Home » Trending Videos
ఓ వివాహ కార్యక్రమంలో వేదికపై తమాషా సంఘటన చోటు చేసుకుంది. వధూవరులు వేదికపై ఉండగా.. అంతా ఒక్కొక్కరుగా వచ్చి వారితో ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ వేదిక పైకి వచ్చి.. వారి పక్కన నిలబడింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
వరంగల్ కాళోజీ యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను వీసీ డాక్టర్ నందకుమార్ కొట్టిపారేశారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం అనంతారం గ్రామస్తులు సర్పంచ్ ఎన్నికను బహిష్కరించారు. అనంతారం గేట్ నుంచి రేకులతండా వరకూ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు తమ ఊరికి వస్తున్నారని చెప్పారు.
ఓ వ్యక్తి తన బైకుపై మహిళను ఎక్కించుకుని వెళ్తు్న్నాడు. ఈ క్రమంలో మెయిన్ రోడ్డు దాటి అవతలి వైపు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతను చేసిన పనికి చివరకు ఏమైందో మీరే చూడండి..
ఓ వ్యక్తి స్టైల్గా తయారై.. బంగారం కొనేందుకు దుకాణానికి వెళ్లాడు. దుకాణ యజమాని కొన్ని నగల బాక్స్ను అతడి ముందు ఉంచాడు. అందులోని నగలను కొద్ది సేపు పరిశీలించాడు. ఈ క్రమంలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
చిలుక అనగానే మనకు టక్కున గుర్తొచ్చే సీన్... చిలుక జోస్యం. పంజరంలో నుంచి బయటికి వచ్చిన చిలుక.. బయట పరిచి ఉన్న అనేక కార్డ్స్లో ఒకదాన్ని ముక్కుతో పట్టుకుని తన యజమాని చేతికి అందిస్తుంది. ఆ వ్యక్తి దాన్ని చూసి వచ్చిన వారికి జ్యోతిష్యం చెబుతాడు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే..
చావు ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న వారు సడన్గా చనిపోతుంటారు. అలాగే కొందరు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బాస్కెట్ బాల్ ప్లేయర్.. చనిపోయిన విధానం చూసి అంతా అయ్యో పాపం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోమరితనం మనిషికి పెద్ద శత్రువు. దీనికి అలవాటుపడిన వారు ఏ పనీ చేయకుండా, ఏ లక్ష్యం లేకుండా ఉంటారు. కొందరు ఈ నిర్లక్ష్యం కారణంగా తీవ్రంగా నష్టపోతుంటారు కూడా. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
రన్నింగ్ రైల్లో ఓ యువకుడు, మహిళ చేసిన నిర్వాకం అందరికీ కోపం తెప్పిస్తోంది. బోగీ డోరు వద్ద ప్రమాదకరంగా నిలబడ్డ వారు.. ఏకంగా అక్కడే సరసాలు మొదలెట్టారు. పక్కన ప్రయాణికులు ఉన్నారనే స్పృహ కూడా లేకుండా ఆ వ్యక్తి..
జగన్ రెడ్డి పులివెందుల పర్యటనలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పులివెందుల క్యాంప్ కార్యాలయంలో జగన్.. ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా..