Home » Tirupati
శుక్రమౌఢ్యం, గురు మౌడ్యంతో 83 రోజులపాటు నిలిచిపోయిన శుభ కార్యాలు, పెళ్లి ముహూర్తాలు మూడు రోజుల్లో పునః ప్రారంభం కానున్నాయి. సాధారణంగా మాఘమాసం ముందు వచ్చే శూన్యమాసంలో నెల రోజుల పాటు పెళ్లి ముహూర్తాలకు విరామం ప్రకటించడం ఆనవాయితీ.
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామనాథపురం జిల్లా రామేశ్వరం-తిరుపతి మధ్య ఇకనుండి వారంలో నాలుగు రోజులు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.
ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-తిరుపతి మధ్య ఈ నెల 12వ తేదీన ప్రత్యేక రైలు నడుపనున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.
తిరుపతి నగరపాలక సంస్థ ప్రస్తుత కౌన్సిల్కు చివరి సమావేశం మంగళవారం జరగనుంది. పాలనాకాలం ముగియనున్న నేపథ్యంలో ఈసమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.
ఆర్యోగానందాల్లో మన జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాదాన్యత ఇస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో కీలక అంశాలైన కుటుంబ ఆరోగ్యం, ఆనందాలలో జిల్లా 99 పాయింట్లు సాధించి ఏ ప్లస్ గ్రేడ్ అందుకుంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామి కల్తీ లడ్డూ విషయంలో మాజీ సీఎం జగన్నే బాధ్యుడిని చేయాలని డిమాండ్ చేశారు.
తిరుపతి జిల్లా పుత్తూరులో శనివారం అత్యంత విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
మాజీ సీఎం జగన్పై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి విషయంలో క్లీన్చిట్ ఇచ్చినట్టు జగన్ చెబుతున్నారని.. ఎవరిచ్చారో చూపించాలన్నారు.
శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో అనుమానాలపై వాస్తవాలు చెబుతున్నామని ఏపీ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి లడ్డూ గట్టిగా ఉందని, సువాసన లేదని భక్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు..
మరో మూడు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు దుర్మరణం చెందిన విషాద సంఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.