• Home » Tirupati

Tirupati

Bhumana Slams Bandi Sanjay: టీటీడీపై ఇంత బండ వేస్తారా.. బండి సంజయ్‌పై భూమన ఆగ్రహం

Bhumana Slams Bandi Sanjay: టీటీడీపై ఇంత బండ వేస్తారా.. బండి సంజయ్‌పై భూమన ఆగ్రహం

Bhumana Slams Bandi Sanjay: టీటీడీలో 22 మంది అన్యమత ఉద్యోగులను గుర్తించామని ఆరు నెలల క్రితం టీటీడీ బోర్డు ప్రకటించిందని.. కానీ ఇప్పుడు బండి సంజయ్ మాత్రం వెయ్యి మందికి పైగా ఉన్నారని చెబుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ అన్నారు.

Special trains: ప్రతీ శుక్ర , శని వారాల్లో.. చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు

Special trains: ప్రతీ శుక్ర , శని వారాల్లో.. చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు

ఆగస్టు నెలలో తొమ్మిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతీ శుక్ర, శని వారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి (07017), ప్రతి సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి (07018) రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

Collector : మార్గదర్శిగా కలెక్టర్‌

Collector : మార్గదర్శిగా కలెక్టర్‌

ఐదు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ‘మార్గదర్శి’గా మారారు.

DT: డీటీ లేరని.. కౌన్సెలింగ్‌ ఆగుతుందా?

DT: డీటీ లేరని.. కౌన్సెలింగ్‌ ఆగుతుందా?

ఈఏపీ సెట్‌ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజుల గడువుంది. డీటీ లేరని శ్రీకాళహస్తిలో ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్లు జారీ చేయడంలేదు.

BC Communities: కూటమి ప్రభుత్వంతోనే బీసీలకు పునర్వైభవం

BC Communities: కూటమి ప్రభుత్వంతోనే బీసీలకు పునర్వైభవం

గత పాలకులు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే బీసీలకు తగిన ప్రాతినిథ్యం దక్కుతోంది. ఈ ప్రభుత్వంలోనే బీసీలకు పునర్వైభవం వచ్చింది అని మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, సత్యకుమార్‌ యాదవ్‌, సవిత పేర్కొన్నారు

BJP MP Laxman: జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

BJP MP Laxman: జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి లడ్డూలో జరిగిన కల్తీ భక్తులను ఆందోళనకు గురి చేసిందని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాలఫై విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.

Tirumala Devotees: జూన్‌లో తిరుమలలో భక్తుల జాతర

Tirumala Devotees: జూన్‌లో తిరుమలలో భక్తుల జాతర

Tirumala Devotees: తిరుమల శ్రీవారిని జూన్ మాసంలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శనం చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్ మాసంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది.

Tirupati Dead Bodies: తిరుపతిలో డెడ్‌బాడీల కలకలం

Tirupati Dead Bodies: తిరుపతిలో డెడ్‌బాడీల కలకలం

Tirupati Dead Bodies: కారులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమవడం తిరుపతిలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Kalamkari: ‘కలంకారీ మోహన్‌’కు రాష్ట్రపతి అభినందన

Kalamkari: ‘కలంకారీ మోహన్‌’కు రాష్ట్రపతి అభినందన

కలంకారీ కళాకారుడిగా విశేష గుర్తింపు పొందిన తలిశెట్టి మోహన్‌, ఆయన మనవడు వేహాంత్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు.

Yoga: నేడు యోగా కార్యక్రమాలు

Yoga: నేడు యోగా కార్యక్రమాలు

యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లావ్యాప్తంగా 5508 ప్రాంతాల్లో 8.10 లక్షల మంది ప్రజలు యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి