• Home » TG News

TG News

Hyderabad: నాచారం పరిసరాల్లో గుప్పుమంటున్న గంజాయి

Hyderabad: నాచారం పరిసరాల్లో గుప్పుమంటున్న గంజాయి

సికింద్రాబాద్ నాచారం ఏరియాలో గత కొంతకాలంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. ఆ ఏరియాల్లో నిర్మాణుష ప్రదేశాలను అడ్డాలుగా చేసుకున్న కొందరు విక్రయాలు చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి.

CM Revathi Reddy: వ్యక్తిగత ఇష్టాయిష్టాలను సహించం

CM Revathi Reddy: వ్యక్తిగత ఇష్టాయిష్టాలను సహించం

ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేయాలని, వాటి అమల్లో వ్యక్తిగత ఇష్టాయిష్టాలను ప్రదర్శిస్తే సహించేది లేదని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు....

SIT Intensifies Phone Tapping Probe: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

SIT Intensifies Phone Tapping Probe: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ అధికారులు దూకుడుగా ముందుకెళుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన అనుమతులిచ్చే రివ్యూ కమిటీలోని ఉన్నతాధికారులు....

RV Karnan: మార్చి 31 వరకు ఓటీఎస్‌.. సద్వినియోగం చేసుకోండి..

RV Karnan: మార్చి 31 వరకు ఓటీఎస్‌.. సద్వినియోగం చేసుకోండి..

మార్చి 31 వరకు వన్‌ టైం స్కీ గడువు ఉందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్‌ నగర ప్రజలకు సూచించారు. ఆయన మాట్లాడుతూ.. విలీన మునిసిపాల్టీల పరిధిలోనూ మాఫీ వర్తిస్తుందని ఆయన అన్నారు.

New Year: సీపీ సజ్జనార్‌ వార్నింగ్.. హద్దుమీరితే సంతోషం చెడుద్ది మరి!

New Year: సీపీ సజ్జనార్‌ వార్నింగ్.. హద్దుమీరితే సంతోషం చెడుద్ది మరి!

డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకల్లో హద్దుమీరితే సంతోషం చెడుద్ది మరి.. అని అంటున్నారు నగర పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్. బుధవారం నుంచి డ్రంకెన్‌ డ్రైవ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని, డిసెంబర్‌-31న 100 ప్రాంతాల్లో తనిఖీలు చేపడతామని ఆయన అన్నారు.

JNTU: జేఎన్‌టీయూ ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన

JNTU: జేఎన్‌టీయూ ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన

హైదరాబాద్ లోగల జవహర్‏లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సటీలో ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన నెలకొంది. పాలకమండలిలో కీలక సభ్యులైన ముగ్గురు ఐఏఎస్‌లు.. ఆచార్యులకు ప్రమోషన్లు కల్పించడంలో నిబంధనలను పాటించకపోవడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Hyderabad: ‘క్రిప్టో’ పేరుతో రూ.కోటికి టోకరా..

Hyderabad: ‘క్రిప్టో’ పేరుతో రూ.కోటికి టోకరా..

ఓ వ్యక్తి కోటి రూపాయల నగదును కోల్పోయిన సంఘటన హైదరాబాద్ నగరం పాతబస్తీలో చోటుచేసుకుంది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad: సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ..10 తులాల బంగారం బ్యాగు మరచిన మహిళ

Hyderabad: సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ..10 తులాల బంగారం బ్యాగు మరచిన మహిళ

ఓ మహిళ.. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ 10 తులాల బంగారం బ్యాగును మరచిపోయిన విషయం నగరంలో చోటుచేసుకుంది. అయితే.. పోలీసులు రంగంలోకి దిగి ఆ బ్యాగును పట్టకోగలిగారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

CP Sajjanar: హద్దు మీరితే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్ వార్నింగ్

CP Sajjanar: హద్దు మీరితే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్ వార్నింగ్

నూతన సంవత్సరం సందర్భంగా భాగ్యనగరంలో పలు ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Ramachandra Rao: క్రిస్టియన్ సమాజం హింసను ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది: రాంచందర్‌రావు

Ramachandra Rao: క్రిస్టియన్ సమాజం హింసను ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది: రాంచందర్‌రావు

గోవా వంటి ప్రాంతాల్లో క్రిస్టియన్ సమాజం బీజేపీకి మద్దతు పలుకుతోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. భారత్‌లో అన్ని మతాలను గౌరవంగా, సమన్వయంగా చూస్తామని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి