• Home » Team India

Team India

40 రోజులు.. 12 మ్యాచ్‌లు.. న్యూజిలాండ్ పర్యటనకు టీమిండియా

40 రోజులు.. 12 మ్యాచ్‌లు.. న్యూజిలాండ్ పర్యటనకు టీమిండియా

అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు టీమిండియా.. న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల్లో ఇరుజట్లు తలపడనున్నాయి.

అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మ దూరం కానున్నాడా?

అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మ దూరం కానున్నాడా?

భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, హార్దిక్‌ను బీసీసీఐ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు హార్దిక్ మాత్రమే స్పందించినట్లు సమాచారం.

భారత టీ20 కోచ్ రేసులో ఆశిష్ నెహ్రా!

భారత టీ20 కోచ్ రేసులో ఆశిష్ నెహ్రా!

గంభీర్ తర్వాత టీ20 కోచ్ రేసులో ఎవరున్నారనే విషయంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

మూడో టీ20లో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్ కైవసం

మూడో టీ20లో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్ కైవసం

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత మహిళలతో జరిగిన నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. దీంతో 2-1 తేడాతో ఇంగ్లండ్ సిరీస్ కైవసం చేసుకుంది.

జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్ నబీ  భారత టెస్ట్ జట్టుకు ఎంపికలో ట్విస్ట్!

జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టుకు ఎంపికలో ట్విస్ట్!

రంజీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ‌కి మరోసారి అవమానం ఎదురైంది. అఫ్గానిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుకు ఈ స్టార్ పేసర్‌ను నెట్ బౌలర్‌గా ఎంపిక చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

లార్డ్స్‌ మైదానంలో తొలి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: జెమీమా

లార్డ్స్‌ మైదానంలో తొలి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: జెమీమా

టీమిండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ప్రస్తుతం తన ముందున్న లక్ష్యం గురించి వెల్లడించింది. లార్డ్స్ మైదానంలో టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్‌ను గెలవాలని ఆశిస్తున్నట్లు తెలిపింది.

ఇషాన్ కిషన్‌కు రూ. కోటి నజరానా

ఇషాన్ కిషన్‌కు రూ. కోటి నజరానా

టీమిండియా స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను బిహార్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్‌కు.. బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరీ రూ. కోటి నజరానా ప్రకటించారు.

శ్రీలంక టూర్..  భారత- ఏ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ

శ్రీలంక టూర్.. భారత- ఏ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ

జూన్‌లో శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు సిరీస్‌ కోసం బీసీసీఐ ఇండియా 'ఎ' జట్టును ప్రకటించింది. తిలక్ వర్మ కెప్టెన్‌గా, రియాన్ పరాగ్ వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు.

ఐసీసీ వన్డే వార్షిక ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలోనే టీమిండియా

ఐసీసీ వన్డే వార్షిక ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలోనే టీమిండియా

వన్డే వార్షిక ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. భారత జట్టు 118 రేటింగ్ పాయింట్లతో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఘన విజయం సాధించిన టీమిండియా.. తాజా ర్యాంకింగ్స్‌లో తమ ఆధిపత్యాన్ని చాటింది.

టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!

భారత టీ20 జట్టు కెప్టెన్సీలో మార్పు జరగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ 2026 తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు సూర్యకుమార్‌ యాదవ్‌ నుంచి శ్రేయస్‌ అయ్యర్‌కు బదిలికానున్నట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి