Home » Tirupathi News
గ్రామ పంచాయతీల్లో సుపరిపాలన, మరింత జవాబుదారీతనం లక్ష్యంగా ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చింది.భౌగోళిక విస్తీర్ణం, జనాభా, ఆదాయం ప్రాతిపదికన పంచాయతీలను నాలుగు రకాలుగా వర్గీకరించింది.
డాక్యు మెంట్ రైటర్ల పెన్డౌన్ ఆందోళన తొలి రోజు రిజిస్ట్రేషన్ శాఖపై పరిమిత ప్రభావమే చూపింది. సాధారణం కంటే రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ, అధికవిలువ కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగడంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్దగా నష్టం వాటిల్లలేదు.
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో విద్యా వ్యవస్థను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గురువారం తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) తుది అంకానికి చేరుకుంది. అధికారికంగా 14వ తేదీ ఆఖరు గడువు అయినా ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు అందజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆ అన్నదమ్ములది 60 ఏళ్ల అనుబంధం. ఆప్యాయత, అనురాగంతో పెరిగారు. ఏవో పొరపొచ్చాలతో వారి మధ్య కొన్నేళ్లుగా మాటల్లేవు.
తిరుమలలోని అలిపిరి కాలినడక మార్గంలో రాత్రి సమయంలో చిరుతపులి సంచరించడం తీవ్ర కలకలం రేపింది. నరసింహస్వామి ఆలయ సమీపంలో హఠాత్తుగా చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురై కేకలు వేస్తూ పరుగులు తీశారు..
ఎల్నినో ప్రభావం జిల్లాపై స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం 173మి.మీకు కేవలం 50మి.మీ. నమోదైంది. అది కూడా కొన్ని మండలాలకే పరిమితమవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.