• Home » TS News

TS News

CM Revanth Reddy accused BRS: బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్యరహస్య ఒప్పందం

CM Revanth Reddy accused BRS: బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్యరహస్య ఒప్పందం

బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సకు ఓట్లు వేయించడమే...

Cyclone Mocha Damages Crops: 4,47,864 ఎకరాల్లో పంట నష్టం

Cyclone Mocha Damages Crops: 4,47,864 ఎకరాల్లో పంట నష్టం

మొంథా తుఫాను రాష్ట్ర రైతాంగం నడ్డివిరిచింది. చేతికొచ్చే దశలో ఉన్న పంటలను ఊహించని విధంగా దెబ్బతీసింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా...

Heavy Rains Lash Telangana: మొంథా మోత

Heavy Rains Lash Telangana: మొంథా మోత

మొంథా తుపాను ప్రభావంతో బుధవారం హైదరాబాద్‌ సహా వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. మరికొన్ని జిల్లాల్లో కూడా వానలు కురిశాయి.....

Jubilee Hills Bypoll Heats Up: జూబ్లీ ఫైట్‌

Jubilee Hills Bypoll Heats Up: జూబ్లీ ఫైట్‌

జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఇక్కడ గెలుపు కోసం మూడు పార్టీల నేతలూ చెమటోడుస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు......

High Security Highway: హైదరాబాద్‌- విజయవాడ.. స్మార్ట్‌ రోడ్డు

High Security Highway: హైదరాబాద్‌- విజయవాడ.. స్మార్ట్‌ రోడ్డు

హైదరాబాద్‌-విజయవాడ ఎన్‌హెచ్‌-65 జాతీయ రహదారి ఇకపై హై సెక్యూరిటీ హైవేగా మారనుంది. దారి పొడవునా ఎక్కడ ఏం జరిగిందన్నది స్పష్టంగా తెలిసేలా డిజిటల్‌, స్మార్ట్‌ రోడ్డుగా రూపుదిద్దుకోనుంది...

CM Revanth Reddy: మీరు మారరా

CM Revanth Reddy: మీరు మారరా

హైదరాబాద్‌లో చెత్త సేకరణ, శుభ్రత విషయం కూడా నేనే చెప్పాలా. ఎటు చూసినా రోడ్లపై చెత్త కనబడుతోంది. మీకు కనబడడం లేదా..

Telangana Government: జూబ్లీహిల్స్‌ తరువాతే.. స్థానికం

Telangana Government: జూబ్లీహిల్స్‌ తరువాతే.. స్థానికం

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ముగిసిన తరువాతే జరిగే అవకాశం కనిపిస్తోంది. బీసీలకు 42 శాతం...

Increased Surveillance on Maoist: మావోయిస్టు మద్దతుదారులపై నజర్‌!

Increased Surveillance on Maoist: మావోయిస్టు మద్దతుదారులపై నజర్‌!

మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఓవైపు భద్రతా బలగాలు ముందుకు సాగుతుండగా.. మరోవైపు మావోయిస్టు దళాలకు, నాయకత్వాని...

CM Revanth Reddy: మావోయిస్టులు లొంగిపోవాలి

CM Revanth Reddy: మావోయిస్టులు లొంగిపోవాలి

మావోయిస్టులు లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవాలన్నారు....

Chief Minister Revathi Reddy Announced: 21 ఏళ్లకే ఎమ్మెల్యే!

Chief Minister Revathi Reddy Announced: 21 ఏళ్లకే ఎమ్మెల్యే!

దేశ భవిష్యత్తును యువత నిర్ణయించాలనే ఉద్దేశంతో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఓటుహక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.....

తాజా వార్తలు

మరిన్ని చదవండి