• Home » Tirupati

Tirupati

Jyotula Nehru VS YSRCP: టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

Jyotula Nehru VS YSRCP: టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

గత ఐదు రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంపై వైసీపీ బురద జల్లుతోందని టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీపై వైసీపీ ఆరోపణలు అన్ని అవాస్తావాలని చెప్పుకొచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక్క ప్రోటోకాల్ తప్పా ఎలాంటి సదుపాయాలు ఉపయోగించుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.

AP News: డ్రోన్‌కు చిక్కిన జూదరులు..

AP News: డ్రోన్‌కు చిక్కిన జూదరులు..

కింద పట్ట పరిచారు. ఒక పక్క పరదా కట్టారు. ఇలా రోడ్డుకు దూరంగా పొలాల్లో పేకాట స్థావరం పెట్టారు. ఎక్కడో పొలాల్లో ఉన్న తమను ఎవరు పట్టుకుంటారులే అని ధీమాగా పేకాట ఆడుతున్న వారు.. ఆకాశం నుంచి నిఘా పెట్టిన డ్రోన్‌కు చిక్కారు.

Tata: రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభం

Tata: రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభం

రేణిగుంట సమీపంలోని విమానాశ్రయం దగ్గరున్న ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ భవనంలో ఏర్పాటు చేసిన రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ సోక్స్‌ కేంద్రం అందుబాటులోకి వచ్చింది.

Commissioner: 7 బంగారు కుటుంబాల దత్తత

Commissioner: 7 బంగారు కుటుంబాల దత్తత

ఏడు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనరు ఎన్‌.మౌర్య ‘మార్గదర్శి’గా మారారు.

Tirumala: బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పూర్తి చేయండి

Tirumala: బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పూర్తి చేయండి

వచ్చేనెల మొదటి వారంలోపు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు.

Tirupati: వైసీపీ జెండాలతో తిరుమలకు పాదయాత్ర

Tirupati: వైసీపీ జెండాలతో తిరుమలకు పాదయాత్ర

లిక్కర్‌ కేసులో నిందితుడు ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోగ్యం బాగుండాలని తిరుమలకు పాదయాత్రగా వస్తున్న వైసీపీ కార్యకర్తలనుచంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

Tirupati: ప్రహరీ దూకి.. సీసీ కెమెరాలు పగులకొట్టి

Tirupati: ప్రహరీ దూకి.. సీసీ కెమెరాలు పగులకొట్టి

ప్రహరీ దూకారు. ఆధారాలు దొరక్కుండా సీసీ కెమెరాలు పగులకొట్టారు. టీటీడీ (తిరుమల వైకుంఠం-1) సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు ఇంట్లో దొంగలు పడి 220 గ్రాముల బంగారు నగలు, 460 గ్రాముల వెండి వస్తువులు అపహరించుకుని వెళ్లారు.

BJP: ప్రజాసమస్యల పరిష్కారానికి వారధిగా ఉండాలి

BJP: ప్రజాసమస్యల పరిష్కారానికి వారధిగా ఉండాలి

మగ్రామాన కమల వికాసం జరిగేలా కృషి చేయాలని నేతలు, శ్రేణులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ పిలుపునిచ్చారు.

Flag: వెయ్యి అడుగుల జెండా

Flag: వెయ్యి అడుగుల జెండా

‘హర్‌ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతిలో వెయ్యి అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.

Vande Bharat Train: నెల్లూరులో వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒకరు మృతి

Vande Bharat Train: నెల్లూరులో వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒకరు మృతి

తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. గూడూరు - నెల్లూరు మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ ముందు భాగంలో మృతదేహం ఇరుక్కుపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి