• Home » TGSRTC

TGSRTC

Medaram Jathara: మేడారానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Medaram Jathara: మేడారానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

జనవరి 28వతేదీ నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు బీహెచ్‌ఈఎల్‌ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ సుధా తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కాలనీలు, బస్తీల నుంచి స్థానికులు కలిసికట్టుగా మేడారం జాతరకు వెళ్లాలనుకుంటున్న భక్తులకు ప్రత్యేక బస్సులు ఆయా కాలనీలకు పంపిస్తామని తెలిపారు.

Sankranthi special buses: బీహెచ్‌ఈఎల్‌ నుంచి సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

Sankranthi special buses: బీహెచ్‌ఈఎల్‌ నుంచి సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు బీహెచ్‌ఈఎల్‌ డిపో(ఆర్ సీ పురం) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రితోపాటు ఇంకా ఈయా ఏరియాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

EV charging stations: సర్కిల్‌, డివిజన్‌ కార్యాలయాల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు

EV charging stations: సర్కిల్‌, డివిజన్‌ కార్యాలయాల్లో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు

హైదరాబాద్ మహానగరంలో మరిన్ని ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈమేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాలుష్య నియంత్రణ, ఆర్ధిక వెసులుబాలో భాగంగా నగరంలో మరిన్ని ఎలక్ర్టిక్‌ బస్సులు నడపాలని నిర్ణయించారు.

Minister Ponnam Prabhakar: ఆర్టీసీని మరింత విస్తరిస్తాం.. కొత్తగా 373 కాలనీలకు బస్సులు

Minister Ponnam Prabhakar: ఆర్టీసీని మరింత విస్తరిస్తాం.. కొత్తగా 373 కాలనీలకు బస్సులు

ఆర్టీసీని మరింత విస్తరిస్తాం.. కొత్తగా 373 కాలనీలకు బస్సులు నడుపుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ... రాజధాని హైదరాబాద్ నుంచి గ్రామాల వరకు ఆర్టీసీని మరింత విస్తరిస్తామని ఆయన అన్నారు.

Mahalaxmi Scheme: 2 ఏళ్లలో 118.78 కోట్ల మంది..

Mahalaxmi Scheme: 2 ఏళ్లలో 118.78 కోట్ల మంది..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతోంది. అయితే.. మహిళలకిచ్చిన హామీ మేరకు మహాలక్ష్మిల ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించి రెండు సంవత్సరాలు అవుతోంది. కాగా.. ఈ 24 నెలల కాలంలో 118.78 కోట్ల మంది ఉచిత ప్రయాణం చేసినట్లు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి.

Electric buses: కొత్తగా.. మరో 65 ఎలక్ట్రిక్‌  బస్సులు

Electric buses: కొత్తగా.. మరో 65 ఎలక్ట్రిక్‌ బస్సులు

హైదరాబాద్ నగరంలో.. కొత్తగా మరో 65 ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు టీజీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు బుధవారం నుంచి ఆ బస్సులు రొడ్డెక్కనున్నాయి. ఇప్పటికే నగరంలో ఎలక్ట్రిక్‌ , డీలక్స్ బస్సులు సేవలందిస్తుండగా కొత్తగా మరో 65 ఎలక్ట్రిక్‌ బస్సులు కూడా ప్రయాణికులకు సేవలందిచనునంనాయి.

Women Owners: మహిళా స్వయం సహాయక బృందాలకు 600 బస్సులు

Women Owners: మహిళా స్వయం సహాయక బృందాలకు 600 బస్సులు

తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు ఒక పూర్తి స్థాయి కార్యాచరణ మొదలుపెట్టింది. ఆర్టీసీ బస్సులకు యజమానులయ్యే అవకాశాన్ని ఇస్తోంది. తెలంగాణలోని మహిళా స్వయం సహాయక బృందాలకు మొత్తం 600 బస్సులు అందించనుంది.

Bengaluru to Bodhan: బోధన్‌ వాసులకో గుడ్ న్యూస్.. బెంగళూరు నుంచి..

Bengaluru to Bodhan: బోధన్‌ వాసులకో గుడ్ న్యూస్.. బెంగళూరు నుంచి..

బెంగళూరు నుంచి ప్రతిరోజూ బోధన్‌కు సూపర్‌ లగ్జరీ బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్టు టీజీఎస్‌ఆర్టీసీ అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ప్రసాద్‌గౌడ్‌ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు బోధన్‌లో బయల్దేరే బస్సు బాన్సువాడ, నర్సాపూర్‌, మెదక్‌, బాలానగర్‌ల మీదుగా హైదరాబాద్‌ జేబీఎస్‌ బస్టాండ్‌కు చేరుతుందన్నారు.

TGSRTC: డిసెంబరు నాటికి 95 ఈవీ బస్సులు

TGSRTC: డిసెంబరు నాటికి 95 ఈవీ బస్సులు

నగరంలో డీజిల్‌ బస్సులను తగ్గిస్తూ ఈవీ బస్సులను పెంచేందుకు ఆర్టీసీ కృషి చేస్తోంది. రెండేళ్లలో మూడు వేల ఎలక్ర్టిక్‌ బస్సులు నడపడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రేటర్‌ జోన్‌లో ఇప్పటికే 265 ఈవీ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ క్రమంగా వాటి సంఖ్య పెంచుతోంది.

 Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం..  మృతదేహాలకి పోస్టుమార్టం పూర్తి.. బంధువులకు అప్పగింత

Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతదేహాలకి పోస్టుమార్టం పూర్తి.. బంధువులకు అప్పగింత

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లతో పాటు 19 మంది మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి