• Home » Trending News

Trending News

NRI news: దుబాయిలో ఇంకా పరిమళిస్తున్న బతుకమ్మ పూలు

NRI news: దుబాయిలో ఇంకా పరిమళిస్తున్న బతుకమ్మ పూలు

దుబాయిలోని తెలుగు ప్రవాసీ సంఘమైన తెలుగు అసోసియెషన్ ఇటీవల బతుకమ్మ సంబురాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. ప్రప్రథమంగా దుబాయిలోని భారతీయ కాన్సుల్ జనరల్ సతీశ్ కుమార్ శివన్ తో పాటు స్థానిక ఇమరాతీ జాతీయులైన కొందరు ప్రముఖులు, దుబాయి ప్రభుత్వ అధికారులు కూడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Underwater River Metro: దేశంలో తొలి అండర్ వాటర్ రివర్ మెట్రో.. ప్రత్యేకతలు ఇవే!

Underwater River Metro: దేశంలో తొలి అండర్ వాటర్ రివర్ మెట్రో.. ప్రత్యేకతలు ఇవే!

ప్రయాణికుల సంఖ్య, నిత్యావసరాలు పెరుగుతున్న కొద్దీ రైల్వే వ్యవస్థ నిత్యం బలపడుతూ వస్తుంది. భూమిపై రైల్వే ట్రాక్ ఏర్పాటు చేసి, ఫ్లై ఓవర్‌లపై పరుగులు పెట్టిస్తూ నిర్మాణాలు జరిగాయి. అంతేకాకుండా వంతెనలు, నదులు, సముద్రాలపై కూడా మార్గం ఏర్పాటు చేసి రైళ్ల ప్రయాణాలు జరుగుతున్నాయి. అయితే ..

Telangana High Court: మా ఓపికను పరీక్షించొద్దు.. హైకోర్టు హెచ్చరిక..

Telangana High Court: మా ఓపికను పరీక్షించొద్దు.. హైకోర్టు హెచ్చరిక..

పిటిషనర్లను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే చివరి విచారణ కాదని.. అన్ని అంశాలనూ ప్రస్తావించొద్దని సూచించింది. తమ ఓపికను పరీక్షించకండంటూ పిటిషనర్లను ఉద్దేశించి సున్నితంగా హెచ్చరించింది.

Heavy Rains: నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్..

Heavy Rains: నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్..

హైదరాబాద్ నగరంలో మంగళవారం వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుంది, ఆ తర్వాత ఆకాశం మేఘావృతమై.. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్టోబర్ 10 వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని పేర్కొంది. దీంతో పాటూ..

BREAKING: శ్రీశైలం బోర్డు సభ్యుల ఎంపిక వివాదం

BREAKING: శ్రీశైలం బోర్డు సభ్యుల ఎంపిక వివాదం

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్‌కల్యాణ్ భేటీ

BREAKING: జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్‌కల్యాణ్ భేటీ

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం

BREAKING: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

 Devaragattu Banni Utsavam: కర్రలతో కొట్టుకున్న భక్తులు.. ఇద్దరు మృతి, 100మందికి పైగా గాయాలు

Devaragattu Banni Utsavam: కర్రలతో కొట్టుకున్న భక్తులు.. ఇద్దరు మృతి, 100మందికి పైగా గాయాలు

కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు గురువారం రాత్రి రక్తసిక్తంగా మారింది. బన్ని ఉత్సవం సందర్భంగా అర్ధరాత్రి అమ్మవారి వివాహం, ఊరేగింపు మొదలైంది. అయితే ఈ సందర్భంగా దేవతామూర్తులను తీసుకెళ్లే విషయంలో భక్తుల మధ్య పోటీ మొదలైంది.

Chaitanyananda Case: ఢిల్లీ బాబా వాట్సాప్ చాట్‌లో షాకింగ్ విషయాలు.. దుబాయ్‌ షేక్‌‌కు ఆ అవసరాలు తీర్చాలంటూ..

Chaitanyananda Case: ఢిల్లీ బాబా వాట్సాప్ చాట్‌లో షాకింగ్ విషయాలు.. దుబాయ్‌ షేక్‌‌కు ఆ అవసరాలు తీర్చాలంటూ..

ఢిల్లీ బాబా చైతన్యానంద సరస్వతి కేసులో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యార్థినులను లైంగికంగా వేధించిన సదరు బాబాను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో అతడి ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో..

Central Govt: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ..

Central Govt: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ..

దసరా పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగే సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి