Home » Team India
ఆసియా కప్ 2025 మ్యాచుల గురించి కీలక అప్డేట్ వచ్చింది. మొత్తం 19 మ్యాచుల్లో 18 మ్యాచుల సమయాలను మార్పు చేశారు. అక్కడ ఉన్న వేడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
టీమ్ ఇండియాకు స్పాన్సర్షిప్ ఇవ్వడం అంటే ఆయా కంపెనీలు బాగా పేరు సంపాదించుకుంటాయని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం డ్రీమ్11 త్వరలో టీమ్ ఇండియాకు స్పాన్సర్ చేయడం ఆపేయనుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
భారత సీనియర్ క్రికెటర్ చేతేశ్వర్ పూజారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటర్మైంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ను షేర్ చేశారు.
ఆసియా కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో భారత జట్టు పాకిస్తాన్తో ఆడుతుందా? ఆడితే ఎక్కడ ఆడుతుంది. ఇలాంటి అనేక ప్రశ్నలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టెస్ట్ ఐదో రోజు ఆట మొదలైన వెంటనే అభిమానుల ఫోకస్ మొత్తం ఓవల్పై ఉంటుంది. ఎందుకంటే ఏ జట్టు గెలిచినా, ఓడినా, ఎక్కువ సమయం పట్టదు. కానీ ఈ సిరీస్లో కూడా టీమిండియా గెలిచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం.
ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి, ఐదో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మూడో రోజు ముగిసే సమయానికి భారత జట్టు మంచి ఊపుతో ఉంది. మోహమ్మద్ సిరాజ్ చివరి బంతికి జాక్ క్రాలీని ఔట్ చేసి, భారత్కు మరింత జోష్ అందించాడు.
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో, నిర్ణయాత్మక టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. సిరీస్ను సమం చేయాలనే పట్టుదలతో టీమ్ ఇండియా బరిలోకి దిగింది. అయితే సమం చేసే ఛాన్సుందా లేదా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఇంగ్లండ్ జట్టుతో జరగనున్న భారత చివరి టెస్ట్ మ్యాచ్కు వర్షం ప్రభావం ఉంది. ఈ విషయాన్ని అక్యూ వెదర్ తెలిపింది. అయితే వర్షం అంతరాయం భారత జట్టుకు లాభమా లేక నష్టమా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
క్రికెట్ అభిమానులకు మరో అప్డేట్ వచ్చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా భారత అండర్-19 జట్టును ప్రకటించింది. దీంతో ఆసీస్ గడ్డపై తమ ప్రతిభను చాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది.
ఇంగ్లండ్తో 5 టెస్టుల సిరీస్లో టీం ఇండియా ప్రస్తుతం 1-2తో వెనుకబడినప్పటికీ, కెప్టెన్ శుభ్మాన్ గిల్ బ్యాటింగ్తో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఐదో, చివరి టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో గిల్ ముందు ఐదు రికార్డులు ఉన్నాయి.