Home » Team India
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా ఇండియాతో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 348 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 156 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాక్ 191 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా రేపు(ఆదివారం) తుది పోరు జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫేవరెట్ గా ఉంది. లీగ్ దశలో పాక్ను యువ భారత్ 90 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.
వచ్చే ఏడాది జరిగే టీ 20 వరల్డ్కప్ 2026కు సంబంధించి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. వరల్డ్కప్ మ్యాచ్లు 7 ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.
టీ20 వరల్డ్ కప్ 2026 భారత జట్టుకు శుభ్ మన్ గిల్ ను ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో వికెట్ కీపర్, ఓపెనర్ సంజూ శాంసన్ ను ఎంపిక చేశారు. అయితే గిల్ ను జట్టులోకి సెలెక్ట్ చేయకపోవడానికి గల కారణం ఏమిటో భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు.
లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన నాలుగో టీ20.. పొగమంచు కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో చివరిదైన ఐదో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది. మరోవైపు లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సిన నాలుగో టీ20.. పొగమంచు కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో చివరిదైన ఐదో టీ20 టీమిండియాకు కీలకంగా మారింది.
భారత్, సౌతాఫ్రికా జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ టాస్ పడకుండానే రద్దైంది. పొగమంచు కారణంగా మ్యాచ్ ప్రారంభం కాకుండానే ముగిసింది. లక్నో నగరంతో పాటు మ్యాచ్ జరిగే స్టేడియాన్ని పొగమంచు కమ్మేయడంతో పలుమార్లు మైదానానికి వచ్చిన అంపైర్లు.. పరిస్థితిని పర్యవేక్షించి.. చివరకు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
లక్నో వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న నాలుగో టీ20లో టాస్ ఆలస్యంగా పడనుంది. లక్నో నగరంలో పొగమంచు అధికంగా ఉన్న నేపథ్యంలో అంపైర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇవాళ(బుధవారం)సౌతాఫ్రికాతో నాలుగో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో రానున్నాడని సమాచారం.
అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా మలేషియాతో జరిగిన మ్యాచ్లో యువ భారత్ 315 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు చేసింది. మలేషియా 93 పరుగులకే ఆలౌటైంది.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే పలు కీలక సూచనలు చేశాడు. జట్టుకు తానే సీఈవో అన్నట్లు భావించకూడదని.. కెప్టెన్ అన్నీ నిర్ణయాలు తీసుకుంటాడని అన్నాడు.