• Home » Telangana

Telangana

ఆ ఐదు తీర్మానాలు పరిష్కరించాల్సిందే: కవిత డిమాండ్..

ఆ ఐదు తీర్మానాలు పరిష్కరించాల్సిందే: కవిత డిమాండ్..

సింగరేణి సంస్థ గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం అవగాహన లేకపోవటం సిగ్గుచేటని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కార్మికుల మీద ప్రేమతో సంస్థను కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లాలన్న సోయి ప్రభుత్వానికి లేదన్నారు. పార్టీలు ఏవైనా సరే అందులో ఉండే ట్రేడ్ యూనియన్లు మాత్రం కార్మికుల కోసమే మాట్లాడాలని కవిత హితవుపలికారు.

కొమురం భీం జిల్లాలో వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి.. మరో ఏడుగురి పరిస్థితి విషమం

కొమురం భీం జిల్లాలో వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి.. మరో ఏడుగురి పరిస్థితి విషమం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొమురం భీం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బతుకుదెరువు కోసం ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఒక నిరుపేద కూలీ వడదెబ్బకు బలయ్యాడు. వివరాల్లోకి వెళితే..

పెళ్ళికి నో అంటున్న యువత.. కారణమేంటి..?

పెళ్ళికి నో అంటున్న యువత.. కారణమేంటి..?

కెరీర్‌లో ఎదగాలి, పూర్తి స్థాయిలో సెటిల్ అవ్వాలి అనుకుంటూ.. యువకులు పెళ్లి మాట ఎత్తితేనే దాటేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి తరం యువతలో కనిపిస్తున్న ధోరణి ఇది..

అన్నీ మామిడి పండ్లు కావు.. రంగు చూసి కొంటే విషం కొన్నట్టే

అన్నీ మామిడి పండ్లు కావు.. రంగు చూసి కొంటే విషం కొన్నట్టే

వేసవి వచ్చేసింది.. మామిడి పండ్ల సీజన్‌ మొదలైంది.. ట్రాఫిక్‌లో బిజీబిజీగా వాహనాన్ని నడుపుకుంటూ వెళుతూ.. రహదారి పక్కన నిగనిగలాడుతున్న మామిడి పండ్లను చూసి సడెన్‌ బ్రేకేశారా..?

100 ఎకరాల్లో అత్యాధునిక ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌

100 ఎకరాల్లో అత్యాధునిక ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌

అత్యాధునిక సౌకర్యాలతో జీడిమెట్ల గాజులరామారంలో టీజీఎస్‌ ఆర్టీసీ 100 ఎకరాల్లో ఆధునిక బస్‌టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది.

సహజ మరణానికీ 10 లక్షల బీమా

సహజ మరణానికీ 10 లక్షల బీమా

సింగరేణిలో యూనియన్‌ బ్యాంకు కార్పొరేట్‌ శాలరీ అకౌంటు కలిగిన కార్మికులు, అధికారులు సహజ మరణం చెందినట్లయితే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఉచిత బీమా...

బాసరకు రూ.225 కోట్లు

బాసరకు రూ.225 కోట్లు

బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.225 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న లేటు వయసు పెళ్లిళ్లు..

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న లేటు వయసు పెళ్లిళ్లు..

ఆమె తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక ఐఏఎస్‌ అధికారిణి.. భర్త అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. బోలెడంత సంపద.. సమాజంలో హోదా అన్నీ ఉన్నాయి. కానీ..

చెప్పిన మాట వినట్లేదని అర్ధరాత్రి దాడులు

చెప్పిన మాట వినట్లేదని అర్ధరాత్రి దాడులు

తాము చెప్పిన మాట వినడం లేదంటూ పదో తరగతి విద్యార్థులు.. 8, 9వ తరగతుల విద్యార్థులపై అర్ధరాత్రి దాడికి దిగారు.

సోదరులు, స్నేహితులతో కలిసి భార్యపై భర్త సామూహిక అత్యాచారం

సోదరులు, స్నేహితులతో కలిసి భార్యపై భర్త సామూహిక అత్యాచారం

పెళ్లికి ముందు ప్రేమ పేరుతో వెంటపడ్డ తన భర్త.. తనను పెళ్లి చేసుకోవడం కోసం మతం కూడా మార్చుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి