Home » Tennis
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో 9వ స్వర్ణం చేరింది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్ జోడి రోహన్ బోపన్న-రుతుజ భోసలే బంగారు పతకాన్ని గెలిచింది.
ఇటివలే టెన్నీస్ కెరియర్కు వీడ్కోలు పలికిన భారతీయ టెన్సీస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) కోరిక మేరకు స్వస్థలం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఫేర్వెల్ మ్యాచ్ (Sania Mirza) ముగిసింది.
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన భార్య అయిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై ప్రశంసలు...
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఓటమి చెందడంతో కన్నీరుమున్నీరయ్యారు....
నా తల్లిదండ్రులు, సోదరి, కోచ్లు, ఫిజియో, ట్రైనర్లు, అభిమానులు, మద్దతుదారులు, నా సహచర ప్లేయర్స్ తోడ్పాటు లేకుండా ఈ విజయాలు లేవు. నా ఆనందంలో, దుఃఖంలో వీరంతా పాలుపంచుకున్నందుకు కృతజ్ఞతలు.
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అత్యంత ఉత్సాహ పూరితమైన సీజన్ 4 టెన్నిస్ ప్రీమియర్ లీగ్లో ఫైన్క్యాబ్ హైదరాబాద్ స్ట్రైకర్స్ ఛాంపియన్గా నిలిచింది.