Home » Travis Head
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ 15వ సీజన్ కు సంబంధించి మిగిలిన మ్యాచులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ సిడ్నీ వేదికగా ఐదో టెస్టులో తలపడుతున్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు.. 7 వికెట్లు కోల్పోయి 518 పరుగుల భారీ స్కోరు చేసింది. 166/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ప్రస్తుతం ఇంగ్లండ్పై కంగూరులు 134 పరుగుల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ సిడ్నీ వేదికగా ఐదో టెస్టులో తలపడుతున్నాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 34.1 ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా.. 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఇంగ్లండ్పై ఇంకా 218 పరుగులు వెనుకంజలో ఉంది.
కాటేరమ్మ కొడుకు చరిత్ర సృష్టించాడు. ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..
SRH vs GT Live Score in Telugu: ఐపీఎల్ 2025 సీజన్ 18లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్కు సంబంధించిన బాల్ టు బాల్ అప్డేట్ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి..
IPL 2025: సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ సీమర్ మహ్మద్ సిరాజ్ చెలరేగిపోతున్నాడు. వరుస వికెట్లు తీస్తూ ఆరెంజ్ ఆర్మీ క్యాంప్లో కలవరం రేపుతున్నాడు మియా. పనిలో పనిగా ప్రతీకారం కూాడా తీర్చుకున్నాడు.
IPL 2025 Live Score: సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ మరోమారు ఎంటర్టైన్ చేశారు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న ఉప్పల్ స్టేడియంలో కావ్యా పాప తెగ సందడి చేశారు.
SRH vs RR 2025: ఐపీఎల్ నయా సీజన్ను తమదైన స్టైల్లో స్టార్ట్ చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. మాస్ బ్యాటింగ్తో రెచ్చిపోతోంది కమిన్స్ సేన.
హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ 18 సీజన్లో రెండో మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్, ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో గెలుపుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు జట్లలో ఎవరు గెలుస్తారు.. ఏ జట్టు బలమెంతో తెలుసుకుందాం.
Shubman Gill Catch: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్మన్ గిల్ చేసిన ఒక్క పనితో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అతడు పట్టిన క్యాచ్తో భారత అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు.