Home » Trending
ఇంజనీర్గా విజయవంతమైన కెరీర్ సొంతం చేసుకున్న ఓ మహిళ ఆ తరువాత వైద్య వృత్తివైపు మళ్లారు. ఈ ఆసక్తికర జర్నీ వెనుక విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
ఓర్పుతో ఉంటే ఎంతటి అదృష్టాన్నైనా సొంతం చేసుకోవచ్చని ఓ చెన్నై వాసి నిరూపించారు. దాదాపు 15 ఏళ్లుగా లాటరీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆయన తాజాగా డీడీఎఫ్ లాటరీలో దాదాపు రూ.9 కోట్లు సొంతం చేసుకున్నారు. ఈ లాటరీలో మరో ఇద్దరు భారతీయులకు కూడా లక్ కలిసొచ్చింది.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఆలస్యంగా టేకాఫ్ అవ్వడంపై టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ మండిపడ్డారు. ఆలస్యానికి గల కారణాలను కూడా ప్రయాణికులకు సంస్థ వివరించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పెళ్లిళ్లల్లో జనాలు ఒక చోట కూర్చుని సెలైన్ పెట్టించుకుంటున్న వైనం మీ కంట ఎప్పుడైనా పడిందా? ఈ మధ్య ఇలాంటి సీన్స్ ప్రతి పెళ్లిలో కనిపిస్తున్నాయి. మరి ఈ ట్రెండ్ ఎందుకు మొదలైందో? దీని మంచి చెడులు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.
అమెరికాకు వెళ్లిన నెల రోజుల్లోపే జాబ్ పోగొట్టుకున్న ఓ భారతీయ యువకుడు తాను చేసిన అతిపెద్ద తప్పు ఒకటుందంటూ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఓ గణిత సమస్యను పరిష్కరించడంతో పాటు సొల్యూషన్ను చేతి రాతతో రాసినట్టు ఓ చిత్రాన్ని నానో బనానా ప్రో ఇచ్చిన వైనం ప్రస్తుతం నెట్టింట కలకలానికి దారి తీసింది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని నెట్టింట పంచుకున్నారు. ఈ అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది.
తమ సంస్థలో వారానికి ఆరు రోజుల పాటు రోజుకు పన్నెండు గంటల చొప్పున పని చేసే ట్రెయినీకి నెలకు రూ.1 లక్ష శాలరీ ఇస్తామంటూ ఓ బెంగళూరు సంస్థ నెట్టింట ప్రకటించింది. దీనికి జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఈ ఆఫర్ చూసి అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఉదయాన్నే పరగడుపున కాఫీ తాగొచ్చంటూ ఓ డాక్టర్ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ పోస్టుతో షాకయిపోయిన జనాలు తమ సందేహాలను ఆయన ముందుంచారు. వాటిల్లో చాలా ప్రశ్నలకు డాక్టర్ ఓపిగ్గా సమాధానం ఇచ్చారు.
దుబాయ్ ఎయిర్ షోలో ఓ పాక్ జర్నలిస్టు తన మనసులోని కుళ్లంతా బయటపెట్టుకున్నాడు. తేజస్ జెట్ కూలడం చూసి సంబర పడుతూ వీడియో రికార్డు చేశాడు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. జనాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చికిత్సే లేని మెదడు వ్యాధితో బాధపడుతున్న ఓ ఆస్ట్రేలియా యువతి 25 ఏళ్ల వయసులోనే కారుణ్య మరణాన్ని ఎంచుకుంది. ఏళ్ల తరబడి నరకం అనుభవించిన తాను మనశ్శాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.