Home » Uravakonda
భూ సమస్యలతో మండ లంలోని రైతులు నిత్యం గ్రీవెన్సకు వస్తున్నారని, అసైన్డ భూముల జాబితాను వారం రోజుల్లో సిద్ధం చేయాలని కలెక్టర్ ఒ. ఆనంద్ అధికారుల ను ఆదేశించారు. మండలంలోని మరుట్ల మూడో కాలనీ సమీపంలో ఉన్న అసైన్డ భూములను ఆయన గురువారం పరిశీలించారు.
పట్టణంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. ప్రభుత్వం మారినా ఆక్రమణ లకు అడ్డుకట్ట పడడం లేదు. వాటికి రక్షణ కల్పించాల్సిన అధికారులు మిన్నకుండపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజా ప్రతినిఽ దుల పేర్లు చెప్పి అధికార పార్టీ నాయకులు కబ్జాల పర్వం మొదల పెట్టారు.
మండల కేం ద్రంలో తాగునీరు సరఫరా చేసే ఓవర్ హెడ్ ట్యాంకు శిథిలావస్థకు చేరింది. కూడేరు ప్రాథమిక పాఠ శాల, జిల్లా పరిషత ఉన్నత పాఠశాలల మధ్యనున్న ఈ ట్యాం కు శిథిలాస్థకు చేరుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళ న చెందుతున్నారు.
మండలంలోని ప్రసిద్ధి చెందిన కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాల యంలో మంగళవారం మన్యు సూక్త హోమం నిర్వహించా రు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి మన్యు సూక్త హోమం నిర్వహించారు.
ధ్యానం ద్వారానే మోక్షం సాధ్యమవుతుందని పట్టణంలోని గవిమఠం ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్రస్వామి పేర్కొన్నారు. వజ్రకరూరు మండలంలోని గూళ్యపాల్యం లో సోమవారం గురుదేవ ఆశ్రమంలో నూతన శిలామండపాన్ని పీఠాధి పతి ప్రణవానందస్వామి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం నిర్వహించారు.
మండల కేంద్రంలో వెలసిన విడపనకల్లుప్ప, కానేకుర్తప్ప దేవతల పట్టం దేవరను ఆదివా రం ఘనంగా నిర్వహించారు. కురుబ కులస్థులు వారి వారి పట్టం దేవ రలను 12 సంవత్సరాలకు(పుష్కర కాలంకు) ఒకసారి నిర్వహిస్తారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాల్లో ఇంటర్ విద్య కలగా మారింది. పేద పిల్లలకు గురు కులంలో ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవాలన్న ఉద్ధేశ్యంతో నిర్మి స్తున్న భవనం అర్ధాంతరంగా ఆగిపోయింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాలు జిల్లాలో బాలికలకు మూడు, బాలురకు రెండు ఉన్నాయి.
ఆనలైన సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో స్థానిక మునిసిపాలిటీలో పన్నును చెల్లించ డానికి వచ్చిన స్థానిక ప్రజలు గంటల తరబడి క్యూలో వేచి ఉండా ల్సి వచ్చింది. రాయితీపై పన్ను చెల్లించడానికి గురువారం ఉదయం పదిన్నరకే పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు వచ్చిన పన్ను చెల్లిం పుదారులు క్యూలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేచి చూశారు.
పంచాయతీ నిధులను ప్రజావసరాల ప్రాధాన్యం క్రమంలో ఖర్చుచేయాలని ఎమ్మెల్యే గుమ్మ నూరు జయరాం ప్రత్యేక అధికారులకు తెలియజే శారు. నియోజకవ ర్గంలోని మూడుమండలాల్లో నియమితులైన ప్రత్యేక అధికారులకు బుధవారం ఉదయం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.
టీడీపీ హయాంలోనే మహిళల్లో చైతన్యం వచ్చిందని, డ్వాకా సంఘాలు దేశానికే స్ఫూర్తిదాయ కమని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. పట్టణంలోని మండల పరిషత కార్యాలయ ఆవరణంలో బుధవారం వె లుగు ప్రాజెక్ట్లోని 200 మంది వీవోఏలకు సెల్ఫోన్లు పంపిణీ చేశారు.