• Home » Uttam Kumar Reddy Nalamada

Uttam Kumar Reddy Nalamada

కేబినెట్‌‌లో కీలక నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రి ఉత్తమ్

కేబినెట్‌‌లో కీలక నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రి ఉత్తమ్

వానాకాలం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. జూన్ 30వ తేదీన మధిరలో రైతు సమ్మేళనం పేరిట నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేస్తారని తెలిపారు.

నెలాఖర్లో రైతు భరోసా

నెలాఖర్లో రైతు భరోసా

వానాకాలం రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిని 9 రోజుల్లోనే రైతులకు జమ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.

ఖమ్మం రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రతే లక్ష్యం: మంత్రి ఉత్తమ్

ఖమ్మం రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రతే లక్ష్యం: మంత్రి ఉత్తమ్

ఖమ్మం రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం) జలసౌధలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

అందుకే తెలంగాణ వడ్లను కేంద్రం కొనుగోలు చేయడం లేదు: మంత్రి ఉత్తమ్

అందుకే తెలంగాణ వడ్లను కేంద్రం కొనుగోలు చేయడం లేదు: మంత్రి ఉత్తమ్

తెలంగాణ రాష్ట్రంలోని వడ్లకు ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ లేదని పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందుకే ఈ వడ్లను కేంద్రం కొనుగోలు చేయడానికి సుముఖంగా లేదన్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2027 నాటికి ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందుకు భూసేకరణ, పునరావాస పనులు మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

త్వరలో శుభవార్త!

త్వరలో శుభవార్త!

బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయిస్తే.. అందులో తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ కేసీఆర్‌ రాసిన మరణ శాసనం సంక్లిష్టంగా మారింది. దానిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం.

ఈ టర్మ్‌లోనే పాలమూరు ప్రాజెక్టులన్నీ : ఉత్తమ్‌

ఈ టర్మ్‌లోనే పాలమూరు ప్రాజెక్టులన్నీ : ఉత్తమ్‌

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలు సహా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ టర్మ్‌లోనే పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

తడిసిన ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లిస్తాం: మంత్రి ఉత్తమ్

తడిసిన ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లిస్తాం: మంత్రి ఉత్తమ్

75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వరి రైతులకు మాటిస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 8.5 లక్షల మంది రైతులకు రూ. 8,400 కోట్లు నగదు చెల్లించామన్నారు.

అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందవద్దు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లపై ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

2027 డిసెంబరు కల్లా దేవాదుల పూర్త్తి

2027 డిసెంబరు కల్లా దేవాదుల పూర్త్తి

దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని 2027 డిసెంబరులోగా పూర్తి చేయడానికి రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసినట్లు మంత్రి ఉత్తమ్‌ ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి