Home » Team India
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ-2027కు సంబంధించిన షెడ్యూల్ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
టీమిండియా మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ సలీల్ అంకోలా తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్నాడు. పూణే సమీపంలోని ఒక పునరావాస కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నట్లు అతడి భార్య రియా అంకోలా తెలిపింది.
టీ20 క్రికెట్ ఫార్మాట్లో భారత జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్ జాబితాలో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన టీ20 ప్రపంచ కప్ను టీమిండియా ముద్దాడిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2026లో టీమిండియా ప్లేయర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ టోర్నీ తర్వాత ఆఫ్గనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్లు జరగనున్నాయి. ఈ క్రమంలోనే భారత జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.
టీమిండియా మహిళా జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. డర్బన్ వేదికగా జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికాపై టీమిండియా మహిళలు 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఈ ఐదు టీ20ల సిరీస్లో ఆతిధ్య జట్టు 2-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది.
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన టీ20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 పరుగులు చేసి ఆమె.. భారత తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించింది.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర పుటల్లో నిలిచే రోజు అతి దగ్గర్లో ఉంది. భారత్ తరఫున అంతర్జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసే అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.
ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్తో దూసుకుపోతున్న టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. తానియా ఛటర్జీ అనే నటి చేసిన సంచలన ఆరోపణల కారణంగా చాహల్ వార్తల్లో నిలిచాడు.
భారత క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది. 2026-27కు సంబంధించిన హోం సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే వన్డే మ్యాచులు తొమ్మిది ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026ను టీమిండియా ఘనంగా ముగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టు రాబోయే పర్యటనలకు సంబంధించి బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ఏడాది జూన్లో భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.