Home » Tirupati
దర్జాగా ఖరీదైన బైక్ను దొంగలించి దానిపైనే షికార్లు కొట్టిన ఓ ప్రేమజంట కథ ఇది. ఎక్కడా సెల్ఫోన్ సిగ్నల్స్కు దొరక్కూడదన్న ఆలోచనతో వాకీటాకీలతో మొత్తం తంతు నడిపించారు.
తిరుమల కొండను కాలుష్య రహితంగా మార్చేందుకు తిరుపతి నుంచి డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ర్టిక్ బస్సులను నడిపేలా ప్లాన్ చేస్తున్నారు.
చంద్రగిరి కోట వద్ద క్షుద్రపూజల ఆనవాళ్లతో కలకలం రేగింది. సోమవారం అర్ధరాత్రి కోట పడమర ప్రవేశ ద్వారం వద్ద నడిరోడ్డుపై పసుపు, కుంకుమ, నిమ్మకాయలు పెట్టి వింత ఆకృతులతో ముగ్గులు వేసి ఉన్నారు.
జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల పునర్విభజనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్య పెరగనుంది.
ఎర్రచందనం అక్రమ రవాణాకు ముకుతాడు వేయాల్సిన యంత్రాంగంలోనే కొందరు కోవర్టులున్నారని ఆ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.
ఆటోమొబైల్ రంగంలో నూనత ఆవిష్కరణలకు వేదికగా నిలిచే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆటో ఎక్స్పో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శని, ఆదివారాల్లో తిరుపతిలోని ఇందిరామైదానం వేదికగా నిర్వహించనున్న ఎక్స్పోను శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా రవాణాశాఖ అధికారి కె.మురళీమోహన్ ప్రారంభించనున్నారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట మండల పరిధి పండ్లూరు ఫంక్షన్ హాల్లో గత నెల 20న నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళ వడ్డానం చోరీకి గురైంది. అయితే 21 రోజుల తర్వాత షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా జిల్లాకు 350ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయి.
దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రయాణికులకు సేవలందిస్తూ వచ్చిన ఎనిమిది పసుపురైళ్ల స్థానంలో సరికొత్త ‘ఎర్రరైళ్లు’ ఈ నెల్లోనే పట్టాలెక్కనున్నాయి.
మంద నుంచి వేరుపడిన రెండు ఏనుగులు.. పంట పొలాలవైపు అడుగులేశాయి. మామిడితోటలో అంతరపంటగా సాగు చేసిన వేరుశనగ పంటలోకి వెళ్లే క్రమంలో, పొలంచుట్టూ లాగిన విద్యుత్తు తీగలు తగిలి మృతిచెందాయి.