• Home » Telegram

Telegram

టెలిగ్రామ్‌కు చుక్కెదురు.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

టెలిగ్రామ్‌కు చుక్కెదురు.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కు చుక్కెదురైంది. యాప్‌ను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం సమర్థించింది.

ఉగ్రవాదం, సైబర్‌ నేరాలకు అడ్డాగా టెలిగ్రాం

ఉగ్రవాదం, సైబర్‌ నేరాలకు అడ్డాగా టెలిగ్రాం

ఉగ్రవాదం, సైబర్‌ నేరాలు, ఆర్థిక నేరాలు, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి అసాంఘిక కార్యకలాపాల కోసం టెలిగ్రాం యాప్‌ను పలువురు దుర్వినియోగం చేస్తున్నారని ...

టెలిగ్రామ్ పై కేంద్రం సంచలన ఆరోపణలు

టెలిగ్రామ్ పై కేంద్రం సంచలన ఆరోపణలు

టెలిగ్రామ్ ఓ 'డార్క్ వెబ్'లా రూపాంతరం చెందిందని, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు చట్టం నుంచి తప్పించుకోవడానికి దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ఓ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

టెలిగ్రామ్‌పై నిషేధం.. కేంద్రంపై రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ విమర్శలు..

టెలిగ్రామ్‌పై నిషేధం.. కేంద్రంపై రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ విమర్శలు..

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌ను తాత్కాలికంగా నిషేధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వివాదాన్ని రేకెత్తించింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ప్రతిపక్ష నాయకులు ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు.

టెలిగ్రాం బంద్‌.. నీట్‌ పరీక్ష నేపథ్యంలో కేంద్రం ఆంక్షలు

టెలిగ్రాం బంద్‌.. నీట్‌ పరీక్ష నేపథ్యంలో కేంద్రం ఆంక్షలు

నీట్‌ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ‘టెలిగ్రాం’ వినియోగంపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించింది.

నీట్ పరీక్షకు ముందు టెలిగ్రామ్‌పై నిషేధం.. మరి, వాట్సాప్‌ను ఎందుకు వదిలేశారు..

నీట్ పరీక్షకు ముందు టెలిగ్రామ్‌పై నిషేధం.. మరి, వాట్సాప్‌ను ఎందుకు వదిలేశారు..

నీట్-యూజీ 2026 రీ-టెస్ట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరీక్షల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలు ఏమిటి..?

టెలిగ్రామ్‌పై నిషేధం నిరర్థకం.. సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ నిసర్గ అధికారి

టెలిగ్రామ్‌పై నిషేధం నిరర్థకం.. సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ నిసర్గ అధికారి

నీట్ ముగిసేవరకూ టెలిగ్రామ్‌పై నిషేధం విధించడం నిరర్థకమని సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు నిసర్గ అధికారి ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు.

NEET రీ-ఎగ్జామ్‌.. టెలిగ్రామ్‌పై ఆంక్షలు

NEET రీ-ఎగ్జామ్‌.. టెలిగ్రామ్‌పై ఆంక్షలు

NEET (UG) 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ వినియోగంపై నియంత్రణ ఉండనుంది.

వాట్సాప్ పనిచేయాలంటే సిమ్ కార్డ్ ఉండాల్సిందే.. మార్చి 1 నుంచే కొత్త రూల్స్!

వాట్సాప్ పనిచేయాలంటే సిమ్ కార్డ్ ఉండాల్సిందే.. మార్చి 1 నుంచే కొత్త రూల్స్!

పెరుగుతున్న సైబర్ నేరాలు, సిమ్-స్వాప్ మోసాలు, నకిలీ ఖాతాలను అరికట్టేందుకు కేంద్రం కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. మారిన ఈ నిబంధనలు మార్చి 1 నుంచి అమలులోకి రానున్నాయి. వాటి గురించి ఓసారి పరిశీలిస్తే...

kumaram bheem asifabad- పీవీటీజీల అభివృద్ధికి చర్యలు

kumaram bheem asifabad- పీవీటీజీల అభివృద్ధికి చర్యలు

ప్రధాన మంత్రి జన్‌మన్‌ పథకం కింద పీవీటీజీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ వ్యవహరాల కార్యదర్శి విభూనాయర్‌ అన్నారు. ప్రధాన మంత్రి జన్‌ మన్‌ పథకం, ఆధీక్మయోగి పథకం అమలుపై గురువారం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధీకర్మయోగి పథకంపై గిరిజనుల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి