• Home » TS News

TS News

గాయపడి ఉన్నాం.. రెచ్చగొట్టొద్దు

గాయపడి ఉన్నాం.. రెచ్చగొట్టొద్దు

ఆర్థికంగా, రాజకీయంగా కొనసాగుతున్న వివక్షతో దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే గాయపడి ఉన్నాయని, డీలిమిటేషన్‌ పేరుతో రెచ్చగొట్టవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రిటైర్డ్‌ ఉద్యోగుల జీవితాలతోఆటలొద్దు

రిటైర్డ్‌ ఉద్యోగుల జీవితాలతోఆటలొద్దు

విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని రాష్ట్ర ఆర్థిక శాఖను హైకోర్టు హెచ్చరించింది. విశ్రాంత ఉద్యోగులు చాలా సున్నితంగా ఉంటారని....

విజయన్‌కు మోదీ గాడ్‌ఫాదర్‌

విజయన్‌కు మోదీ గాడ్‌ఫాదర్‌

కేరళం సీఎం పినరాయి విజయన్‌కు ప్రధాని మోదీ గాడ్‌ఫాదర్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే శబరిమల బంగారం చోరీ, బంగారం స్మగ్లింగ్‌ కేసుల నుంచి విజయన్‌ను ప్రధాని మోదీ రక్షిస్తున్నారని ఆరోపించారు.

రాక్షసులను మళ్లీ రానివ్వం

రాక్షసులను మళ్లీ రానివ్వం

ఆనాడు నిజాం ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్‌ బిడ్డలు రాంజీ గోండు, కుమ్రం భీం గడీలను బద్దలు కొట్టారు. అదే గడ్డపై నుంచి చెబుతున్నా.. మళ్లీ గడీల పాలన రానివ్వం. రాక్షసులను మరోసారి పాలించనివ్వబోం.....

సర్కారీ దవాఖానాల్లో విదేశీ రోగులకు చికిత్స

సర్కారీ దవాఖానాల్లో విదేశీ రోగులకు చికిత్స

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి రోగులు చికిత్స కోసం హైదరాబాద్‌ వస్తుంటారు. అలా వచ్చే వారందరి గమ్యం కార్పొరేట్‌ ఆస్పత్రులే! అలా కాకుండా..

100 ఎకరాల్లో.. వందేళ్ల భవిష్యత్తు!

100 ఎకరాల్లో.. వందేళ్ల భవిష్యత్తు!

అందరికీ న్యాయం అనే లక్ష్యంతో ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. కానీ, ఆ లక్ష్యం సాకారం కావాలంటే సరైన మౌలిక వసతులు అవసరం.

నిర్మాణ రంగంపై యుద్ధ భారం!

నిర్మాణ రంగంపై యుద్ధ భారం!

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం క్రమంగా అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో ఏర్పడిన అంతరాయం నిర్మాణ రంగాన్ని కూడా కుదేలు చేస్తోంది.

మందుల ధరలు పైకి!

మందుల ధరలు పైకి!

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం పెట్రో ఉత్పత్తుల ధరలపైనే పడుతుందని.. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మాత్రమే ప్రియమవుతాయని చాలా మంది అనుకుంటున్నారు! కానీ..

‘నీ పో మోనే విజయా..!’

‘నీ పో మోనే విజయా..!’

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ హోదాలో కేరళ వెళ్లిన రేవంత్‌ రెడ్డి...

అన్నదాత ఆగమాగం

అన్నదాత ఆగమాగం

అకాలవర్షం యాసంగి పంటలను దెబ్బతీసి రైతులను ఆగమాగం చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఉమ్మడి కరీంనగర్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది....

తాజా వార్తలు

మరిన్ని చదవండి