే సాగింది. సంవత్సరం క్రితం వీరి ఇంట్లో పని చేయడానికి ఓ యువకుడు వచ్చాడు. యువకుడితో ఆ వ్యక్తి భార్య ఎఫైర్ పెట్టుకుంది.
చికెన్ ఫ్రై విషయంలో పెళ్లి మండపంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తరఫు వారి మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ఆపితే గానీ, గొడవ ఆగలేదు.
ఓ ఆరుగురు మహిళలు కొత్తరకం దొంగతనానికి తెర తీశారు. వాహనాల్లో వాంతి నాటకం ఆడి మహిళల్ని దోచేస్తున్నారు. వారినుంచి బంగారు ఆభరణాలు కొట్టేస్తున్నారు.
ఓ తల్లి తన ప్రియుడితో కలిసి కన్న బిడ్డను హత్య చేసింది. మర్డర్కు ముందు అతడిపై 40 లక్షల రూపాయల ఇన్సురెన్స్ చేయించింది. మర్డర్ను యాక్సిడెంట్గా చిత్రీకరించి డబ్బులు కొట్టాయాలని అనుకుంది.