Home » Telangana DGP
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోశామహల్ స్టేడియంలో ఫ్లాగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనికుమార్, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, ఇతర పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు డీజీపీ, పోలీస్ ఆఫీసర్స్ నివాళులర్పించారు.
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ విభాగం అప్రమత్తం అయ్యింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం రాష్ట్రంలో జిల్లాల పోలీస్ అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణ పోలీసు శాఖ(Telangana Police Department)లో 51 మంది డీఎస్పీలు(DSP) నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) ఉత్తర్వులు జారీ చేశారు.
అధికార పార్టీ నేతలు గూండాగిరి చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ ధ్వజమెత్తారు. డీజీపీ ఆఫీస్లో డీజీపీ అంజనీకుమార్ను కేఏ.పాల్ కలిశారు. జూన్ 23న తనను చంపేందుకు కొంతమంది ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. చంపడానికి వచ్చిన పోలీస్ అధికారులపై
రంజాన్ (Ramdan) తర్వాత ముస్లింల ప్రధాన పండుగ బక్రీద్ (Bakrid). జూన్-27న ముస్లింలు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLa Rajasingh).. డీజేపీ అంజనీకుమార్కు (DGP Anjani Kumar) లేఖ రాశారు.
పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్పై కేసు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హరగోపాల్ సహా ఇతరుల మీద పెట్టిన యూఏపీఏ కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీ అంజనీకుమార్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. హర గోపాల్, లేట్ జస్టిస్ సురేష్, జర్నలిస్ పద్మజా షాలపై ఉపా కేసులు ఎత్తి వేయాలని కేసీఆర్ ఆదేశించారు. మొత్తం 152 మందిలో కేవలం ముగ్గురు మీద మాత్రమే కేసు ఎత్తివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మిగితా వారికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్పై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్ట్ ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
క్రిప్టోగ్రఫీ(Cryptography), క్రిప్టో కరెన్సీ(Cryptocurrency), బ్లాక్ చైన్( blockchain) పేరుతొ వస్తున్న సరికొత్త ఆర్థిక నేరాలపై అప్రమత్తతతో ఉండాలని డీజీపీ అంజనీ కుమార్...
తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (Dharamapuri Srinivas) ఎపిసోడ్ను కాంగ్రెస్ పెద్దలు సీరియస్గా తీసుకున్నారు. డీఎస్ కుటుంబంలో రాజకీయ చిచ్చు రగలడంతో మనస్పర్థలు వచ్చాయని..