Home » Tirupati
Tirupati Case: తిరుపతిలో ఇటీవల జరిగిన వృద్ధురాలు శాంతమ్మ మృతిని పక్కా హత్యగా పోలీసులు నిర్ధారించారు. సంపద కోసమే వృద్ధురాలిని హత్య చేసినట్లు గుర్తించారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి తిరుపతికి మరో 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మే 8 నుంచి ఈ రైళ్లు నడుస్తాయని, అలాగే ఈ ప్రత్యేక రైళ్లు నిర్ణిత స్టేషన్లలో మాత్రమే ఆగుతాయని రైల్వేశాఖ తెలిపింది.
తిరుపతిలో ఐదంతస్తుల భవనంపై నుంచి కిందపడిన ముగ్గురు తాపీ మేస్త్రీలు మృతిచెందిన దారుణ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు బావ-బావమరిది కాగా, సంఘటన స్థానంలోనే ప్రాణాలు కోల్పోయారు
కృష్ణపట్నం కేంద్రంగా పరిశ్రమల విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన ప్రణాళికలు తిరుపతి జిల్లాకు బంగారు బాటలు పరవనున్నాయి.
ఐదంతస్తుల ఇంటికి పూత వేసేందుకు కట్టిన సారవ తాడు ఊడిపోవడంతో విషాదం చోటుచేసుకుంది. సుమారు 50 అడుగులకు పైనుంచి కింద పడి ముగ్గురు మేస్త్రీలు దుర్మరణం చెందారు.
అడవుల్లో ఏనుగులు ఎక్కడ తిష్ట వేశాయి. ఎన్ని ఉన్నాయి? ముందుకు వస్తున్నాయా, అడవిలోకి వెళ్తున్నాయా? అని డ్రోన్లసాయంతో గజరాజుల జాడ తెలుసుకునేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది.
Tirupati Tragedy: ఐదవ అంతస్తు నుంచి కింద పడి ముగ్గురు కార్మికులు మృతి చెందిన ఘటన తిరుపతిలో పెను విషాదాన్ని నింపింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి. కంటైనర్ లారీని డీకొన్న కారు లారీ కింద పడిపోయి ఘోరంగా నుజ్జునుజ్జయింది
Solar CC Cameras: డ్రోన్ కెమెరాల సహాయంతో పలు ప్రాంతంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. గడిచిన వారం రోజుల్లో డ్రోన్ కెమెరాలతో గంజాయి స్థావరాలు, నాటు సారా తయారీ ప్రాంతాలను గుర్తించి వారిని అదుపులో తీసుకున్నామని వెల్లడించారు.
Tirupati Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.