Home » TG News
హైదరాబాద్లోని అల్వాల్ పోలీసుస్టేషన్ పరిధిలో హైడ్రా అధికారులు శనివారం భారీ కూల్చివేతలు చేపట్టారు. హస్మత్పేట్ ప్రాంతంలోని సర్వే నంబర్-1 చత్రిగడ్డ వద్ద అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు రంగంలోకి దిగారు.
తమ ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్’ విజన్ దేశీయ, అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
గోదావరి వరదల వల్ల ప్రజానష్టం, పంట నష్టం లేకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతం భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో వరదల పట్ల జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని తెలిపారు.
హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆయా విభాగాధిపతులు చేస్తున్న ప్రచారం సత్ఫలితాలనిస్తోంది.
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో రౌడీషీటర్లు వీరంగం సృష్టించిన ఘటన కలకలం రేపింది. రోడ్ నంబర్-10లో ఉన్న శ్రీ సాయి జగదాంబ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్లోకి చొరబడి ఇద్దరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.
గ్రేటర్లో ఎలక్ట్రిక్ బస్సులు క్రమంగా పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తున్నది.
వారానికి ఐదు రోజులు అలసి సొలిసిన మనసులు వారాంతాలలో పబ్లు, షికార్లు అంటూ తిరగడం అతి సాధారణం కావొచ్చేమో కానీ, ఇటీవలి కాలంలో ఆ ధోరణి కొంత మారింది.
హైదరాబాద్ కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ, బాలాజీనగర్ సెక్షన్ల పరిధిలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంపై అగ్రనాయకత్వం దృష్టి సారించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు చెప్పారు. పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రంలో..