• Home » TG Govt

TG Govt

జీఆర్ఎంబీ అజెండాపై తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు

జీఆర్ఎంబీ అజెండాపై తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు

జీఆర్ఎంబీ అజెండాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ నెల 18వ తేదీన జీఆర్ఎంబీ 18వ సమావేశం జరగనుంది.

 సివిల్ సప్లయిస్ శాఖలో బకాయిల వసూళ్లకు ఒక విధానాన్ని రూపొందించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

సివిల్ సప్లయిస్ శాఖలో బకాయిల వసూళ్లకు ఒక విధానాన్ని రూపొందించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

సివిల్ సప్లయిస్ శాఖలో డిఫాల్ట్ అయిన రైస్‌మిల్లర్ల నుంచి బకాయిలను వసూల్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బకాయిల వసూళ్లకు ఒక విధానాన్ని రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులకు పాత ఫీజులే ఖరారు

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సులకు పాత ఫీజులే ఖరారు

తెలంగాణలోని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ నాన్‌-మైనారిటీ, మైనారిటీ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూసే విద్యార్థులకు సర్కారు ఊరటనిచ్చింది.

చేయూతకు దరఖాస్తుల స్వీకరణ

చేయూతకు దరఖాస్తుల స్వీకరణ

కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది.. చేయూత పథకం కింద పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది.

తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్ ఎంఓయూ

తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్ ఎంఓయూ

జీనోమ్ వ్యాలీలో ‘యామ్జెన్’ అత్యాధునిక పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్ ఎంఓయూ కుదుర్చుకుంది. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ ప్యానెల్స్ స్కాం : ఎంపీ రఘునందన్ రావు

తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ ప్యానెల్స్ స్కాం : ఎంపీ రఘునందన్ రావు

పీఎం సూర్యఘర్ పథకం కింద తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ ప్యానెల్స్ కుంభకోణం జరిగిందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి మంగళవారం రఘునందన్ రావు ఢిల్లీలో ఫిర్యాదు చేశారు.

POB రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించొద్దు: మంత్రి పొంగులేటి

POB రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించొద్దు: మంత్రి పొంగులేటి

నిషేధిత భూములపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మాటిచ్చారు.

మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించింది.

పత్తి కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల

పత్తి కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల

పత్తి కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు పత్తి అమ్మే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు.

రేవంత్‌రెడ్డి షెల్ కంపెనీల బాగోతాన్ని బయట పెడతాం: కేటీఆర్

రేవంత్‌రెడ్డి షెల్ కంపెనీల బాగోతాన్ని బయట పెడతాం: కేటీఆర్

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ షెల్ కంపెనీల బాగోతాన్ని బయటపెడతామని హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి