Home » Tirupathi News
సప్తగిరులకు సౌందర్య చిహ్నంగా ఉండే మాల్వాడిగుండం జలపాతం పైభాగంలో నిర్మించిన ఈ వంతెన వయస్సు 83 ఏళ్లు.ఎలాంటి యంత్రాలు, సిమెంటు లేకుండా బండరాళ్ల సహాయంతో కూలీల ద్వారా కట్టిన బ్రిడ్జి నేటికీ చెక్కుచెదరకపోవడం విశేషం.
తిరుపతి సమీపంలోని శెట్టిపల్లెవాసుల దశాబ్దాల కల సాకారమైంది. శుక్రవారం నుంచి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట సబ్ రిజిస్ర్టేషన్ కార్యాలయాల్లో లబ్ధిదారులకు ప్లాట్ల రిజిస్ర్టేషన్ ప్రారంభమైంది.
జిల్లాలో శిశు మరణాలు జరిగితే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని డీఎంహెచ్వో బాలకృష్ణ నాయక్ హెచ్చరించారు.
తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంట గ్రామంలో ఓ ఇంటిలోకి నాగుపాము చొరబడింది.
తిరుపతి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఇండిగో విమానాల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
సత్యవేడు మండలం తొండుకుళి పెద్ద చెరువులో చేపడుతున్న మట్టి తవ్వకాలతో చెరువు పొరంబోకు భూములపై ఆధారపడ్డ రైతుల నోట్లో మట్టి పడినట్లవుతోంది.
పల్లెల్లో శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కలెక్టర్ సుమిత్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
దర్జాగా ఖరీదైన బైక్ను దొంగలించి దానిపైనే షికార్లు కొట్టిన ఓ ప్రేమజంట కథ ఇది. ఎక్కడా సెల్ఫోన్ సిగ్నల్స్కు దొరక్కూడదన్న ఆలోచనతో వాకీటాకీలతో మొత్తం తంతు నడిపించారు.