Home » Team India
దక్షిణాఫ్రికాతో టెస్టులో టీమిండియా తడబడుతోంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ గెలవాలంటే భారత్ ఇంకా 522 పరుగులు చేయాలి.
గువాహటి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీ సేన చెలరేగుతోంది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన ప్రొటీస్ జట్టు.. లంచ్ బ్రేక్ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. టీమిండియాపై 508 పరుగుల భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది.
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తడబడుతోంది. మూడో రోజు 201 పరుగులకే ఆలౌటైన భారత్.. 314 పరుగుల వెనుకంజలో ఉంది. ఆట ముగిసే సమయానికి సఫారీ బ్యాటర్లు 26/0 స్కోరు చేశారు.
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 201 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 489 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ 288 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా వెళ్తోంది. రెండో రోజు ఆటలో తొలి సెషన్ లో వికెట్ కోసం భారత్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు సౌతాఫ్రికా ఆధిపత్యం చెలాయించింది. ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి.. 247 పరుగులు చేసింది.
గువాహటి వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ప్రొటీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని.. నిలకడగా రాణిస్తోంది.
రాజ్ కోట్ వేదికగా ఇండియా ఏ తో జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సెంచరీలతో చెలరేగడంతో భారత్ ముందు 326 పరుగుల భారీ టార్గెట్ ఉంది.
కోల్కతా టెస్టులో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీనికి కారణం పిచ్ అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. కాగా శనివారం నుంచి గువాహటి వేదికగా రెండో టెస్టు మొదలు కానుంది. దీంతో ఆ పిచ్పైనే అందరి దృష్టి ఉంది.
సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ బెంగాల్కు చెందిన ఓ స్పిన్నర్ను రంగంలోకి దింపింది. రెండు చేతులతో బౌలింగ్ వేయడం అతడి ప్రత్యేకత. ప్రొటీస్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ స్పిన్నర్తో నెట్స్లో బౌలింగ్ వేపిస్తున్నారు.