• Home » TS News

TS News

అందరికీ  బీమా..ఆహార ధీమా!

అందరికీ బీమా..ఆహార ధీమా!

ఇంటి పెద్ద దుర్మరణం పాలైతే.. ఆ కుటుంబం చిన్నభిన్నమవుతుంది! ఆర్థిక భరోసా లేని పేద, మధ్య తరగతి కుటుంబాలైతే రోడ్డునపడతాయి! తెలంగాణలో ఏ ఒక్కరికీ ఇటువంటి దుస్థితి ఎదురు కాకూడదనే సంకల్పంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.....

సినీ హబ్‌గా హైదరాబాద్‌!

సినీ హబ్‌గా హైదరాబాద్‌!

భారతీయ సినిమా అంటేనే తెలుగు సినిమా అని, దానికి అసలైన వేదిక హైదరాబాద్‌’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ అంటే కేవలం ఐటీ, ఫార్మా పరిశ్రమలకు, హైదరాబాద్‌ బిర్యానీకి మాత్రమే .....

ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసుపైసిట్‌

ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసుపైసిట్‌

డ్రగ్స్‌ పార్టీ వెనుక దుబాయి పంచాయితీ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనాలు సృష్టించింది.

మూసీ సుందరీకరణతో నయా హైదరాబాద్‌

మూసీ సుందరీకరణతో నయా హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రం చారిత్రక మార్పు దిశగా అడుగులేస్తోంది. ఈ ఏడాది బడ్జెట్‌.. కేవలం ఆర్థిక కేటాయింపుల కోసమే కాదు. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి....

నేటి నుంచి అసెంబ్లీ

నేటి నుంచి అసెంబ్లీ

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.45 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ప్రసంగిస్తారు.

భవిష్యత్తు తరాలు క్షమించవు

భవిష్యత్తు తరాలు క్షమించవు

మూసీ నదిని అభివృద్ధి చేసి పర్యాటక, అభివృద్ధి కేంద్రంగా తయారు చేసుకోవాల్సిన అవసరముందని, సమాజ పరిణామ క్రమంలో వస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటే చరిత్ర క్షమించదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు......

గ్యాస్‌ కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్ల మూత

గ్యాస్‌ కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్ల మూత

హైదరాబాద్‌ అంటేనే ధమ్‌ బిర్యానీ, ఇరానీ చాయ్‌కు ఫేమస్‌. ఇతర ప్రాంతాల నుంచి భాగ్యనగరానికి వచ్చే వేలాది మంది వాటి రుచి చూడకుండా వెళ్లరు.

సర్కారీ ఆస్పత్రుల్లో నెల రోజులుపని చేయండి

సర్కారీ ఆస్పత్రుల్లో నెల రోజులుపని చేయండి

కార్పొరేట్‌ ఆస్పత్రుల వైద్యులు ఏడాదిలో ఒక నెల రోజులు ఏదైనా ప్రభుత్వాస్పత్రిలో పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.

సనత్‌నగర్‌ టిమ్స్‌లో మెగా డయాలసిస్‌ కేంద్రం

సనత్‌నగర్‌ టిమ్స్‌లో మెగా డయాలసిస్‌ కేంద్రం

సనత్‌నగర్‌ టిమ్స్‌ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్)లో మెగా డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు.

ప్రతి జిల్లాకూ రింగు రోడ్డు

ప్రతి జిల్లాకూ రింగు రోడ్డు

రాష్ట్రంలోని ప్రతీ ప్రధాన జిల్లా కేంద్రానికి ఒక రింగు రోడ్డు నిర్మాణం, వాటిని దగ్గర్లోని హైవేలకు అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి