• Home » TG Govt

TG Govt

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త నల్లబాలుపై రాష్ట్ర హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేయగా.. ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది న్యాయస్థానం.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. దోషులను జైలుకు పంపాలి: ఎంపీ రఘునందన్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. దోషులను జైలుకు పంపాలి: ఎంపీ రఘునందన్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ త్వరలో పూర్తవ్వాలని, దోషులను జైలుకు పంపాలని కోరారు.

మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే రాష్ట్ర రాజకీయాలపై పూర్తి దృష్టి సారించారు. పీఈసీ జూమ్ సమావేశం, అవార్డు కార్యక్రమం, జిల్లాల పర్యటనలు, ఎన్నికల ప్రచార సభలతో ఆయన షెడ్యూల్ పూర్తిగా బిజీగా మారింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం చేపడుతున్న ఈ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకి బలాన్నిస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఫోన్ ట్యాపింగ్ నీచానికి పాల్పడినవారికి శిక్ష తప్పదు: మంత్రి శ్రీధర్ బాబు

ఫోన్ ట్యాపింగ్ నీచానికి పాల్పడినవారికి శిక్ష తప్పదు: మంత్రి శ్రీధర్ బాబు

ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేస్తోందని స్పష్టం చేశారు. భార్యాభర్తల సంభాషణలు వినే దుశ్చర్యకు పాల్పడితే విచారణ జరపాలా, వద్దా అని ప్రశ్నించారు.

వాస్తవాలు రాస్తే దాడులు చేస్తారా.. బీఆర్‌ఎస్‌పై ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఫైర్

వాస్తవాలు రాస్తే దాడులు చేస్తారా.. బీఆర్‌ఎస్‌పై ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఫైర్

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై బీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడిని కాంగ్రెస్ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఖండించారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం, సెంటిమెంట్‌ను రగిలించడం బీఆర్ఎస్ సిద్ధాంతమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ సమగ్ర దర్యాప్తు.. కేసీఆర్‌ని అడిగిన ప్రశ్నలివే..!

ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ సమగ్ర దర్యాప్తు.. కేసీఆర్‌ని అడిగిన ప్రశ్నలివే..!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను.. సిట్ సుమారు నాలుగున్నర గంటలకు పైగా విచారించింది. ఈ విచారణలో సిట్ అధికారులు పలు కీలక అంశాలపై కేసీఆర్‌ను నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం.

కేసీఆర్ అజేయుడు.. చిల్లర రాజకీయాలకు వణకడు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

కేసీఆర్ అజేయుడు.. చిల్లర రాజకీయాలకు వణకడు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని వ్యక్తి కేసీఆర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ కోసం సాగిన సుదీర్ఘ పోరాటంలో సెకను కాలం కూడా పక్కకు తప్పుకోని ధీశాలి కేసీఆర్ అని ప్రశంసించారు..

హార్వర్డ్‌లో 'స్టూడెంట్' రేవంత్‌రెడ్డి.. 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్‌తో ప్రపంచ వేదికపై గర్జన..

హార్వర్డ్‌లో 'స్టూడెంట్' రేవంత్‌రెడ్డి.. 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్‌తో ప్రపంచ వేదికపై గర్జన..

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ సందర్శన సందర్భంగా విద్యార్థులు, ప్రొఫెసర్లతో, ఇతర డెలిగేషన్లతో చివరి రోజు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ప్రతిపాదించడంలో విద్యార్థులు తెలంగాణ అభివృద్ధికి దోహదపడాలని, ఈ విజన్‌ను ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సీఎం పిలుపునిచ్చారు..

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దు:  మంత్రి పొన్నం ప్రభాకర్

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

కేంద్ర ప్రభుత్వం రేపు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో తెలంగాణను నిర్లక్ష్యం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి వివక్షత ఉందన్నారు. తెలంగాణపై బడ్జెట్‌లో వివక్షత చూపిస్తే బీజేపీ ఎంపీలే బాధ్యత వహించాలని అన్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి