• Home » Telugu News

Telugu News

Osmania University Challenges: ముఖ్యమంత్రి ఓయూకు వస్తున్న వేళ

Osmania University Challenges: ముఖ్యమంత్రి ఓయూకు వస్తున్న వేళ

నూట ఎనిమిది సంవత్సరాల ఓయూ సమాజ మార్పులతో పాటు, విద్యారంగంలో వచ్చిన అనేక మార్పులను తనలో ఇముడ్చుకున్నది. ప్రకృతి, జీవ, సామాజిక శాస్ర్తాలలోనే కాకుండా వివిధ సాహిత్యాంశాలకు...

Venkaiah Naidu Dree Schemes: వెంకయ్య సలహాలు నేతలకు నచ్చుతాయా

Venkaiah Naidu Dree Schemes: వెంకయ్య సలహాలు నేతలకు నచ్చుతాయా

ఉభయ తెలుగు రాష్ట్రాలలో అమలు చేసే ఉచిత పథకాల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని, అప్పులు చేసి ఉచిత పథకాలను అమలు చేయడం మంచిది కాదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తెలుగు...

Andhra Pradesh Farmers: రైతు శ్రేయస్సుకు పాటుపడేదెవరు

Andhra Pradesh Farmers: రైతు శ్రేయస్సుకు పాటుపడేదెవరు

అనాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకృతి విలయాలకు నిలయమైంది. సాధారణంగా వర్షాకాలంలో వర్షాలు పడతాయి. కానీ గత రెండు మూడు దశాబ్దాలుగా అక్టోబర్–నవంబర్–డిసెంబర్ నెలల్లో...

Rajampet District Status: హామీ ఇచ్చారు నెరవేరుస్తారా

Rajampet District Status: హామీ ఇచ్చారు నెరవేరుస్తారా

గత సాధారణ ఎన్నికల సమయంలో రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్...

Cancellation of Navy Day: నావికాదళాలకు అవమానం

Cancellation of Navy Day: నావికాదళాలకు అవమానం

దాదాపు అయిదున్నర దశాబ్దాలుగా భారత నౌకాదళం ఏటా డిసెంబర్‌ 4న నౌకాదళ దినోత్సవాన్ని జరుపుతోంది. దీని నేపథ్యం ఈ తరం వారికి తెలియకపోవచ్చు. 1971లో బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి

TPCC chief Mahesh Kumar Goud: కళాకారులకు ప్రాంతం ఉండదు..

TPCC chief Mahesh Kumar Goud: కళాకారులకు ప్రాంతం ఉండదు..

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దేశం గర్వించదగిన గాయకుడని, రవీంద్రభారతిలో ఆయన విగ్రహం ఏర్పాటుపై రాద్ధాంతం చేయడం తగదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. అసలు కళాకారులకు ప్రాంతాలు ఆపాదించడం సరికాదని వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు భౌగోళికంగా విడిపోయినా..

Kaleshwaram Barrage Renovation: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్‌ కన్సల్టెంట్లతో ఒప్పందం

Kaleshwaram Barrage Renovation: కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు.. 15లోగా డిజైన్‌ కన్సల్టెంట్లతో ఒప్పందం

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్థరణకు డిజైన్లతో పాటు సమగ్ర ప్రణాళికను అందించడానికి అర్హత సాధించిన సంస్థలు..

KTR: గజం లక్షన్నర ఉంటే 4 వేలకే కట్టబెట్టే కుట్ర

KTR: గజం లక్షన్నర ఉంటే 4 వేలకే కట్టబెట్టే కుట్ర

బహిరంగ మార్కెట్‌లో చదరపు గజం రూ.లక్షన్నర పలుకుతున్న భూములను రూ.4వేలకు ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని....

Global Metallurgy Experts: లోహ శాస్త్రవేత్తల కుంభమేళా!

Global Metallurgy Experts: లోహ శాస్త్రవేత్తల కుంభమేళా!

దేశ విదేశాల నుంచి 1,200 మంది లోహశాస్త్ర నిపుణులు హాజరైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటల్స్‌ (ఐఐఎం) 79వ అంతర్జాతీయ సదస్సుకు....

Telangana High Court: సర్పంచ్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేం

Telangana High Court: సర్పంచ్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేం

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్‌ కమిషన్‌ ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసిందని, ఒకసారి ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 234(ఓ) ప్రకారం.. నోటిఫికేషన్‌ విడుదలయ్యాక న్యాయస్థానాలు కల్పించుకోలేవని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి