• Home » TG News

TG News

చందన్‌వెల్లి డేటాసెంటర్‌ను త్వరగా ప్రారంభించండి

చందన్‌వెల్లి డేటాసెంటర్‌ను త్వరగా ప్రారంభించండి

రాష్ట్రంలో విద్యా రంగ సంస్కరణలు చేపడుతున్నామని, దీంట్లో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతి ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ను కోరారు.

‘సర్‌’ తర్వాతా పేరు నమోదు చేసుకోవచ్చు

‘సర్‌’ తర్వాతా పేరు నమోదు చేసుకోవచ్చు

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ చేపడుతోంది.

జూన్‌లో 17 జిల్లాల్లో  లోటు వర్షపాతం

జూన్‌లో 17 జిల్లాల్లో లోటు వర్షపాతం

రాష్ట్రంలో జూన్‌లో సాధారణంతో పోలిస్తే 17జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఎల్‌ నినో, నైరుతి ఆలస్యం, రుతుపవనాల్లో కదలిక వేగంగా లేకపోవడమే ఇందుకు..

గోమాతాస్త్రం!

గోమాతాస్త్రం!

బీజేపీ హిందూత్వ ఎజెండాకు ‘ఆధ్యాత్మిక’ బాణంతో చెక్‌ పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి హిందూత్వ ఎజెండా ప్రధాన అంశం కాకుండా ఉండేలా...

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

హైదరాబాద్‏లోని ఫలక్‌నుమా సబ్‌స్టేషన్‌ పరిధిలో చెట్లకొమ్మల నరికివేత, ఇతర పనుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏడీఈ సీబీడీ రాజేందర్‌ సింగ్‌ తెలిపారు.

తిరుమల తరహాలో యాదగిరిగుట్టలో గెస్ట్‌హౌస్‌లు

తిరుమల తరహాలో యాదగిరిగుట్టలో గెస్ట్‌హౌస్‌లు

రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్టలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తరహాలో గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.

ఫాంహౌస్‌లోని పశుపతిని బయటకు రానివ్వొద్దు

ఫాంహౌస్‌లోని పశుపతిని బయటకు రానివ్వొద్దు

సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ అరుంధతి సినిమాలో రాక్షసుడి లాంటివారని, ఫాంహౌస్‌లో బంధించిన ఆ పశుపతిని మళ్లీ బయటకు రానివ్వొద్దని అన్నారు.

యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలి

యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలి

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలిని (ట్రస్టుబోర్డు) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రపంచ ఏరోస్పేస్‌ రాజధానిగా తెలంగాణ

ప్రపంచ ఏరోస్పేస్‌ రాజధానిగా తెలంగాణ

తెలంగాణ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగం గత కొన్నేళ్లుగా దాదాపు 30 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయగా, గత ఏడాది ఎగుమతులు 103 శాతం పెరిగి, రాష్ట్రానికి ఎన్నో దశాబ్దాలుగా..

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ఇంటర్‌సిటీ బస్సు, ఎదురుగా వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీని ఢీకొట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి