Home » Trending
500 ఉద్యోగాలకు అప్లై చేసినా ఫలితం లేకపోవడంతో ఒక యువకుడు దిక్కుతోచని స్థితిలో కూరుకుపోయిన వైనం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
కొత్త ఉద్యోగంలో చేరేందుకు శాలరీ పెంచాలన్న యువకుడికి తాజాగా షాక్ తగిలింది. ఇందుకు సంబంధించి అతడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
దాదాపు కోటిన్నర ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన ఒక టెకీ ప్రస్తుతం తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారు. ఇటీవల కాలంలో ఒక్కసారిగా ఆదాయం పడిపోవడంతో తన జీతం ఈఎమ్ఐలకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తాజాగా నెట్టింట ఒక ఆసక్తికర ఉదంతాన్ని పంచుకున్నారు. ఈ పోస్టు జనాలను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఐరోపాలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు భారత్ విషయంలో ఎందుకు అదే రీతిలో స్పందించరంటూ ఒక పొలాండ్ మహిళ అంతర్జాతీయ సమాజాన్ని నిలదీసింది.
కొండచరియ విరిగిపడిన ఘటనలో ఒక బైకర్ తృటిలో ప్రాణాపాయాన్ని తప్పించుకున్న ఉదంతం తాజాగా అస్సాంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
హైవేపై రివర్స్లో వెళుతున్న కారును వెనక వైపు నుంచి మరో ఎస్యూవీ ఢీకొట్టడంతో కారులోని నలుగురు దుర్మరణం చెందిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
పచ్చదనంతో కళకళలాడాల్సిన బెంగళూరు నగరం సరైన ప్రణాళిక లేక చెత్త నగరంగా మారిందంటూ పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో ఉంది.
ఆఫీసుల్లో విషపూరిత పని సంస్కృతికి చెక్ పెట్టగలిగే ధైర్యం జెన్ జీ తరానికే ఉందంటూ ఒక మహిళ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ పోస్టుపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఒక అంగన్వాడీ వర్కర్ బాలిక ఛాతిపై తన్నడంతో చిన్నారి మెట్లపై నుంచి దొర్లి పడిపోయింది. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.