• Home » Telugu News

Telugu News

రుణాల దుర్వినియోగం, మోసాలపై కఠిన చర్యలు

రుణాల దుర్వినియోగం, మోసాలపై కఠిన చర్యలు

రుణాల దుర్విని యోగం, మోసాలకు సంబంధించిన కేసులపై నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, చట్టపరమైన చర్యలు తీసుకుని, నిబం ధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, స్త్రీనిధి రుణాల పంపిణీ, రికవరీ ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ గరి మ అగ్రవాల్‌ ఆదేశించారు.

అర్బన్‌ బ్యాంకు పీఐసీ కమిటీ చైర్మన్‌గా గడ్డం విలాస్‌రెడ్డి

అర్బన్‌ బ్యాంకు పీఐసీ కమిటీ చైర్మన్‌గా గడ్డం విలాస్‌రెడ్డి

కరీంనగర్‌ సహకార అర్బన్‌ బ్యాంకు పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీ (పీఐసీ) చైర్మన్‌గా రెండోసారి గడ్డం విలాస్‌రెడ్డి సోమవారం బాధ్యతలను స్వీకరించారు.

కాంట్రాక్టు కార్మికుల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

కాంట్రాక్టు కార్మికుల పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

జిల్లా జనరల్‌ ఆసు పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పని చే స్తున్న శానిటేషన్‌, పేషెంట్‌కేర్‌, సెక్యూ రిటీ సిబ్బందికి రెండు నెలలుగా పెం డింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించా లని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మంగ ళవారం ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డికి వినతిపత్రం అం దజేశారు.

 మంత్రి పర్యటనను అడ్డుకుంటాం

మంత్రి పర్యటనను అడ్డుకుంటాం

మొక్కజొన్న కొనుగోలు వ్యవహారంలో అవినీతి ఆరోపణలతో పది రోజులుగా నిరం తరం పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని నాగర్‌క ర్నూల్‌ జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిక్కొండ్ర శ్రీశైలం విమర్శించారు.

విద్యార్థినిగా మారిన అదనపు కలెక్టర్‌

విద్యార్థినిగా మారిన అదనపు కలెక్టర్‌

అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌) అశ్విని తానాజీ వాఖడే విద్యార్థులతో కూర్చుని ఉపాద్యాయులు చెప్పే పాఠాలను విన్నారు.

మౌలిక సదుపాయాలతో పునరావాస కేంద్రం ఉండాలి

మౌలిక సదుపాయాలతో పునరావాస కేంద్రం ఉండాలి

కలె క్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ మంగళవారం మం డలంలో విస్తృతంగా పర్యటించారు. మొదట మండల పరిధిలోని బాచారం గ్రామ శివారులో నల్లమలలోని చెంచులకు నిర్మిస్తున్న పునరావాస పనులపై సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలి..

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలి..

వైద్య సిబ్బంది ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ శ్రీరామ్‌ అన్నారు.

టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి

టిప్పర్‌ ఢీకొని వ్యక్తి మృతి

ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టి మోటార్‌ సైక్లిస్ట్‌ మృతి చెందిన సంఘటన మంగళవారం స్థానిక ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మండలంలోని రాయవరం గ్రామానికి చెందిన గాయం వెలుగొండారెడ్డి(78) మృతి చెందాడు.

ఓపీఎస్‌ ద్వారా వెలుగులు

ఓపీఎస్‌ ద్వారా వెలుగులు

రాష్ట్రంలో 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ఓపీఎస్‌ ద్వారా రాష్ట్రంలోని ఉపాధ్యాయుల జీవితాలలో వెలుగు నింపిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

క్రమబద్ధీకరణకు నో...

క్రమబద్ధీకరణకు నో...

లే అవుట్‌ అ నుమతుల్లేని వెంచర్లు, అనధికార ప్లాట్లను క్రమబద్ధీ కరణకు ప్రభుత్వం రెడ్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎల్‌ఆర్‌ ఎస్‌-2020 నిబంధనలకు మంగళం పాడుతూ ఈ నెల 6వ తేదీన జీవో విడుదల చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి