• Home » Telugu News

Telugu News

Rahul Gandhi: విదేశాల అధినేతలను కలవకుండా చేస్తున్నారు

Rahul Gandhi: విదేశాల అధినేతలను కలవకుండా చేస్తున్నారు

విదేశాల ప్రధానులు, అధ్యక్షులు వంటివారు భారత్‌కు వచ్చినప్పుడు.. వారు ప్రతిపక్ష నేతను కలవకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్‌ ....

Supreme Court: యాసిడ్‌ దాడుల కేసులపైనిర్లక్ష్యం వ్యవస్థకే సిగ్గుచేటు

Supreme Court: యాసిడ్‌ దాడుల కేసులపైనిర్లక్ష్యం వ్యవస్థకే సిగ్గుచేటు

యాసిడ్‌ దాడి కేసుల విచారణలో జాప్యంపై గురువారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 16 ఏళ్లుగా బాధితురాలు న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుండడంపై....

India Russia Tie: మా ఇంధనబంధం సుస్థిరం

India Russia Tie: మా ఇంధనబంధం సుస్థిరం

అమెరికా ఆంక్షలు, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) కఠిన చర్యల వల్ల అంతర్జాయంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా..

Putins High Security: రాజు వెడలె..

Putins High Security: రాజు వెడలె..

దేశాధ్యక్షుడంటే రాజుతో సమానం! కానీ.. అందరి వైభోగం ఒకేలాగా ఉండదు!! చిన్నదేశాల అధ్యక్షుల పర్యటనలైతే.. ఎప్పుడొచ్చారో, ఎప్పుడెళ్లారో..

 57 పాఠశాలలకు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం

57 పాఠశాలలకు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం

జిల్లా వ్యాప్తంగా 57 పాఠశాలల్లో రాష్ట్రప్రభుత్వం అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల (విద్యా వాలంటీర్ల)ను నియమించనుంది. గుర్తించిన సబ్జెక్టుల వారిగా వాలాంటీర్లను నియమించేందుకు అవసరమైన నోటిఫికేషన్‌ ఇచ్చింది.

 రేపటినుంచి అమల్లోకి టెన్త్‌ వంద రోజుల ప్రణాళిక

రేపటినుంచి అమల్లోకి టెన్త్‌ వంద రోజుల ప్రణాళిక

వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించే పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధనకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

నిషేధిత జాబితా నుంచి గుండ్రాజుకుప్పం భూములు

నిషేధిత జాబితా నుంచి గుండ్రాజుకుప్పం భూములు

నగరి మండలం గుండ్రాజుకుప్పం భూములను నిషేధిత జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది.

కార్తీక పౌర్ణమి దీపోత్సవం

కార్తీక పౌర్ణమి దీపోత్సవం

తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం కన్నులపండువగా జరిగింది. మొదట యోగనరసింహస్వామి ఆలయం పక్కనే ఉన్న పరిమళం అర వద్ద కొత్త మూకుళ్లలో దీపాలను వెలగించారు.

దక్షిణ మధ్య రైల్వేలో ఓటీపీ లింక్‌తో తత్కాల్‌ టికెట్లు

దక్షిణ మధ్య రైల్వేలో ఓటీపీ లింక్‌తో తత్కాల్‌ టికెట్లు

దక్షిణ మధ్య రైల్వేలో ఇకపై ఓటీపీ లింక్‌తో తత్కాల్‌ టికెట్లు ఇవ్వనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం తిరుపతి నుంచి వివిధ మార్గాల్లో వెళ్లే వందేభారత్‌ రైళ్లలో ఈ పద్ధతి అమలు చేస్తున్నారు.

కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు

కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు

కష్టపడిన ప్రతి కార్యకర్తకూ గుర్తింపు ఇస్తామని అని జనసేన అధ్యక్షుడు,డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అన్నారు. చిత్తూరు కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన డీడీవో కార్యాలయాన్ని గురువారం మధ్యాహ్నం ప్రారంభించిన ఆయన అదే ఆవరణలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి