• Home » Tirupati

Tirupati

గ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో తెరిచి ఉండే ఏకైక ఆలయం ఇదే

గ్రహణం.. తెలుగు రాష్ట్రాల్లో తెరిచి ఉండే ఏకైక ఆలయం ఇదే

తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. చంద్రగ్రహణం ఉన్నా శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం తెరిచే ఉంటుంది.

రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత..

రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత..

ఎర్రచందనం స్మగ్లర్ల అక్రమ దందాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన మెరుపు దాడిలో సుమారు రూ.5 కోట్ల విలువైన 195 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

తిరుపతిలో వాకర్స్ ఆందోళన.. ఎందుకంటే.?

తిరుపతిలో వాకర్స్ ఆందోళన.. ఎందుకంటే.?

తిరుపతిలోని కపిలతీర్థం నుంచి అలిపిరి వెళ్లే రోడ్డులో వాకర్స్ ఇవాళ రాస్తారోకోకి దిగారు. వాకర్స్ రాస్తారోకోతో భక్తుల కార్లు, ఇతర వాహనాలు ఆగిపోయాయి.

తిరుపతిలో కోర్టు భవన సముదాయానికి భూమి పూజ

తిరుపతిలో కోర్టు భవన సముదాయానికి భూమి పూజ

తిరుపతిలో కోర్టు భవన సముదాయానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ సూర్యకాంత్ .. ఏపీలోని విజనరీ ప్రభుత్వం రాబోయే వంద సంవత్సరాలకు అవసరమైన విధంగా కోర్ట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు.

తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ

తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ

తిరుపతి రూరల్‌లోని దామినీడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి భూమిని కేటాయించింది. మొత్తం 14.44 సెంట్ల భూమిని కోర్టు భవనాల నిర్మాణ కోసం కేటాయించింది.

వ్యక్తి మారితే సమాజం మారుతుంది

వ్యక్తి మారితే సమాజం మారుతుంది

విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ‘విలువల విద్యా సదస్సు’ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది.

తిరుపతిలో కవలల దినోత్సవం.. ఒకే వేదికపై 100 మంది కవలలు

తిరుపతిలో కవలల దినోత్సవం.. ఒకే వేదికపై 100 మంది కవలలు

అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఆదివారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. దాదాపు 100 మందికి పైగా కవలలు ఒకే వేదికపైకి చేరి ఆటపాటలతో సందడి చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నవారంతా ఒకే పోలికలతో ఉంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు, ఈ వేడుకలు తిరుపతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Birds: ముగిసిన పక్షుల గణన

Birds: ముగిసిన పక్షుల గణన

తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఐదో విడత పక్షిజాతుల గణన ఆదివారం ముగిసింది.గరుడ అట్లాస్‌ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఐసర్‌, తిరుపతి నేచర్‌ సొసైటీ, అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించాయి.

TTD: టెండరు పిలిచి రద్దు చేశారు

TTD: టెండరు పిలిచి రద్దు చేశారు

తిరుపతిలో శ్రీవారి భక్తుల వసతి సముదాయాల్లో ఒకటైన శ్రీనివాసం సముదాయ ఆవరణలో భక్తులకు టోకెన్లు జారీ చేసే క్యూలైన్లపై షెల్టర్లు ఏర్పాటు చేయడానికి టీటీడీ టెండర్లు పిలిచింది. గడువు, ప్రక్రియ ముగిశాక టెండర్లను ఆమోదించకుండా పెండింగు పెట్టింది. నాలుగు నెలల తర్వాత టెండర్లు రద్దు చేసింది. దీంతో అసలు టీటీడీ టెండర్లు పిలవడమెందుకు? పిలిచాక రద్దు చేయడమెందుకు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

చిత్తూరు అబ్బాయి.. అమెరికా అమ్మాయి

చిత్తూరు అబ్బాయి.. అమెరికా అమ్మాయి

అబ్బాయి చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన కిషన్‌కిరణ్‌ తోమాల. అమెరికాలోని టెక్సాస్‏లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు. అమ్మాయి మియా సమంతా హెర్నాండెజ్‌. ఈమెది టెక్సాస్‌. మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి