Home » Team India
వచ్చే ఏడాది భారత్ తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీసులకు న్యూజిలాండ్ తమ జట్లను ప్రకటించింది. టీ20, వన్డే జట్లకు ఇద్దరు కెప్టెన్లను కివీస్ సెలక్టర్లు ప్రకటించారు. గాయం కారణంగా కీలక ప్లేయర్లు ఈ సిరీసులకు దూరం అయ్యారు.
విశాఖ వేదికగా శ్రీలంక-భారత రెండో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన లంక.. 20 ఓవర్లకు 128 పరుగులు చేసింది. భారత్కు 129 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ట్రోఫీని టీమిండియా సగర్వంగా ముద్దాడింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఈ ఏడాది తెర పడింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ.. వంటి ప్లేయర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ట్రోఫీని అందించారు. ఆ మరుపురాని క్షణాలు మరోసారి నెమరువేసుకుందాం..
టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి టీమిండియా జట్టును ఇప్పటికే ప్రకటించారు. టీ20 వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ అనూహ్య నిర్ణయంపై భారత మాజీ కెప్టెన్ క్రిస్ శ్రీకాంత్ స్పందించారు.
విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా మహిళల జట్టు అలవోక విజయం సాధించింది. 122 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 14.4 ఓవర్లలోనే ఛేదించింది.
మహిళల ఐదు టీ20ల సిరీస్లో భాగంగా విశాఖపట్నం వేదికగా టీమిండియా-శ్రీలంక తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లకు 121 పరుగులకే పరిమితమైంది.
వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియా తొలి పోరుకు సిద్ధమైంది. శ్రీలంకతో ఐదు టీ20లో భాగంగా నేడు తొలి మ్యాచ్ ఆడనుంది. టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
అండర్ 19 ఆసియా కప్ 2025 ట్రోఫీని పాకిస్తాన్ సొంతం చేసుకుంది. పాక్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా విఫలమైంది. అయితే వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అండర్ 19 ఆసియా కప్ 2025లో భాగంగా ఇండియాతో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 348 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 156 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాక్ 191 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా రేపు(ఆదివారం) తుది పోరు జరగనుంది. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియానే ఫేవరెట్ గా ఉంది. లీగ్ దశలో పాక్ను యువ భారత్ 90 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.