• Home » TS News

TS News

Women in Telangana Police: పోలీసుల్లో మహిళల సంఖ్య చాలా తక్కువ

Women in Telangana Police: పోలీసుల్లో మహిళల సంఖ్య చాలా తక్కువ

పోలీసు శాఖలో పని చేసే మహిళలు జాతీయ స్థాయిలో 12.32 శాతం ఉంటే, తెలంగాణలో 8.6 శాతం మాత్రమే ఉన్నారని ఇటీవల జరిగిన మహిళా పోలీసుల సదస్సు పేర్కొంది...

Kavitha Invited: హెచ్‌ఎంఎస్‌లోకి కవితకు ఆహ్వానం

Kavitha Invited: హెచ్‌ఎంఎస్‌లోకి కవితకు ఆహ్వానం

జాతీయ కార్మిక సంఘమైన హిందూ మజ్దూర్‌ సభ హెచ్‌ఎంఎస్‌ సింగరేణి గౌరవాధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత ఎన్నికకు రంగం సిద్ధమైంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం..

POCSO Act: నిత్యపెళ్లికొడుకుపై పోక్సో కేసు

POCSO Act: నిత్యపెళ్లికొడుకుపై పోక్సో కేసు

13 ఏళ్ల బాలికను పెళ్లాడిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీ్‌సస్టేషన్‌ కానిస్టేబుల్‌, నిత్య పెళ్లికొడుకుగా పేరొందిన బానోతు కృష్ణంరాజు 40 పై పోక్సో కేసు నమోదైంది...

Agricultural Damage: వేల ఎకరాల్లో పంట నష్టం

Agricultural Damage: వేల ఎకరాల్లో పంట నష్టం

కల్లోల వాతావరణం శాంతించింది. రైతుల గుండెల్లో మాత్రం అశాంతే మిగిలింది. విరామం లేకుండా కొన్నిరోజుల పాటు ఉధృతంగా కురిసిన వర్షం ఇప్పుడు లేదు. కానీ ఆ వాన మిగిల్చిన విపత్తు అన్నదాతలకు కన్నీళ్లను మిగిల్చింది. భారీ వర్షం..

Teacher Misconduct: హాస్టల్లో విషప్రయోగం

Teacher Misconduct: హాస్టల్లో విషప్రయోగం

తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్‌లో ఉండే విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడు..

Minister Sridhar Babu: మూసీ ప్రక్షాళనపై తగ్గేదే లేదు

Minister Sridhar Babu: మూసీ ప్రక్షాళనపై తగ్గేదే లేదు

భవిష్యత్‌ తరాల కోసం మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని, ఈ విషయంలో వెనకడుగు వేసిది లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. నీటి వనరుల పరిరక్షణలో..

Minister Surekha: మట్టి గణపతులనే పూజిద్దాం

Minister Surekha: మట్టి గణపతులనే పూజిద్దాం

పర్యావరణ అనుకూలంగా గణేశ్‌ చతుర్థిని జరుపుకుందామని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు..

Telangana Government: భాషా సాంస్కృతిక వికాసానికి ప్రోత్సాహం

Telangana Government: భాషా సాంస్కృతిక వికాసానికి ప్రోత్సాహం

తెలంగాణ భాషావ్యాప్తికి, సాంస్కృతిక వికాసానికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో..

Corruption: బెల్లం వ్యాపారి నుంచి 30వేల లంచం డిమాండ్‌

Corruption: బెల్లం వ్యాపారి నుంచి 30వేల లంచం డిమాండ్‌

బెల్లం వ్యాపారం చేస్తున్న మహబూబాబాద్‌ జిల్లా కేంద్ర వాసి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న డోర్నకల్‌ సీఐ భూక్య రాజేశ్‌ను శనివారం ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు...

Cybercrime: పోలీసింగ్‌కు సైబర్‌ క్రైం ప్రధాన సవాల్‌

Cybercrime: పోలీసింగ్‌కు సైబర్‌ క్రైం ప్రధాన సవాల్‌

పోలీసింగ్‌కు పెరుగుతున్న సైబర్‌ నేరాలు ప్రధాన సవాల్‌ అని డీజీపీ జితేందర్‌ తెలిపారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి