• Home » TTD

TTD

ఒకట్రెండు నెలల్లో అలిపిరి టౌన్‌షిప్‌కు పునాది

ఒకట్రెండు నెలల్లో అలిపిరి టౌన్‌షిప్‌కు పునాది

అలిపిరిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌కు స్థలం ఎంపిక చేసి.. ఒకట్రెండు నెలల్లో పునాది రాయి వేయాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు.

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలివే..

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలివే..

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం బుధవారం జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

భద్రతా సిబ్బంది వైఫల్యం జరగలేదు: టీటీడీ క్లారిటీ..

భద్రతా సిబ్బంది వైఫల్యం జరగలేదు: టీటీడీ క్లారిటీ..

తిరుపతి జిల్లా నాగలాపురం శ్రీ వేద నారాయణస్వామి ఆలయం వద్ద భద్రతా సిబ్బంది వైఫల్యమంటూ వస్తున్న వార్తలపై టీటీడీ స్పందించింది. టీటీడీ భద్రతా సిబ్బంది వైఫల్యం అన్న వార్తలో నిజం లేదని తేల్చి చెప్పింది.

ప్రకాశ్‌రాజ్‌ పొలిటికల్ జోకర్.. కిరణ్ రాయల్ షాకింగ్ కామెంట్స్

ప్రకాశ్‌రాజ్‌ పొలిటికల్ జోకర్.. కిరణ్ రాయల్ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌పై జనసేన నేత కిరణ్ రాయల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రకాశ్‌రాజ్‌ ఓ పొలిటికల్ జోకర్ అని ఎద్దేవా చేశారు. ప్రకాశ్‌రాజ్‌ ఒక అపరిచితుడని… ఉత్తమమైన మనిషి కాదని… ఆయన ఉత్తమ నటుడు మాత్రమేనని చెప్పుకొచ్చారు.

శ్రీవారి లడ్డూలో రసాయనాల నెయ్యి.. ఆ నలుగురిదే బాధ్యత: భానుప్రకాశ్ రెడ్డి

శ్రీవారి లడ్డూలో రసాయనాల నెయ్యి.. ఆ నలుగురిదే బాధ్యత: భానుప్రకాశ్ రెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి సరఫరా చేసిన రసాయనాల నెయ్యికి ఆ నలుగురిదే బాధ్యత అని పాలక మండలి సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. దినేశ్ కుమార్ ఏకసభ్య కమిషన్ కూడా అదే స్పష్టం చేసిందన్నారు.

సర్వభ్రష్టం!

సర్వభ్రష్టం!

రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిన గత వైసీపీ ప్రభుత్వం...టీటీడీ పాలననూ సర్వభ్రష్టం పట్టించిందని రిటైర్డు సీఎస్‌ దినేశ్‌కుమార్‌ ఏకసభ్య కమిషన్‌ నివేదిక తేల్చింది. పవిత్ర లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి సరఫరా నిబంధనల సడలింపు విషయంలో తెలిసీ..

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

కల్తీ నెయ్యి దందాలో అధికారుల పాత్రపై దినేష్ కుమార్ కమిషన్ రిపోర్ట్

కల్తీ నెయ్యి దందాలో అధికారుల పాత్రపై దినేష్ కుమార్ కమిషన్ రిపోర్ట్

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను రిటైర్డ్ సీఎస్ దినేస్ కుమార్ ఏకసభ్య కమిషన్ దోషిగా నిర్ధారించింది. అనిల్ కుమార్ సహా అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ కమిషన్ నివేదిక ఇచ్చింది.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి