Home » Trending
పట్టాలపై చెక్క దుంగలను పేర్చి వందే భారత్ రైలును ఆపినట్టు చెప్పుకుంటున్న కొందరు యువకుల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో జనాగ్రహం వెల్లువెత్తుతోంది.
ఏఐ వచ్చేసిందన్న ఓ టెకీ తాజాగా తన జాబ్కు రాజీనామా చేశాడు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున లేఆఫ్స్ ఉంటాయని హెచ్చరించారు. రెడిట్లో అతడు పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
తన బిడ్డను సాటి చిన్నారులే వెలివేశారంటూ ఓ సంస్థ సీఈఓ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ ఉదంతంపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
వందే భారత్ స్లీపర్ రైలు లోపలి ఏర్పాట్లను చూపించే ఓ వీడియో ప్రస్తుతం జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి
డెలివరీ ఏజెంట్ల కారణంగా రోడ్డుపై రద్దీ పెరిగిందన్న కోపంతో ఓ ప్రభుత్వ డాక్టర్ రెచ్చిపోయాడు. తన కారుతో ఓ డెలివరీ ఏజెంట్ను ఢీకొట్టాడు. గురుగ్రామ్లో ఈ ఘటన వెలుగు చూసింది.
వందేభారత్ స్లీపర్ సర్వీసు ప్రారంభమైన మొదటి రోజునే ప్రయాణికులు కొందరు రైల్లో చెత్త పారేసిన వీడియో వైరల్గా మారింది. ఈ ఉదంతంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనాలకు సైకిల్ తొక్కడం నేర్పిస్తూ లక్షలు ఆర్జిస్తున్న ఓ చైనా స్టూడెంట్ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అసలు అతడికి ఈ ఐడియా ఎలా వచ్చిందో, ఇప్పటివరకూ ఎంత సంపాదించాడో తెలుసుకుందాం పదండి!
కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో జారిపడ్డ ప్రయాణికుడిని ఆర్పీఎఫ్ సిబ్బంది కాపాడారు. వారి అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పింది. యూపీలోని ప్రయాగ్రాజ్ స్టేషన్లో తాజాగా ఈ ఘటన వెలుగుచూసింది.
అరుణాచల్ప్రదేశ్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. గడ్డకట్టిన సేలా సరస్సుపై నడిచిన ఇద్దరు కేరళ టూరిస్టులు మంచు విరగడంతో నీటిలో మునిగి దుర్మరణం చెందారు.
అర్ధరాత్రి కిటికీలోంచి గదిలోకి వచ్చిన కొండచిలువ ఓ మహిళ ఛాతిపైకి చేరిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆస్ట్రేలియాలో ఈ ఘటన వెలుగు చూసింది.