Home » TS News
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న 50 వేల మంది సిబ్బందికి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ప్రతీ నెలా ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
ఫార్మాసిటీ భూసేకరణలో జరిగిన భారీ కుంభకోణంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయంలో ఫార్మాసిటీ కోసం వేల ఎకరాల భూములను సేకరించారు.
ఆధునిక వైద్య సాంకేతికేత దేశాల మధ్య దూరాన్ని చెరిపేస్తోంది. సర్జరీలకు సరిహద్దులు ఉండవని వైద్యనిపుణులు నిరూపించారు. ఎక్కడో 7 వేల కిలోమీటర్లకు పైగా దూరాన...
ఆర్టీసీ ప్రయాణికుల రక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు రక్షణ కల్పిస్తూ.. ప్రశాంతమైన వాతావరణంలో తమ గమ్యస్థానాలకు చేరుకునేలా....
వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడికల్ ఇన్నోవేషన్ వంటి రంగాల్లో రూ.2.4 లక్షల కోట్ల....
తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఈసారి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేయబోతోంది. ఇందుకు ఫ్యూచర్ సిటీని వేదిక చేసుకోనుంది.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇప్పటిదాకా ఒకటిగా ఉన్న గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టును రెండు భాగాలుగా చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. అందులో ఒక భాగం సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ దాకా కాగా.. రెండోది పోలవరం నుంచి చేపట్టేది...
ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, నెట్ జీరో (కర్బన ఉద్గారాలు లేని) సిటీ తరహాలో రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఈ టర్మ్లోనే పూర్తి చేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.