Home » Trending
ధ్రువపు ఎలుగుబంటికి నిద్రాభంగం కలిగించిన ఓ వ్యక్తికి నార్వే అధికారులు రూ.5 లక్షల జరిమానా విధించారు.
బెల్జియంకు చెందిన ఓ 18 ఏళ్ల కుర్రాడికి ఇటీవల ఊహించని అనుభవం ఎదురైంది. మురుగు నీటిపైపు లైన్ ఏర్పాటు కోసం నేలను తవ్వుతుండగా రూ.98 కోట్ల విలువైన బంగారు బిస్కెట్స్, నాణేలు బయటపడ్డాయి.
స్మార్ట్ఫోన్తో కేవైసీ పూర్తి చేసుకునేందుకు ఈశాన్య రాష్ట్రాల వారు పడే అగచాట్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. జనాలను కడుపుబ్బా నవ్విస్తోంది.
ఇటీవల ఝార్ఖండ్ విద్యార్థుల నిరసన సందర్భంగా ఓ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఆయన వ్యాఖ్యలతో కొందరు ఏకీభవిస్తుంటే మరికొందరు మాత్రం ఆ వాదనలోని మౌలికమైన తప్పును ఎత్తి చూపుతున్నారు.
రాజస్థాన్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా డబ్బును దాచే ప్రయత్నంలో ఓ రైతు భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాడు.
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో తాజాగా ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. విమానంలో చిన్నారి సీటు బెల్టు పెట్టుకోకుండా నిలబడి మారాం చేయడంతో చివరకు ఫ్లైట్ రద్దైపోయింది.
ప్రస్తుతం యూపీఐతో చెల్లింపులు జరపకుండా ఉండలేని పరిస్థితి ఉంది. అయితే, రెండు నెలల పాటు యూపీఐ వాడకపోవడంతో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఓ మహిళ పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్న వేళ ఆఫీసుల్లో సంప్రదాయ వస్త్రధారణకు అనుమతిస్తే ఎలా ఉంటుందో? అంటూ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా పెట్టిన పోస్టు ఆసక్తికర చర్చకు దారి తీసింది.
పోటెత్తుతున్న వరద నీటిలో మూడు గంటల పాటు ఆగకుండా ఈత కొట్టి తండ్రిని కాపాడిన ఒక తనయుడి ఉదంతం చైనాలో తాజాగా వెలుగు చూసింది.
డాక్టర్ చదువుల కారణంగా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఒక యువ డాక్టర్ తనకు పెళ్లి కూడా కాదేమో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.