Home » Telugu News
నారాయణపేట జిల్లా మక్తల్ మునిసిపాలిటీ పరిధిలోని గార్లపల్లి గ్రామంలో ఓ భూ వివాధంలో తలదూర్చిన ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్థులు పట్టణంలోని అంబేడ్కర్చౌరస్తాలో రాస్తారోకో నిర్వ హించారు.
నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేసి ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులు కొత్త ఇళ్లలోకి మారేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
లిఫ్ట్ ఇచ్చి దారి దోపిడీకి పాల్పడిన నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నమని మేయర్ ధర్ని మధుకర్ అన్నారు.
హైదరాబాద్ నుంచి సోమశిల మీదుగా శ్రీశై లం వరకు రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసి న హెలిటూరిజం వాయిదా పడింది.
వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.1.20 కోట్లతో ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్ భవనాన్ని బుధవారం రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి ప్రారంభించారు.
విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నాయకులు ఆయిళ్ల సత్యనారాయణ, శ్రీకాంత్, పవన్ డిమాండ్ చేశారు.
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శతాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు గురువారం మధ్యాహ్నం జగిత్యాలకు కేటీఆర్ చేరుకోనున్నారు.