• Home » Telangana

Telangana

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9:30 నుంచి కరెంట్ కట్

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 9:30 నుంచి కరెంట్ కట్

హైదరాబాద్ గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు.

kumaram bheem asifabad- ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేయాలి

kumaram bheem asifabad- ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పనిచేయాలి

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య సిబ్బంది పని చేయాలని జిల్లా వైద్యాధికారి సీతారాం అన్నారు. జిల్లా కార్యాలయంలో సిబ్బందితో కలిసి ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో గొప్పదని చెప్పారు

kumaram bheem asifabad- సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ

kumaram bheem asifabad- సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ

సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణకు దోహదపడుతుందని కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహిదోద్దీన్‌ తెలిపారు. స్థానికంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడం, నేరాల నివారణ, దర్యాప్తును వేగవంతం చేయడంతో ప్రజలకు భద్రత కల్పించేందుకు ఎంతగానో ఉపకరిస్తోందన్నారు.

kumaram bheem asifabad-సర్‌ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలి

kumaram bheem asifabad-సర్‌ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలి

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరిం చాలని కలెక్టర్‌ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు

kumaram bheem asifabad-రుణాల రికవరీలో పురోగతి సాధించాలి

kumaram bheem asifabad-రుణాల రికవరీలో పురోగతి సాధించాలి

జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు అందించిన రుణాలను తిరిగి వసూలు చేయడంలో పురోగతి సాధించాలని కలెక్టర్‌ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల రికవరీపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో స్వయం సహాయక సంఘ సభ్యులకు స్త్రీనిధి పథకం కింద రూ. 18 కోట్ల రుణాలను అందించామని చెప్పారు.

kumaram bheem asifabad- రైతు వేదిక.. నిర్వహణ భారం

kumaram bheem asifabad- రైతు వేదిక.. నిర్వహణ భారం

అన్నదాతలకు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతువేదికల నిర్వహణ వ్యవసాయ విస్తరణ అధికా రులకు తలకు మించిన భారంగా మారింది. గత ప్రభుత్వం రైతువేదికలను నిర్మించింది కానీ నిర్వహణకు నెలనెలా డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో కనీసం విద్యుత్‌ చార్జీలు చెల్లించే పరిస్థితి లేదు. ఇతరత్రా ఖర్చులకు సైతం ఇబ్బందిగా మా రింది.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్

హైదరాబాద్‌లో కుళ్లిన చేపల అక్రమ నిల్వ గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మరో అక్రమ వ్యాపారం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. కుళ్లిపోయిన చేపలు, రొయ్యలను రసాయనాలతో తాజాగా ఉన్నట్లుగా మార్చి విక్రయిస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని, అధిక సంఖ్యలో పాడైన చేపలను స్వాధీనం చేసుకున్నారు.

మెదక్ జిల్లాలో విషాద ఘటన.. పాము కాటుకు భార్య మృతి.. మృత్యువుతో పోరాడుతున్న భర్త

మెదక్ జిల్లాలో విషాద ఘటన.. పాము కాటుకు భార్య మృతి.. మృత్యువుతో పోరాడుతున్న భర్త

మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న దంపతులను పాము కాటువేయడంతో భార్య ప్రాణాలు కోల్పోగా.. భర్త ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఏఐ సిగ్నల్స్.. సీఎం రేవంత్ రెడ్డితో అనలాగ్ సీఈఓ కీలక భేటీ

హైదరాబాద్ ట్రాఫిక్‌కు ఏఐ సిగ్నల్స్.. సీఎం రేవంత్ రెడ్డితో అనలాగ్ సీఈఓ కీలక భేటీ

హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా అనలాగ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అలెక్స్ కిప్‌మాన్ బుధవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి