Home » Tirupati
ఓ దుకాణం వ్యాపారిని బురిడీ కొట్టించి రూ. రూ.81వేలను ఎత్తుకెళ్లిన ఘరానా మోసగాళ్ల విషయం వెలుగులోకి వచ్చింది. సరుకులు కొనుగోలు పేరుతో.. దుకాణానికి వచ్చి ఆ షాపు యజమాని ఖాతా నుంచే నగదు మాయం చేశారు. ఇక వివరాల్లోకి వెళితే..
TTD: యువతకు టీటీడీ లక్కీ చాన్స్ ఇస్తోంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని నేరుగా దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. మరి.. ఆ బంపర్ చాన్స్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
Road Accident: పౌర్ణమి నేపథ్యంలో తిరువన్నామలైకు ఆర్టీసీ డిపో ఎక్కువ బస్సులను నడుపుతోంది. ఒక రోజు ముందే వెళితే గిరి ప్రదర్శన చేసుకునే అవకాశం ఉంటుందని భక్తులు తిరుపతి నుంచి ఎక్కువగా వెళుతుంటారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో తిరువన్నామలై నుంచి తిరుపతికి వస్తున్న క్రమంలో చంద్రగిరి మండలం, అగరాల సమీపంలో బస్సు కల్వర్టును ఢీ కొట్టింది.
అమ్మ తీర్చిదిద్దిన ఈ బిడ్డలు ఐఏఎ్సలు అయ్యారు. వెంకటేశ్వర్.. తిరుపతి జిల్లాకు పరిపాలనా సారఽథ్యం వహిస్తున్నారు. మౌర్య తిరుపతి నగర పాలన బాధ్యతల్లో ఉన్నారు.
గద్వాల, కర్నూల్ మీదుగా తిరుపతికి రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు చర్లపల్లి-తిరుపతి మార్గంలో 8, 9 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లను నడుస్తాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైలు సేవలను వినియోగించుకోవాలని సూచించింది.
Narayana On Bigg Boss: బిగ్బాస్పై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ హీన సంస్కృతి యువతను చెడు మార్గంలో పట్టిస్తుందని.. రంగానికి కళంకితం చేస్తోందని కామెంట్స్ చేశారు.
తిరుపతి యువతి నిఖిత తెలంగాణ క్యాడర్కు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక అయ్యారు. ఆమె నల్సార్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎల్ఎల్బీ పూర్తిచేసిన తర్వాత ఉస్మానియా వర్సిటీలో ఎల్ఎల్ఎం చదువుతున్నారు.
టెర్రరిజాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని.. నక్సలిజం అంతంపై పెట్టిన దృష్టిలో పదో శాతం టెర్రరిజంపై పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చనిపోయిన మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నామన్నారు. ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాలని, టెర్రరిజంపై వ్యతిరేకంగా ఉన్న వారిని ఐక్యం చేయాలని సూచించారు.
తిరుపతిలో బుగ్గమఠం భూముల సర్వేకు వెళ్లిన అధికారులను మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఎట్టకేలకు సర్వేను పూర్తి చేశారు.
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల కొత్త షెడ్యూల్ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రోటోకాల్, రిఫరల్, బ్రేక్ దర్శనాలను ఉదయం 7.30 గంటల లోపు పూర్తి చేసి, సామాన్యులకు అదనంగా దర్శన సమయం కల్పించనున్నారు.