• Home » Tirupati

Tirupati

Tirupati: ది లాస్ట్‌ మీటింగ్‌

Tirupati: ది లాస్ట్‌ మీటింగ్‌

తిరుపతి నగరపాలక సంస్థ ప్రస్తుత కౌన్సిల్‌కు చివరి సమావేశం మంగళవారం జరగనుంది. పాలనాకాలం ముగియనున్న నేపథ్యంలో ఈసమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

Tirupati: ఆరోగ్యానందాల్లో రెండో స్థానం

Tirupati: ఆరోగ్యానందాల్లో రెండో స్థానం

ఆర్యోగానందాల్లో మన జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యత ఇస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో కీలక అంశాలైన కుటుంబ ఆరోగ్యం, ఆనందాలలో జిల్లా 99 పాయింట్లు సాధించి ఏ ప్లస్‌ గ్రేడ్‌ అందుకుంది.

తిరుపతి లడ్డూ పవిత్రతను దెబ్బతీశారు: పల్లా శ్రీనివాసరావు ధ్వజం

తిరుపతి లడ్డూ పవిత్రతను దెబ్బతీశారు: పల్లా శ్రీనివాసరావు ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామి కల్తీ లడ్డూ విషయంలో మాజీ సీఎం జగన్‌నే బాధ్యుడిని చేయాలని డిమాండ్ చేశారు.

ఘోర విషాదం.. ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి ఆత్మహత్య

ఘోర విషాదం.. ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి ఆత్మహత్య

తిరుపతి జిల్లా పుత్తూరులో శనివారం అత్యంత విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..

కల్తీ నెయ్యి కేసులో క్లీన్చిట్ ఎవరిచ్చారు.. జగన్‌కు కేంద్ర మంత్రి సూటిప్రశ్న

కల్తీ నెయ్యి కేసులో క్లీన్చిట్ ఎవరిచ్చారు.. జగన్‌కు కేంద్ర మంత్రి సూటిప్రశ్న

మాజీ సీఎం జగన్‌పై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి విషయంలో క్లీన్‌చిట్‌ ఇచ్చినట్టు జగన్ చెబుతున్నారని.. ఎవరిచ్చారో చూపించాలన్నారు.

టీటీడీ నెయ్యి టెండర్‌లో అక్రమాలు.. పయ్యావుల షాకింగ్ కామెంట్స్..

టీటీడీ నెయ్యి టెండర్‌లో అక్రమాలు.. పయ్యావుల షాకింగ్ కామెంట్స్..

శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో అనుమానాలపై వాస్తవాలు చెబుతున్నామని ఏపీ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి లడ్డూ గట్టిగా ఉందని, సువాసన లేదని భక్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు..

3 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనుకుంటే..

3 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనుకుంటే..

మరో మూడు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు దుర్మరణం చెందిన విషాద సంఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కెమికల్స్ వాడి శ్రీవారి లడ్డూ తయారు చేశారు.. జగన్ అండ్‌కోపై  మంత్రి సత్యకుమార్ ధ్వజం

కెమికల్స్ వాడి శ్రీవారి లడ్డూ తయారు చేశారు.. జగన్ అండ్‌కోపై మంత్రి సత్యకుమార్ ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారని.. ఆ పాపం జగన్‌ అండ్‌కోదేనని ధ్వజమెత్తారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీశారు.. జగన్‌పై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఫైర్

హిందువుల మనోభావాలను దెబ్బతీశారు.. జగన్‌పై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి పాపం జగన్‌దేనని ధ్వజమెత్తారు.

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త వాహనాలపై శ్రీవారి దివ్య దర్శనం

తిరుమలలో రథసప్తమి మహోత్సవం.. సప్త వాహనాలపై శ్రీవారి దివ్య దర్శనం

సూర్య జయంతిని పురస్కరించుకొని నేడు(ఆదివారం) సప్త వాహనాలపై కోనేటి రాయుడు తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో స్వామివారి వాహన సేవలు ప్రారంభమయ్యాయి. రాత్రి 8 గంటలకు జరిగే చంద్రప్రభ వాహనసేవతో పరిసమాప్తమవుతాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి