• Home » Tollywood

Tollywood

Manchu Lakshmi: తెలుగు రాష్ట్రాల్లో విద్యా విప్లవం మంచు లక్ష్మీ ఆశయం

Manchu Lakshmi: తెలుగు రాష్ట్రాల్లో విద్యా విప్లవం మంచు లక్ష్మీ ఆశయం

ప్రతి గ్రామంలో ఒక్కరిని బాగు చేస్తే వారే ఊరును బాగు చేస్తారని టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్, సినీ హీరోయిన్ మంచు లక్ష్మీప్రసన్న వ్యాఖ్యానించారు. తమ ఫౌండేషన్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు చేయూతనిస్తున్నామని వెల్లడించారు.

TFI workers wages issue: నిర్మాతలతో చర్చలు విఫలం.. భారీ నిరసనకు సిద్ధమైన సినీ కార్మికులు..

TFI workers wages issue: నిర్మాతలతో చర్చలు విఫలం.. భారీ నిరసనకు సిద్ధమైన సినీ కార్మికులు..

సినీ పరిశ్రమ కార్మికులకు వేతనాల పెంపుపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. సినీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అయితే, మూడు విడతలుగా వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తొలి విడతగా 15 శాతం, రెండో విడత 5 శాతం, మూడో విడత మరో 5 శాతం పెంచుతామని పేర్కొన్నారు.

Konidala Chiranjeevi: సినీ కార్మికుల వేతనాల పెంపునకు నేను హామీ ఇవ్వలేదు: చిరంజీవి

Konidala Chiranjeevi: సినీ కార్మికుల వేతనాల పెంపునకు నేను హామీ ఇవ్వలేదు: చిరంజీవి

సినీ కార్మికులకు 30శాతం వేతనాలు పెంచి, తాను త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు మీడియాకు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ఆగ్రహించారు. తాను కార్మికుల సంఘాల నుంచి ఎవరినీ కలవలేదని ఆయన స్పష్టం చేశారు.

Pushpa Movie Issue: తొక్కిసలాట ఘటన కేసులో కీలక పరిణామం

Pushpa Movie Issue: తొక్కిసలాట ఘటన కేసులో కీలక పరిణామం

పుష్ప-2 మూమీ సంధ్యా థియేటర్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పుష్ప పీవ్యూ షో ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ విచారణ చేపట్టింది. విచారణలో కమిషన్ సీరియస్‌గా స్పందించింది.

Megastar Chiranjeevi: చెడు మాటలకు మంచితో సమాధానం.. చిరంజీవి భావోద్వేగం

Megastar Chiranjeevi: చెడు మాటలకు మంచితో సమాధానం.. చిరంజీవి భావోద్వేగం

రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. కొందరు నేతలు విమర్శిస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు. అయినప్పుటికీ సోషల్‌ మీడియాలో తనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ విమర్శలపై స్పందించనని చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.

Film Producers Meet Chiranjeevi : చిరంజీవిని కలిసిన టాలీవుడ్ నిర్మాతలు.. సినీ కార్మికుల వేతనాలపై చర్చ

Film Producers Meet Chiranjeevi : చిరంజీవిని కలిసిన టాలీవుడ్ నిర్మాతలు.. సినీ కార్మికుల వేతనాలపై చర్చ

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, సుప్రియ , మైత్రీ రవి చేరుకున్నారు. సినీ కార్మికుల బంద్ విషయంపై నిర్మాతలు చర్చిస్తున్నట్లు సమాచారం.

Tollywood Employees Federation Issue: సినీ రంగంలో శ్రమ దోపిడీ జరుగుతోంది: అనిల్ వల్లభనేని..

Tollywood Employees Federation Issue: సినీ రంగంలో శ్రమ దోపిడీ జరుగుతోంది: అనిల్ వల్లభనేని..

వేతనాలు పెంచాలని తెలుగు ఫిలిం ఫెడరేషన్‌ కార్మికులు డిమాండ్‌ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని కీలక వ్యాఖ్యలు చేశారు.

Daggubati Family : నేడు నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి కుటుంబం..

Daggubati Family : నేడు నాంపల్లి కోర్టుకు దగ్గుబాటి కుటుంబం..

ఫిలిమ్‌‌నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై ఇవాళ(శుక్రవారం) నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. అయితే ఇప్పటికే ఈ కేసులో న‌టులు వెంక‌టేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానాపై ఫిలిమ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Sravanthi Theatre: కింగ్‌డమ్ సినిమా కోసం మరమ్మతులు.. భారీ అగ్ని ప్రమాదం..

Sravanthi Theatre: కింగ్‌డమ్ సినిమా కోసం మరమ్మతులు.. భారీ అగ్ని ప్రమాదం..

కావలి పట్టణంలోని స్రవంతి థియేటర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హీరో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ సినిమా రిలీజ్ కోసం థియేటర్‌లో మరమ్మతులు చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు థియేటర్ నిర్వాహకులు..

ED interrogation  ON Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ను విచారిస్తున్న ఈడీ..  వెలుగులోకి సంచలన విషయాలు

ED interrogation ON Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ను విచారిస్తున్న ఈడీ.. వెలుగులోకి సంచలన విషయాలు

బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ అధికారులు సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌‌కు నోటీసులు ఇవ్వడంతో బుధవారం విచారణకు హాజరయ్యారు. ప్రకాష్‌రాజ్‌ను మూడు గంటలుగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దుబాయ్‌కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి