• Home » Team India

Team India

భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు

భారత్‌తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు

టీ20 ప్రపంచ కప్‌లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించిన భారత మహిళల జట్టు.. మరో కీలక పోరులో బరిలోకి దిగనుంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్‌లో.. ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

వైభవ్ కోసం సంజును పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు: పార్థివ్ పటేల్

వైభవ్ కోసం సంజును పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు: పార్థివ్ పటేల్

భారత టీ20 జట్టు వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే టీ20 ప్రపంచ కప్ 2026 హీరో సంజు శాంసన్‌ను పక్కన పెట్టడంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఈ విషయంపై మాట్లాడాడు.

మరోసారి నిరాశే ఎదురైంది.. ఓటమిపై స్పందించిన శ్రేయస్

మరోసారి నిరాశే ఎదురైంది.. ఓటమిపై స్పందించిన శ్రేయస్

ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గో టీ20లోనూ భారత జట్టు ఓడింది. దీనిపై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. పరివర్తన దశలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతుంటాయని, వాటి నుంచి త్వరగా పాఠాలు నేర్చుకోవాలని తెలిపాడు.

అరుదైన మైలురాయిని అందుకున్న అక్షర్ పటేల్

అరుదైన మైలురాయిని అందుకున్న అక్షర్ పటేల్

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో మరో అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ ద్వారా ఈ 31 ఏళ్ల గుజరాత్ ఆల్‌రౌండర్ తన వందో (100) అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాడు.

మహిళలకు టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు పెంచాలి: హర్మన్‌ప్రీత్ కౌర్

మహిళలకు టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు పెంచాలి: హర్మన్‌ప్రీత్ కౌర్

మహిళలకు టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్య పెంచాలని భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్నారు. ఆరేళ్ల కాలంలో తమకు 7 టెస్ట్ మ్యాచ్‌లే నిర్వహించారని, ఇదే సమయంలో పురుషుల జట్టు 58 మ్యాచ్‌లు ఆడిందని గుర్తుచేశారు.

 గొప్ప కెప్టెన్‌ అవుతాడు.. శ్రేయస్‌కు మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ

గొప్ప కెప్టెన్‌ అవుతాడు.. శ్రేయస్‌కు మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ

భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రేయస్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ తన సోదరుడికి మద్దతుగా నిలిచింది.

తిలక్ నెమ్మదిగా ఆడితే భవిష్యత్‌లో కెప్టెన్ అవుతాడు: క్రిష్  శ్రీకాంత్

తిలక్ నెమ్మదిగా ఆడితే భవిష్యత్‌లో కెప్టెన్ అవుతాడు: క్రిష్ శ్రీకాంత్

ఇంగ్లండ్‌, టీమిండియా మధ్య ఇవాళ(గురువారం) నాలుగో టీ20 జరగనుంది. ప్రస్తుతం భారత జట్టు సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఈనేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌పై మాజీ కెప్టెన్ క్రిష్ శ్రీకాంత్ విమర్శలు చేశాడు.

గౌతమ్ గంభీర్ నిర్ణయంపై దినేష్ కార్తిక్ విమర్శలు

గౌతమ్ గంభీర్ నిర్ణయంపై దినేష్ కార్తిక్ విమర్శలు

ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియాకు దారుణమైన పరాభవం ఎదురైంది. నాటింగ్‌హామ్ వేదికగా మూడో టీ20 మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. ఈ పరాజయంపై మాజీ క్రికెటర్ దినేశ్‌ కార్తిక్ స్పందించారు.

అత్యంత దారుణమైన ప్రదర్శన చేశాం: శ్రేయస్ అయ్యర్

అత్యంత దారుణమైన ప్రదర్శన చేశాం: శ్రేయస్ అయ్యర్

ఇంగ్లండ్‌తో మూడో టీ20లోనూ భారత్ పూర్తిగా విఫలమైంది. ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. అయితే మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ఓటమిపై మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ‘తెలుగుతేజం’ శ్రీ చరణి సంచలనం

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ‘తెలుగుతేజం’ శ్రీ చరణి సంచలనం

ఐసీసీ మ‌హిళ‌ల టీ20 ర్యాంకింగ్స్‌లో భార‌త బౌల‌ర్‌ శ్రీ చ‌ర‌ణి సంచ‌ల‌నం సృష్టించింది. బౌలింగ్ విభాగంలో శ్రీ చరణి నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి