Home » Tejashwi Yadav
క్విడ్ ప్రోకోలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి భూ మార్పిడి చేసుకున్నారనే కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మాజీ కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవితో పాటు మరో 14 మంది నిందితులకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది.
గుజరాతీలపై చేసిన ఆరోపణలకు సంబంధించి బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కు అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు సోమవారంనాడు సమన్లు జారీ చేసింది. ''దేశ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గుజరాతీలు మాత్రమే మోగగాళ్లు'' అంటూ తేజస్వి చేసిన ఆరోపణలకు సంబంధించిన క్రిమినల్ డిఫమేషన్ కేసులో కోర్టు ఈ సమన్లు పంపింది.
బిహార్లోని దర్భంగలో AIIMS ఏర్పాటుపై బీజేపీ, ఆర్జేడీ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. దర్భంగలో ఎయిమ్స్ ఏర్పాటు గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పడాన్ని బిహార్ ఆరోగ్య శాఖ మంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ దుయ్యబట్టడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఘాటుగా బదులిచ్చారు.
నితీశ్ కుమార్ బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ లక్నోలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ను కలుసుకున్నారు.
సమావేశానంతరం ముగ్గురూ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ మధ్య చర్చలు సానుకూలంగా సాగాయని చర్చల అనంతరం నితీశ్ చెప్పారు.
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ అతీఖ్ను గౌరవవాచకంతో సంభోదించడంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు.
ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్హ త్యపై ప్రతిపక్షాలు స్పందిస్తున్న తీరును కేంద్ర మంత్రి
పరిస్థితిని చక్కబెట్టేందుకు కాంగ్రెస్ నేతలు వెనువెంటనే నితీశ్ను తెరపైకి తీసుకువచ్చారని సమాచారం.
రాహుల్కు నితీశ్ ఒంగిపోయి నమస్కరిస్తున్న ఫొటో జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
నితీశ్ కుమార్ ప్రధాని కావాలని, తేజస్వీ సీఎం కావాలని అనుకుంటున్నారని, అయితే రెండూ అసాధ్యమని షా స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతున్నారని షా చెప్పారు.