Home » Uravakonda
మండలంలో ఏసీబీ దాడులపై హాట్ టాపిక్ నడుస్తోంది. ఏసీబీ దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు మొ దలైంది. రెండేళ్ల వ్యవధిలో ఏసీబీ అధికారులు పామిడిలో ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధానంగా కీలకమైన తహసీల్దార్, సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాలపై దృష్టిసారించడం చర్చనీయాంశమైంది.
మండల పరిధిలోని వై. రాంపురం గ్రామంలో వెలసిన ఎర్రిస్వామి రథోత్సవాన్ని శనివారం వై భవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు, పూజలను చేశారు.
మున్సిపల్ మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ అనుబంధం ము న్సిపల్ యూనియన నాయకులు పేర్కొన్నారు. స్ధానిక మున్సిపల్ కార్యా లయం వద్ద శుక్రవారం ఆ యూనియన ఆధ్వర్యంలో మహిళా కార్మి కులు రిలే దీక్షలు ప్రారంభించారు.
పట్టణంలోని కూరగా యల మార్కెట్లో చెత్త పేరుకుపోయి దుర్వాసనకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. కూరగాయల మార్కెట్లో పబ్లిక్ టాయిలెట్ల పక్కన ఖాళీ స్థలంలో మున్సిపల్ శానిటేషన సిబ్బంది డస్ట్ బినలు ఏ ర్పాటు చే శారు.
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారికి నేడు పల్లే పండుగలో మోక్షం లభించింది. ఆసుపత్రికి వెళ్లేందుకు 30 ఏళ్లుగా సరైన దారి లేక రోగులు, వైద్య సిబ్బంది చాలా అవస్థలు పడేవారు. పల్లె పండుగ 2.0లో బాగంగా మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలతో టీడీపీ నాయకులు ఆసుపత్రికి సీసీ రోడ్డును వేయిస్తున్నారు.
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు ఖాదర్బాషా పేర్కొన్నారు. ఇటీవల ఖో-ఖో పుట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బుధవారం స్థానిక జిల్లా పరిషత సెంట్రల్ ఉన్నత పాఠశాలలో అభినందించారు.
స్థానిక కొనకొండ్ల రోడ్డు లోని శ్రీవివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం ఆ పాఠ శాల వ్యవస్థాపకులు ఆర్ మంజునాథ్ ఆధ్వర్యంలో సైన్స ఫెయిర్ను ని ర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ గణిత ఉపాధ్యా యుడు అ స్లాంబాషా, వాణి విద్యానికేతన కరస్పాండెంట్ మల్లికార్జున రెడ్డి, నీటిపారుదలశాఖ ఏఈఈ పవనకుమార్ హాజరయ్యారు.
జనసేన క్రియాశీలక సభ్యత్వంతో భద్రమైన భవిష్యత్తు అని ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన చైర్మన పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. స్ధానిక మున్సి పల్ కార్యాలయం వద్ద బుధవారం జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త వాసిగిరి మణికంఠ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
బ్రిటిష్ కాలంలో రూపొం దించిన డైక్లాట్లో కమ్మర కులస్థులకు కేటాయించిన ఈనాం భూమిని ఓ వైసీపీ నాయకుడి ఆధీనంలో ఉందని మండలంలోని జల్లిపల్లికి చెంది న కమ్మర కులస్థులు ఆరోపించారు. స్థానిక తహసీల్దారు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజేఆర్కు మండలంలోని జల్లిపల్లికి చెందిన కమ్మర కులస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
గ్రామ స్థాయి నుంచి జనసేన పార్టీబలోపేతానికి కృషి చేస్తామని ఆ పార్టీ సీనియర్ నా యకుడు పూల రమణ పేర్కొన్నారు. స్ధానిక కసాపురం రోడ్డులో ఆదివారం జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.