Home » Uttar Pradesh
ఓ వ్యక్తి స్టైల్గా తయారై.. బంగారం కొనేందుకు దుకాణానికి వెళ్లాడు. దుకాణ యజమాని కొన్ని నగల బాక్స్ను అతడి ముందు ఉంచాడు. అందులోని నగలను కొద్ది సేపు పరిశీలించాడు. ఈ క్రమంలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఉత్తర్ప్రదేశ్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తీవ్ర జ్వరంతో బాధ పడుతూ గంటల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
హత్య కేసులో దోషిగా ఉన్న ఓ వ్యక్తిని మూడు దశాబ్దాల తరువాత యూపీ పోలీసులు అరెస్టు చేశారు. పెరోల్పై విడుదలై 36 ఏళ్లుగా పరారీలో ఉన్న అతడిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
కొందరు ఓ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తు్న్నారు. అయితే కాసేపు ఉంటే శవానికి మంట పెడతారు అనగా.. స్థానికులకు అనుమానం కలిగింది. దీంతో వారి వద్దకు వెళ్లి.. శవంపై కప్పిన దుప్పటి పక్కకు తీశారు. చివరకు చూడగా షాకింగ్ సీన్ కనిపించింది..
భర్తను చంపిన కేసులో ప్రియుడితో పాటు జైలు పాలైన ముస్కాన్ ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు రాధ అని పేరు పెట్టారు. ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న దానిపై కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించనున్నారు. డీఎన్ఏ పరీక్ష చేయించాలని కోరనున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న కారు.. అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా.. ఒకరు గాయపడ్డారు.
సత్యం, ధర్మానికి రామాలయం ప్రతీక అని మోహన్ భాగవత్ అన్నారు. మన పూర్వీకులు మనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పుకునే రోజు ఇదని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు వశిష్ట, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, దేవి అహల్య, నిషదరాజు గుహుడు, శబరి మాత మందిరాలతో కూడిన సప్తమందిర్ను దర్శిస్తారు. 11 గంటలకు శేషావతార్ మందిర్, మాతా అన్నపూర్ణ మందిరాలను దర్శించుకుంటారు.
రైల్ ప్లాట్ ఫామ్పై వాటర్ బాటిళ్లు అమ్ముకునే ఓ యువకుడు మోసానికి తెరతీశాడు. బాటిళ్లలో రైలు ప్లాట్ ఫామ్ మీద ఉన్న కుళాయి నీళ్లు నింపి అమ్మేస్తున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కారు కిందపడ్డ బాలుడు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డ సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. స్కూలు నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.