Home » Telangana
గ్రామీణ ప్రాంతాల్లోని పేదల జీవనోపాధికి భరోసా కల్పిస్తామన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్గార్, అజీవిక మిష న్-గ్రామీణ్(వీబీ జీరామ్జీ)చట్టం కూలీలకు నిరాశను కలిగించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీరామ్జీ చట్టం బుధవారం నుంచి అమల్లోకి రాగా తెలంగాణకు మాత్రం నిరాశను మిగిల్చింది. కొత్త చట్టం అమలులోకి తీసుకురావడంతో పాటు దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల వేతనాలను పెంచు తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రక్షణ సేన (TRS) పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానాన్ని చండీగఢ్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరిన ఈ ఇండిగో విమానంలో మొత్తం 231 మంది ప్రయాణికులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర అప్పులపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసత్యాలు చెబుతున్నారని, హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
నగరంలోని ప్రముఖ విద్యాసంస్థ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి అభిరూప్.. క్యాంపస్ భవనం ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు..
సిద్దిపేట జిల్లాలోని కొండపాక సత్యసాయి సంజీవని శిశు హృదయాలయ హాస్పిటల్ను సినీ నటుడు విజయ్ దేవరకొండ, మాజీమంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఆస్పత్రిలో 500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ప్రజా జీవితంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అక్రమంగా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ఫోర్స్, ముషీరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఐదో విడత నిధులను విడుదల చేసింది. ఈ విడతలో 6 ఎకరాల వరకు సాగుభూమి ఉన్న 1.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.545.41 కోట్లను జమ చేసింది.