• Home » Tirupathi News

Tirupathi News

తిరుమలలో దివ్వెల మాధురి అత్యుత్సాహం.. భక్తుల ఆగ్రహం

తిరుమలలో దివ్వెల మాధురి అత్యుత్సాహం.. భక్తుల ఆగ్రహం

ఇటీవల తిరుమలలో వరుసగా నిబంధనలు ఉల్లంఘించి కొంతమంది సెలబ్రిటీలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వారిపై ఓ వైపు టీటీడీ మరోవైపు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే యూట్యూబర్ గీతూ రాయల్ ఒక పాటపై డ్యాన్స్ చేసినందుకు టీటీడీ బోర్డు సీరియస్ అయ్యింది. తాజాగా ఇప్పుడు దివ్వెల మాధురి నిబంధనలు ఉల్లంఘించారంటూ విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌గా తిరుపతి

ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌గా తిరుపతి

పాతికేళ్ల కిందట వరకు అప్పటి రద్దీకి తగ్గట్టుగా తిరుపతి మీదుగా 20 రైళ్లు రాకపోకలు సాగించేవి. తర్వాత తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సామాన్య ప్రయాణికుల సంఖ్య అమాంతంగా పెరిగింది. ఈ రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్య పెంచాల్సి వచ్చింది.

తిరుపతిలో దారుణం.. బంగారు నగల కోసం వృద్ధురాలిని

తిరుపతిలో దారుణం.. బంగారు నగల కోసం వృద్ధురాలిని

తిరుపతిలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. దుండగులు ఆమె గొంతును నులిమి, ఆ తర్వాత దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

తిరుపతిలో వాకర్స్ ఆందోళన.. ఎందుకంటే.?

తిరుపతిలో వాకర్స్ ఆందోళన.. ఎందుకంటే.?

తిరుపతిలోని కపిలతీర్థం నుంచి అలిపిరి వెళ్లే రోడ్డులో వాకర్స్ ఇవాళ రాస్తారోకోకి దిగారు. వాకర్స్ రాస్తారోకోతో భక్తుల కార్లు, ఇతర వాహనాలు ఆగిపోయాయి.

నేను చాలా స్ట్రాంగ్... తగ్గేదేలే.. భూమనకి బీఆర్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

నేను చాలా స్ట్రాంగ్... తగ్గేదేలే.. భూమనకి బీఆర్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ అయిన మొదటి రోజు నుంచి తనను రిజైన్ చేయమంటారని ప్రస్తావించారు. ఎందుకంటే ఆయన చేసిన దుర్మార్గాలు బయటకు వస్తాయని ధ్వజమెత్తారు.

తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ

తిరుపతిలో మరో చారిత్రక ఘట్టం.. 16 కోర్టు భవనాలకు భూమి పూజ

తిరుపతి రూరల్‌లోని దామినీడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి భూమిని కేటాయించింది. మొత్తం 14.44 సెంట్ల భూమిని కోర్టు భవనాల నిర్మాణ కోసం కేటాయించింది.

టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం.. పాలకమండలి నిర్ణయాలివే..

టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం.. పాలకమండలి నిర్ణయాలివే..

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తిరుపతిలో కవలల దినోత్సవం.. ఒకే వేదికపై 100 మంది కవలలు

తిరుపతిలో కవలల దినోత్సవం.. ఒకే వేదికపై 100 మంది కవలలు

అంతర్జాతీయ కవలల దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఆదివారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. దాదాపు 100 మందికి పైగా కవలలు ఒకే వేదికపైకి చేరి ఆటపాటలతో సందడి చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నవారంతా ఒకే పోలికలతో ఉంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు, ఈ వేడుకలు తిరుపతిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Birds: ముగిసిన పక్షుల గణన

Birds: ముగిసిన పక్షుల గణన

తిరుపతి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఐదో విడత పక్షిజాతుల గణన ఆదివారం ముగిసింది.గరుడ అట్లాస్‌ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఐసర్‌, తిరుపతి నేచర్‌ సొసైటీ, అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించాయి.

Srikalahasti: వైభవంగా ఏకాంత సేవ

Srikalahasti: వైభవంగా ఏకాంత సేవ

మహాశివరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం రాత్రి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడికి ఏకాంత సేవను వేడుకగా నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి