Home » Team India
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ బ్యాటింగ్ పూర్తి చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 284 పరుగులు చేసింది.
న్యూజిలాండ్-భారత్ జట్లు మధ్య రాజ్కోట్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కివీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్కు దిగనుంది.
న్యూజిలాండ్-భారత్ జట్లు నేడు రాజ్కోట్ వేదికగా రెండో వన్డేలో తలపడనున్నాయి. ఈ మ్యాచులో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ అద్భుతమైన రికార్డును సాధించే అవకాశం ఉంది. మరో 34 పరుగులు చేస్తే వన్డేల్లో 3వేల పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు.
స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఈ విషయం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతడి పక్కటెముకల్లో గాయం కావడంతో రానున్న రెండు వన్డేలకు అతడు దూరమయ్యాడని పేర్కొంది. అతడి స్థానంలో యువ బ్యాటర్ ఆయుష్ బదోనిని ఎంపిక చేసినట్లు తెలిపింది.
వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో స్టార్ పేసర్ హర్షిత్ రాణా.. అటు బంతితో, ఇటు బ్యాటుతో ఆకట్టుకున్నాడు. ఈ విషయంపై హర్షిత్ మ్యాచ్ అనంతరం మాట్లాడాడు.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం వడోదర వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కివీస్పై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియాకు మరో షాక్ తగిలేలా ఉంది. మ్యాచ్ మధ్యలో స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
భారత్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచులో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓడింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫినిషింగ్తో జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్వెల్ తమ పరాజయంపై స్పందించాడు.
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఈ సూపర్ నాక్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ అవార్డులన్నీ ఏం చేస్తారని వ్యాఖ్యాత అడగ్గా.. కోహ్లీ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు.
మొదటి వన్డేలో భారత్ అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. న్యూజిలాండ్ నిర్ణయించిన 301 రన్స్ టార్గెట్ను భారత్ 306/6తో ఛేజ్ చేసింది. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
భారత్-న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి. దీంట్లో భాగంగా వడోదర వేదికగా కాసేపట్లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్కి దిగనుంది.