Home » Team India
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా డైనమైట్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి టాప్ ప్లేస్ దిశగా దూసుకొచ్చాడు.
టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం చివర్లో భారత్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాఫ్రికా గెలవాలని భారత్ కోరుకోవాలి.
టీమిండియా స్టార్ బ్యాటర్ రింకు సింగ్ ఉన్నట్టుండి జట్టుని వీడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడిపై టీమిండియా ఓ కీలక అప్డేట్ ఇచ్చింది. సూపర్ 8లో జింబాబ్వేతో గురువారం జరిగే మ్యాచ్లో రింకు అందుబాటులో ఉంటాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ కోటక్ స్పష్టం చేశారు.
గురువారం జింబాబ్వేతో జరిగే మ్యాచ్కు ముందు టీమిండియాకు అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. దీంతో భారత క్రికెట్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే...
టీమిండియా స్టార్ బ్యాటర్, టీ20 క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ముంబైలోని డియోనార్ ప్రాంతంలో సుమారు 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ధర అక్షరాలా రూ.7.18 కోట్లు.
మూడు వన్డేల్లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా భారత్తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ మహిళా జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 38.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసి ఛేదించింది.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 దశలో జింబాబ్వేపై వెస్టిండీస్ 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే విండీస్ సాధించిన ఈ భారీ గెలుపు కారణంగా టీమిండియా సెమీఫైనల్ ఆశలు సంక్లిష్టమయ్యాయి.
ఒక్క ఓటమి భారత క్రికెట్ జట్టు జాతకాన్ని తిరోగమన దిశలోకి తీసుకెళ్తోందా.. వరుస విజయాలతో దూసుకెళ్తోన్న జట్టు ఏకంగా పాతాళంలో పడిపోయే దుస్థితి ఎందుకొచ్చింది.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీ20 ప్రపంచ కప్.. టీమిండియా విషయంలో సజావుగా సాగుతుందనే అనుకున్నారంతా! కానీ ఆదివారం సౌతాఫ్రికాపై 188 పరుగుల ఛేదనలో టీమిండియా 111 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ గురించి ఓ సరికొత్త చర్చ మొదలైంది.