Home » Uravakonda
మండలంలో ఈ నెల 27, 28 తేదీలలో నిర్వహించే మహానాడు నిర్వహణపై గడేకల్లు గ్రామంలో క్టస్టర్-1 సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ విడపనకల్లు మండలంలో రెండు క్లస్టర్లు ఉన్నాయని, వాటి పరిధికి సంబంధించి గడేకల్లు, విడపనకల్లులో మహా నాడు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆపరేషన క్లీన స్వీప్ కా ర్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని నందలపా డు, సుం కులమ్మపాలెం, ఆసుపత్రిపాలెం తదితర ప్రాంతాల్లో ప్రజలకు అవగా హన కల్పించి, రోడ్లను శుభ్రం చేశారు.
పట్టణంలోని గంగా నగర్, హనుమేష్ నగర్లో శనివారం కలెక్టర్ ఒ. ఆనంద్ ఆకస్మీక తనిఖీ చేశారు. పట్టణంలోశనివారం నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ హాజరయ్యారు. ఆయనను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ మర్యాద పూర్యకంగా కలిశారు.
మండలంలోని కరకముక్కల గ్రామంలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకూ 380 మంది విద్యార్థులు చదువుతున్నారు. పది తరగతు ల గదులూ పూర్తిగా శిథిలా వస్థకు చేరాయి. పై పెచ్చులు ఊడి పడుతూ ఉన్నా ఏ అధికారి పట్టిం చుకోవటం లేదు. గత ప్రభుత్వంలో నాడు-నేడు పథకం కింది రూ.1.5 కోట్లు నిధులతో ఊరి చివర నూతన పాఠశాల భవనం నిర్మాణం చేప ట్టారు.
ప్రజలు, రైతుల నుంచి వచ్చిన అర్జీలపైన తక్షణమే స్పందించి, వాటిని పరిష్కరించాలని జేసీ విష్ణుచరణ్ స్థానిక అధికారులను ఆదేశించారు. వజ్రకరూరు మండ లంలోని రాగులపాడు గ్రామంలో గురువారం ‘ఒక నెల - ఒక గ్రామం, నాలుగు సందర్శనలు’ అనే కార్యక్రమంలో జేసీ పాల్గొన్నారు.
మహిళలు, బాలికల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని డీఎస్పీ శ్రీనివాస్ పేర్కొన్నారు. వజ్రకరూరు మండల కేంద్రం లోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో బుధవారం మహిళలు, బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆనలైనలో మందులు అమ్మకాలు ని లిపి వేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత కెమిసి్ట్రస్టుల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం మెడికల్ షాపుల నిర్వాహకులు దుకాణా లను బంద్ చేసి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గుత్తి గాంధీ సర్కిల్లో నిరసన తెలిపారు.
సీఎం సహాయనిధి పేదల పాలిట వరమని టీడీపీ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు పే ర్కొన్నారు. ఆయన సోమవారం నియోజక వర్గంలోని ఎనిమిది మం ది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.6.40 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.
ఉమ్మడి అనంత పురం జిల్లా ప్రధాన నీటి వనరు అయిన పెన్నహోబిలం బ్యాలెన్సిం గ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు హెచ్చెల్సీ నుంచి నీటిని అందించే లింక్ కెనాల్ ఆధునికీకరణ కల గానే మారింది. ఈ కాలువ శిథిలావస్థకు చేరి, అధ్వానంగా తయారైంది. కాలువలో పిచ్చిమొక్కలు, గుర్రపు డెక్క మొక్కలు పెరిగిపోయి, నీరు పారడం గగనంగా తయారైంది.
మండల పరిధిలోని తిమ్మా పురం గ్రామంలో అక్క దేవతల నెల పూజను ఘనంగా నిర్వహించారు. నెల రోజుల క్రితం తిమ్మాపురంలోని ఆలయం నుంచి కరుట్లపల్లి ఆలయానికి అక్కదేవతల గిరిగలను తెచ్చి మూడు రోజు లు పరుష నిర్వహించారు.