Home » TG News
భూదార్ కార్డులపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. భూదార్ కార్డులు సిద్ధం చేశామని.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అందజేస్తామని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. బుధవారం పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
హైదరాబాద్ నగరంలోని ఆయా ఏరియాల్లోగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరైన వసతులు ఇటు రోగులు, అటు సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా పీహెచ్సీలలో మందులు నిల్వ చేసుకునేందుకు సరైన స్టోరీజీలు కూడా లేవు. ప్రజారోగ్యాన్ని పాలకులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి.
ప్రస్తుత రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన ఫ్యూచర్ సిటీ.. ఒక పెద్ద స్కాం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. దీని వెనుక చాలా మతలబు ఉందని, పారిశ్రామికీకరణ జరిగినంత మాత్రాన మానవ అభివృద్థి జరగదని పేర్కొంటున్నారు.
నగరంలోని శ్రీనగర్కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప ఆలయం 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నిత్యం ఈ ఆలయాని భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి పూజలందుకుంటున్నారు. ముఖ్యంగా కార్తీక మాసం, మండల, జ్యోతి దీక్షల సమయంలో భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది.
హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన ఏరియాల్లో ఒకటైన జూబ్లీహిల్స్లో కోట్లాది రూపాయల విలువూన స్థలాన్ని కబ్జా చేసేందుకు ఓ సినీ నిర్మాత యత్నించిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది. నకిలీ యాప్ ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకుంటూ ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. అయితే.. ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది,
సెల్ఫోన్ చోరీ చేసి ఫోన్ పే ద్వారా నగదును బదిలీ చేసుకున్న విషయం హైదరాబాద్ నగర శివారులో వెలుగుచూసింది. రాధాకృష్ణారావు అనే మాజీ సర్పంచ్ సెల్ఫోన్ చోరీకి గురైంది. అయితే.. అందులో ఉన్న ఫోన్ పే యాప్ ద్వారా రూ. 1.92 లక్షల నగదును కాజేశారు. కాగా.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్ పనిచేయడం లేదు. టెక్నికల్ సమస్యలు తెలెత్తిన నేపధ్యంలో వెబ్సైట్ పనిచేయడం లేదు. దీనిపై సాంకేతిక నిపుణులతో పోలీస్ కమిషనరేట్ అధికారులు సంప్రదింపులు జరిపి తిరిగి వెబ్సైట్ పునరుద్ధరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామ సర్పంచ్లుగా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. హాఫ్కు, ఫుల్కు ఆశపడి ఓటు వేస్తే గ్రామాలు దెబ్బతింటాయన్నారు. అందుకే రాజకీయ కక్షలు మాని.....