Home » TG News
ఆహార ధాన్యాల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు.
రోజులు గడుస్తున్నాయి.. కార్తెలు మారిపోతున్నాయి.. చినుకుల జాడ కనిపించడం లేదు.
కోడిగుడ్ల ధరకు రెక్కలు వచ్చాయి. గతంలో రూ.5నుంచి రూ.6వరకు పలికే గుడ్డు నేడు రూ.7నుంచి 8 వరకు పలుకుతోంది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి టెర్మినల్-షాలిమార్ (కోల్కతా) మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.
హైదరాబాద్ కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు! వృద్ధురాలైన తల్లి.. నడివయసులో ఉన్న కుమారుడు! అతడికి పెళ్లయినా భార్య కుటుంబ కలహాలతో వదిలేసి వెళ్లిపోయింది!
రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సంజ య్ జాజును గురువారం సచివాలయంలో తెలంగాణ గ్రూప్-1 అధికారుల సంఘం అధ్యక్షుడు..
మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలు గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై..
హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ -1 డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.
తపాలా శాఖ స్పీడ్ పోస్టు సేవలను ఉపయోగించుకొని గంజాయిని వినియోగాదారుల ఇంటికే డోర్ డెలివరీ చేస్తున్న ఓ అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు.