• Home » TG News

TG News

పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన వంకాయ

పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన వంకాయ

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 11, వంకాయ 23, బెండకాయ 35, పచ్చి మిర్చి 50, బజ్జి మిర్చి 28, కాకరకాయ 38, బీరకాయ 38లకు విక్రయిస్తున్నారు.

ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 9:30 గంటల నుంచి కరెంట్ కట్

ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 9:30 గంటల నుంచి కరెంట్ కట్

బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి 10:15 గంటల వరకు 11కేవీ జవహర్‌ నగర్‌ ఫీడర్‌ పరిధిలో విద్యుత్ ఉండదని తెలిపారు.

హస్తం హవా!

హస్తం హవా!

రాష్ట్రంలో మునిసిపాలిటీలపైనా కాంగ్రెస్‌ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచ్‌ స్థానాలను దక్కించుకుని గ్రామీణ తెలంగాణపై పట్టు సాధించిన అధికార పార్టీ..

73.01శాతం పోలింగ్‌

73.01శాతం పోలింగ్‌

పురపోరు కోసం ఓటర్లు పోటెత్తారు. పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు.. గొడవలు, వాగ్వాదాలతో అక్కడక్కడా కాస్త ఉద్రిక్తతలు నెలకొన్నా ఓటర్లు పెద్ద ఎత్తున బూత్‌లకు తరలివచ్చి ఓటు వేశారు.

ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్..

ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి.

భాగ్యనగరంలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..

భాగ్యనగరంలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..

హైదరాబాద్ నగరంలో భారీగా గంజాయి రవాణా విక్రయానికి పాల్పడుతున్న నెట్‌వర్క్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఎస్ఆర్‌ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో 70 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

డాడీ.. నేనిక డ్యాన్స్‌ చేయలేనా ?

డాడీ.. నేనిక డ్యాన్స్‌ చేయలేనా ?

డాడీ నేను ఇక డాన్స్‌ లేయలేనా ? అన్న కుమారుడి మాటలకు ఓ తండ్రి చలించిపోయి బోరున విలపించాడు. సోమవారం పర్వతగిరి మండలం శ్రీనగర్‌ గ్రామ శివారులో పాఠశాల బస్సు, ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటనలో కొంకపాక గ్రామానికి చెందిన రాజు కుమారుడు హర్షిత్‌ (10) తీవ్రంగా గాయపడ్డాడు.

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన

జలమండలి పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)గా విభజించింది.

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ వేళ పలు జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

మక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా

మక్తల్ 6వ వార్డులో పోలింగ్ వాయిదా

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఓ అభ్యర్థి మృతిచెందడంతో ఆరో వార్డులో పోలింగ్‌ను వాయిదా వేశారు అధికారులు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి