Home » Team India
సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా అలవోక విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన సఫారీ సేన.. 117 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమిపై కెప్టెన్ మార్క్రమ్ మాట్లాడాడు.
ధర్మశాల వేదికగా నేడు సౌతాఫ్రికాతో టీమిండియా మూడో టీ20 ఆడనుంది. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. గంభీర్ నిర్ణయాల వల్లే టీమిండియా ఓటమి పాలవుతుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్ కోచ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన ఆసియా కప్లో పాకిస్తాన్తో టీమిండియా ఆటగాళ్లు కరచాలనం చేయని విషయం తెలిసిందే. ఇదే విధానాన్ని యువ భారత్ అండర్ 19 ఆసియా కప్లో కొనసాగించింది.
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైన విషయం తెలిసిందే. తాజాగా పరిస్థితులు అనుకూలించడంతో టాస్ వేశారు. పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది. దీంతో మ్యాచ్ కూడా ఆలస్యంగానే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ధర్మశాల వేదికగా టీమిండియా-సౌతాఫ్రికా మధ్య ఆదివారం మూడో టీ20 జరగనుంది. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్పై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ మాట్లాడాడు.
ముల్లాన్పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా ఓ అరుదైన రికార్డు సృష్టించింది. భారత్పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది.
దక్షిణాఫ్రికా తన దూకుడును కొనసాగిస్తోంది. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి 90 పరుగులు చేసింది. డికాక్ నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు.
ముల్లాన్పూర్ వేదికగా మరోసారి తలపడేందుకు భారత్, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి. అయితే, ఈసారి టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో, ఈ మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కటక్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. 175 పరుగులు చేసింది.