• Home » Team India

Team India

పొట్టి ప్రపంచ కప్‌కు హర్షిత్ రాణా దూరం! సిరాజ్‌కు ఛాన్స్ !

పొట్టి ప్రపంచ కప్‌కు హర్షిత్ రాణా దూరం! సిరాజ్‌కు ఛాన్స్ !

పొట్టి ప్రపంచ కప్-2026 ముగింట భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. పేసర్ హర్షిత్ రాణా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. మోకాలి నొప్పి కారణంగా టీ20 ప్రపంచ కప్‌కు దూరం కానున్నారని సమాచారం. అతడి స్థానంలో..

అండర్-19 ప్రపంచ కప్: ఫైనల్లో భారత్ 411 పరుగుల భారీ స్కోర్..

అండర్-19 ప్రపంచ కప్: ఫైనల్లో భారత్ 411 పరుగుల భారీ స్కోర్..

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో యువ భారత్ 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న తుదిపోరులో టీమిండియా యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ(175) చెలరేగి ఆడాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన భారత్ 411 పరుగులు చేసింది.

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో వైభవ్ అరుదైన రికార్డ్

అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో వైభవ్ అరుదైన రికార్డ్

అండర్-19 ప్రపంచ కప్-2026లో భారత యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

వరల్డ్ కప్-2026: ఫైనల్‌లో శతక్కొట్టిన వైభవ్..

వరల్డ్ కప్-2026: ఫైనల్‌లో శతక్కొట్టిన వైభవ్..

హరారే వేదికగా జరుగుతోన్న అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ లో యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ శతకంతో చెలరేగి ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై దండయాత్ర చేస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తుది పోరులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.

బీసీసీఐ చేస్తే ఒప్పు.. పీసీబీ చేస్తే తప్పా?.. పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు

బీసీసీఐ చేస్తే ఒప్పు.. పీసీబీ చేస్తే తప్పా?.. పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు

టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ వివాదం వేళ ఆ దేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వివాదాన్ని మొదలు పెట్టిందే బీసీసీఐ అని ఆరోపించాడు.

భారత్-పాక్ మ్యాచ్ కచ్చితంగా జరుగుతుంది: రవిచంద్రన్ అశ్విన్

భారత్-పాక్ మ్యాచ్ కచ్చితంగా జరుగుతుంది: రవిచంద్రన్ అశ్విన్

టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ వైఖరి తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

అండర్ 19 ప్రపంచ కప్: భారత్‌తో సెమీ ఫైనల్.. టాస్ నెగ్గిన అఫ్గానిస్తాన్

అండర్ 19 ప్రపంచ కప్: భారత్‌తో సెమీ ఫైనల్.. టాస్ నెగ్గిన అఫ్గానిస్తాన్

అండర్ 19 ప్రపంచ కప్ 2026 తుది దశకు చేరుకుంది.రెండో సెమీస్‌లో భాగంగా భారత్-అఫ్గానిస్తాన్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ నెగ్గిన అఫ్గానిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా కుర్రాళ్లు తొలుత ఫీల్డింగ్ చేయనున్నారు.

ప్లేయర్లు ఆడొద్దని బోర్డు చెప్పడం సమంజసం కాదు: కపిల్ దేవ్

ప్లేయర్లు ఆడొద్దని బోర్డు చెప్పడం సమంజసం కాదు: కపిల్ దేవ్

టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్‌తో మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్ నిర్ణయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తప్పు బట్టాడు. వారి ప్లేయర్లకు వారే అన్యాయం చేస్తున్నారని అన్నాడు.

ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని

ఆ విషయంలో మాత్రం టీమిండియా జాగ్రత్తగా ఉండాలి: ధోని

టీ20 ప్రపంచ కప్ 2026 సమరం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడిలో ఆడిన అనుభవం భారత జట్టుకు ఉందని ఓ కార్యక్రమంలో మాట్లాడాడు.

భారత్‌తో మ్యాచ్ బహిష్కరించిన పాక్.. గంభీర్ స్పందనిదే!

భారత్‌తో మ్యాచ్ బహిష్కరించిన పాక్.. గంభీర్ స్పందనిదే!

టీ20 ప్రపంచ కప్ 2026 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది.పాక్ ప్రభుత్వం నిర్ణయం మేరకు టోర్నీలో పాల్గొంటాం కానీ గ్రూప్ స్టేజిలో భారత్‌తో జరిగే మ్యాచును బహిష్కరిస్తున్నట్లు పీసీబీ తెలిపింది. ఈ అంశంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ప్రశ్న ఎదురైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి