• Home » TTD

TTD

 TTD: టీటీడీ విద్యాసంస్థల్లో డిజిటల్‌ తరగతి గదులు

TTD: టీటీడీ విద్యాసంస్థల్లో డిజిటల్‌ తరగతి గదులు

విద్యాబోధనలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను విద్యార్థులకు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న తరగతి గదులను డిజిటల్‌ తరగతి గదులుగా మార్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం రానున్న బడ్జెట్‌లో రూ.118.89 కోట్లు పొందుపర్చింది.

దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు ఫిర్యాదు

దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు ఫిర్యాదు

తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా పుట్టిన రోజులు వేడుకలు జరుపుకున్న దివ్వెల మాధురి, బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టస్వామిలపై చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది.

‘కల్తీ’ రికార్డులు తారుమారు!

‘కల్తీ’ రికార్డులు తారుమారు!

తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించిన కీలకమైన డిజిటల్‌ రికార్డులను ధ్వంసం చేశారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇతర రికార్డులను తారుమారు చేశారని కూడా తెలిపింది.

నేను చాలా స్ట్రాంగ్... తగ్గేదేలే.. భూమనకి బీఆర్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

నేను చాలా స్ట్రాంగ్... తగ్గేదేలే.. భూమనకి బీఆర్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ అయిన మొదటి రోజు నుంచి తనను రిజైన్ చేయమంటారని ప్రస్తావించారు. ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గాలు బయటకు వస్తాయని ధ్వజమెత్తారు.

టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం.. పాలకమండలి నిర్ణయాలివే..

టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం.. పాలకమండలి నిర్ణయాలివే..

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

హెరిటేజ్‌‌పై ఫేక్ ప్రచారం.. జగన్ అండ్ కో పై మంత్రి లోకేశ్ ధ్వజం

హెరిటేజ్‌‌పై ఫేక్ ప్రచారం.. జగన్ అండ్ కో పై మంత్రి లోకేశ్ ధ్వజం

రాష్ట్ర మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హెరిటేజ్‌‌పై ఫేక్ ప్రచారం చేశారని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందపూరు డెయిరీకి హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..

ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..

ఏపీ శాసనమండలి బీఏసీ సమావేశం ఇవాళ (సోమవారం) జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ భేటీ కాసేపటి క్రితమే ముగిసింది..

ఏక సభ్య కమిటీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ఏక సభ్య కమిటీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో ఏక సభ్య కమిటీ ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

TTD: టెండరు పిలిచి రద్దు చేశారు

TTD: టెండరు పిలిచి రద్దు చేశారు

తిరుపతిలో శ్రీవారి భక్తుల వసతి సముదాయాల్లో ఒకటైన శ్రీనివాసం సముదాయ ఆవరణలో భక్తులకు టోకెన్లు జారీ చేసే క్యూలైన్లపై షెల్టర్లు ఏర్పాటు చేయడానికి టీటీడీ టెండర్లు పిలిచింది. గడువు, ప్రక్రియ ముగిశాక టెండర్లను ఆమోదించకుండా పెండింగు పెట్టింది. నాలుగు నెలల తర్వాత టెండర్లు రద్దు చేసింది. దీంతో అసలు టీటీడీ టెండర్లు పిలవడమెందుకు? పిలిచాక రద్దు చేయడమెందుకు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

నెయ్యి తయారీపై జగన్ హయాంలో అవకతవకలు: అశోక్ గజపతిరాజు

నెయ్యి తయారీపై జగన్ హయాంలో అవకతవకలు: అశోక్ గజపతిరాజు

టీటీడీ కల్తీ లడ్డూ వ్యవహారంపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు స్పందించారు. నెయ్యి తయారీపై జగన్ హయాంలో అవకతవకలు జరిగాయని ధ్వజమెత్తారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి