• Home » TS News

TS News

IDPL Faces Land Encroachment: 4000కోట్ల  ఐడీపీఎల్‌ భూములు కృష్ణార్పణం

IDPL Faces Land Encroachment: 4000కోట్ల ఐడీపీఎల్‌ భూములు కృష్ణార్పణం

రాజధాని హైదరాబాద్‌ దేశానికే ఫార్మా క్యాపిటల్‌గా ఎదగడానికి మూలమైన ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ ఐడీపీఎల్‌ భూములు కబ్జాకు గురవుతున్నాయి...

Telangana Rising Global Summit: పెట్టుబడుల సునామీ!

Telangana Rising Global Summit: పెట్టుబడుల సునామీ!

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో పెట్టుబడులు సునామీలా పోటెత్తాయి! తొలిరోజే 35కుపైగా సంస్థలు ఏకంగా రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చాయి......

CM Revanth Reddy unveiled a 2047 vision: తెలంగాణ నంబర్‌ వన్‌!

CM Revanth Reddy unveiled a 2047 vision: తెలంగాణ నంబర్‌ వన్‌!

రాబోయే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన.. ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. జీడీపీలో ప్రస్తుతం 5 శాతంగా ఉన్న తెలంగాణ వాటాను 2047 నాటికి పది శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు......

Telangana Rising Global Summit: దావోస్‌ తరహాలో..దద్దరిల్లేలా!

Telangana Rising Global Summit: దావోస్‌ తరహాలో..దద్దరిల్లేలా!

తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేసి.. పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది.......

CM Revanth Reddy Vows to Secure Telangana Funds: నిధులడిగే ఓపిక ఉంది!

CM Revanth Reddy Vows to Secure Telangana Funds: నిధులడిగే ఓపిక ఉంది!

రాష్ట్ర ప్రజలు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీకొట్టడానికి వెనుకాడనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం ఒకటికి వంద సార్లు ఢిల్లీకి వెళ్లి అడుగుతానని, ముఖ్యమంత్రిగా ప్రధాని దగ్గరకు, కేంద్ర మంత్రుల దగ్గరకు.....

CM Revanth Reddy speech: ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులొద్దు

CM Revanth Reddy speech: ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులొద్దు

నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలే అన్నట్టుగా, నోరు మంచిగున్నోళ్లనే సర్పంచ్‌గా గెలిపించుకోవాలని, అప్పుడు గొడవలు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. వీలైతే సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు......

Telangana 2047 Vision: తలసరి ఆదాయం టార్గెట్‌ రూ.24 లక్షలు!

Telangana 2047 Vision: తలసరి ఆదాయం టార్గెట్‌ రూ.24 లక్షలు!

మరో రెండు దశాబ్దాలలో తెలంగాణను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపేందుకు అవసరమైన విజన్‌ డాక్యుమెంట్‌ను రేవంత్‌రెడ్డి సర్కారు సిద్ధం చేసింది. అందులో భాగంగా భారీ అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుంది. రాష్ట్రాన్ని మూడు అభివృద్ధి మండలాలుగా విభజించి వాటి బలాల ఆధారంగా అభివృద్ధి వ్యూహాలను ఖరారు చేసింది.......

CM Revanth Pledges Two Term Leadership: రెండో సారీ నేనే సీఎం

CM Revanth Pledges Two Term Leadership: రెండో సారీ నేనే సీఎం

తెలంగాణ రాష్ట్రానికి రెండు టర్ములపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం పార్లమెంట్‌ ఆవరణలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. కర్ణాటకలో సీఎం పదవి కోసం జరుగుతున్న పోటీ గురించి.....

CM Revanth Reddy Urges Voters: మంచివారిని ఎన్నుకుంటేనే.. గ్రామాల అభివృద్ధి..

CM Revanth Reddy Urges Voters: మంచివారిని ఎన్నుకుంటేనే.. గ్రామాల అభివృద్ధి..

గ్రామ సర్పంచ్‌లుగా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. హాఫ్‌కు, ఫుల్‌కు ఆశపడి ఓటు వేస్తే గ్రామాలు దెబ్బతింటాయన్నారు. అందుకే రాజకీయ కక్షలు మాని.....

CM Revanth Reddy Urges Voters: మంత్రులతో పనులు చేయించుకునేటోళ్లను గెలిపించుకోండి!

CM Revanth Reddy Urges Voters: మంత్రులతో పనులు చేయించుకునేటోళ్లను గెలిపించుకోండి!

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్లో కాళ్లలో కట్టెలు పెట్టేటోళ్లను గెలిపిస్తే ఊరిలో అభివృద్ధి జరగదని అన్నారు......

తాజా వార్తలు

మరిన్ని చదవండి