• Home » Team India

Team India

పాకిస్థాన్ ఎప్పుడూ ఒక్క మాట మీద నిలబడదు: సునీల్ గావస్కర్

పాకిస్థాన్ ఎప్పుడూ ఒక్క మాట మీద నిలబడదు: సునీల్ గావస్కర్

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. ఈ టోర్నీలో పాల్గొంటాం కానీ భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.

అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్ ఓటమి.. సెమీస్‌కు భారత్

అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్ ఓటమి.. సెమీస్‌కు భారత్

అండర్ 19 ప్రపంచ కప్ సూపర్ సిక్సెస్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది.

భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ

భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ

భారత అభిమానులకు గుడ్ న్యూస్. సర్జరీ కారణంగా టీ20 జట్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. తాజాగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో మ్యాచ్ ఫిట్‌నెస్ టెస్ట్ పాసయ్యాడు.

అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ

అండర్ 19 ప్రపంచ కప్: పాకిస్థాన్‌తో మ్యాచ్.. మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ

అండర్ 19 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో టీమిండియా తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా.. కాస్త తడబడుతోంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి విఫలమయ్యారు. అతడు ఔట్ అయిన తీరు ప్రస్తుతం అంతటా చర్చనీయాంశం అయింది.

అండర్ 19 ప్రపంచ కప్: టీమిండియా ఆలౌట్.. పాక్ టార్గెట్ ఎంతంటే?

అండర్ 19 ప్రపంచ కప్: టీమిండియా ఆలౌట్.. పాక్ టార్గెట్ ఎంతంటే?

అండర్ 19 ప్రపంచ కప్ సూపర్ సిక్సెస్‌లో భాగంగా టీమిండియా పాకిస్థాన్‌తో తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 49.5 ఓవర్లకు 252 పరుగులు చేసి ఆలౌటైంది. పాకిస్థాన్‌కు 253 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.

భారత్-న్యూజిలాండ్ ఐదో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా

భారత్-న్యూజిలాండ్ ఐదో టీ20.. టాస్ గెలిచిన టీమిండియా

తిరువనంతపురం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు ఐదో టీ20లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ జట్టును తొలుత ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. కాగా ఈ ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

భారత్-న్యూజిలాండ్ ఆఖరి టీ20.. టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు!

భారత్-న్యూజిలాండ్ ఆఖరి టీ20.. టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు!

భారత్-న్యూజిలాండ్ జట్లు శనివారం తిరువనంతపురం వేదికగా ఆఖరి టీ20లో తలపడనున్నాయి. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆఖరి పోరులో గెలిచి.. రానున్న టీ20 ప్రపంచ కప్ 2026ను ఘనంగా ప్రారంభించాలని టీమిండియా భావిస్తోంది.

పక్కకి తప్పుకోండి.. సంజు వస్తున్నాడు: ఫన్నీ వీడియో వైరల్

పక్కకి తప్పుకోండి.. సంజు వస్తున్నాడు: ఫన్నీ వీడియో వైరల్

న్యూజిలాండ్‌తో ఆఖరి టీ20 ఆడడానికి టీమిండియా తిరువనంతపురం చేరుకుంది. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో టీమిండియా ప్లేయర్ల మధ్య ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీ20 ప్రపంచ కప్.. భారత్‌కు రాకపోవడం వల్ల బంగ్లా చాలా కోల్పోనుంది: సురేశ్ రైనా

టీ20 ప్రపంచ కప్.. భారత్‌కు రాకపోవడం వల్ల బంగ్లా చాలా కోల్పోనుంది: సురేశ్ రైనా

టీ20 ప్రపంచ కప్ సమీపిస్తోంది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌కు రావడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో.. రీప్లేస్‌మెంట్‌గా ఐసీసీ స్కాట్లాండ్‌ను ఎంపిక చేసింది. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా స్పందించాడు.

నా రిటైర్మెంట్‌‌కు కారణం అదే.. యువీ షాకింగ్‌ కామెంట్స్‌..

నా రిటైర్మెంట్‌‌కు కారణం అదే.. యువీ షాకింగ్‌ కామెంట్స్‌..

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు తన రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో తాను క్రికెట్‌కు ఎందుకు వీడ్కోలు పలకాల్సి వచ్చిందో ఇటీవల అతడు వెల్లడించాడు. ఆటను ఆస్వాదించలేకపోవడం వల్లే తాను ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి