• Home » TS News

TS News

రాష్ట్రంలో ఐపీఎస్‌ల సంఖ్యను 105కు పెంచండి

రాష్ట్రంలో ఐపీఎస్‌ల సంఖ్యను 105కు పెంచండి

తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్‌లను కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌, వైట్‌ కాలర్‌ నేరాలను అరికట్టడం, శరవేగంగా........

మిత్రబంధానికే పట్టం

మిత్రబంధానికే పట్టం

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్‌ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డిల అభ్యర్థిత్వాలను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేసింది.

ఉపగ్రహాన్ని కాదు

ఉపగ్రహాన్ని కాదు

బీఆర్‌ఎస్‌ నుంచి ఓట్లు చీల్చాలనే చిన్న లక్ష్యంతోనో, కురచ ఉద్దేశాలతోనో తాను పార్టీ పెట్టడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ తత్వం.....

నేడు అనంతగిరికి రాహుల్‌

నేడు అనంతగిరికి రాహుల్‌

ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరికి రానున్నారు. స్థానిక హరిత రిసార్ట్స్‌లో జరుగుతున్న తెలంగాణ.....

బీఆర్‌ఎస్‌ ఓటమిని నా మెడలో వేస్తారా?

బీఆర్‌ఎస్‌ ఓటమిని నా మెడలో వేస్తారా?

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమిని తన మెడలో వేస్తారా ? అంటూ తన సోదరుడు కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్‌ శ్రేణులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు.

100 పబ్లిక్‌ స్కూళ్లు

100 పబ్లిక్‌ స్కూళ్లు

రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను ఈ ఏడాదే ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 100 నియోజకవర్గాల్లో ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు.

పింఛను పెంపు!

పింఛను పెంపు!

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేయూత పథకం కింద ఇస్తున్న పింఛన్‌ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా..

విప్లవ పోరాటానికి ముగింపు

విప్లవ పోరాటానికి ముగింపు

తెలంగాణలో రూపుదిద్దుకున్న మావోయిస్టు విప్లవ పోరాటం ఇక్కడే ముగుస్తోందని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పునరావాస చర్యలను గమనించి మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలిపారు.....

కాళేశ్వరాన్ని గాలికి వదిలేయం

కాళేశ్వరాన్ని గాలికి వదిలేయం

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

తెలంగాణలో  ఏఐ స్టార్టప్‌ విలేజ్‌

తెలంగాణలో ఏఐ స్టార్టప్‌ విలేజ్‌

తెలంగాణలో ఏఐ స్టార్టప్‌ విలేజ్‌, హైదరాబాద్‌లో ఏఐ వార్‌రూమ్‌ ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి