Home » TG News
బీజేపీ కార్యకర్తల కమిట్మెంట్, క్రమశిక్షణపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని స్పష్టం చేశారు.
హనుమకొండ అడ్వకేట్స్ కాలనీలోని బరిస్టా జ్యూస్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
రంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బృందం వేగంగా కసరత్తు చేస్తోంది.
నిజామాబాద్ జిల్లాపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎండలు అదిరిపోతున్నాయి. ఒకప్పటి హైదరాబాద్ వాతావరణానికి, ఇప్పటికి అసలు సంబంధమే లేదు. ఉక్కబోత నిత్యకృత్యమైంది.
హైదరాబాద్ మహా నగరంలో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ చేపట్టే వాటర్బోర్డులో కొందరు అవినీతి అధికారులు జనాలను డబ్బు కోసం జలగల్లా పీడిస్తున్నారు.
దగ్గు, దమ్ము, జ్వరం, జలుబు, శరీరపు నొప్పులు.. సమస్య ఏదైనా వెంటనే చికిత్స చేసేస్తారు. స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ విపరీతంగా ఇచ్చేస్తారు.
ఆన్లైన్ అమ్మకాలను నిరసిస్తూ మెడికల్ దుకాణాల బంద్ పాటించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి-మేడ్చల్ జిల్లా పరిధిల్లో 25 వేల మెడికల్ దుకాణాలు మూతపడనున్నాయి.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఈ టర్మ్లోనే పూర్తి చేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తాటి చెట్టు అంటే కేవలం కల్లు గీయడానికే పరిమితం కాదని, అది కనకవర్షం కురిపించే ఒక కల్పవృక్షమని అంటున్నారు ఎక్స్పీరియం చైర్మన్ రామ్దేవ్రావ్. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కల్లుమీద ఆయన పెంచుకున్న అభిమానంతో..