Home » Team India
వన్డే ప్రపంచ కప్ 2027 నిర్వహణలో ఐసీసీ చేసిన మార్పులపై ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ స్పందించాడు. జట్ల సంఖ్య పెంచినట్లే.. ఒక్కో జట్టులో ప్లేయర్ల సంఖ్య కూడా పెంచాలని ఐసీసీని కోరాడు.
భారత్ క్రికెట్ జట్టు సిబ్బంది బృందంలో కీలకమార్పులు చోటుచేసుకున్నాయి. సహాయక కోచ్ ర్యాన్ టెన్ డష్కటే, ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్ల కాంట్రాక్టులను పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.
టీమిండియా కోచింగ్ స్టాఫ్లో మరో కీలక మార్పు చోటు చేసుకోనుంది. ఫీల్డింగ్ కోచ్ టీ.దిలీప్ ఒప్పందాన్ని పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో అతడి స్థానంలో అస్సాంకు చెందిన మాజీ క్రికెటర్ సుభదీప్ ఘోష్ను నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
శ్రీలంకతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. భారత పురుషుల క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్గా ఉన్న ర్యాన్ టెన్ డస్కటే తన పదవికి రాజీనామా చేశారు.
దేశవాళీ క్రికెట్లో ఏళ్ల తరబడి నిలకడగా రాణిస్తున్న సరాంశ్ జైన్కు అద్భుతమైన అవకాశం లభించింది. ఈ తరంలో చాలామంది క్రికెటర్లు ఐపీఎల్లో సత్తాచాటి భారత జట్టుకు ఎంపిక అవుతున్నారు. కానీ.. జైన్ కెరీర్ మాత్రం కాస్త భిన్నంగా సాగింది.
శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం జట్టు వివరాలను వెల్లడించింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు జట్టులో స్థానం దక్కింది.
జింబాబ్వేతో టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ బీసీసీఐకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన బ్యాటింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
జింబాబ్వే పర్యటనలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డును సృష్టించాడు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన వైభవ్.. ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
జింబాబ్వేతో ముగిసిన టీ20 సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీపై టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
జింబాబ్వేపై మూడు టీ20ల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ తొలి టీ20 సిరీస్ విజయం ఇదే కావడం విశేషం.