Home » TDP
దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి.. అక్కడ మాట్లాడండి.. అంటూ తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సమస్యను జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో వైసీపీ నాయకులు లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు.
తెనాలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఫ్లెక్సీలను తొలగించడంపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.
అనంతపురం జిల్లా అర్బన్ నియోజకవర్గంలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ నియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో వేలాది మంది అనుచరులతో బైక్ ర్యాలీగా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
జిల్లాల పునర్విభజనపై వైసీసీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఏమాత్రం విశ్వసించరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన..
వైసీపీ నేతలు, కార్యకర్తలపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మండిపడ్డారు. వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ.. గ్రామాల్లో అశాంతిని రేకెత్తిస్తున్నారని ఆయన అన్నారు. టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని, వైసీపీ నేతల ఆగడాలను సహించేది లేదన్నారు.
అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ‘కొత్త’ సందడి నెలకొంది. పార్టీ జిల్లా నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ సందర్భంగా కార్యకర్తలు పెద్దఎత్తున విచ్చేశారు. దీంతో కార్యకర్తలు, నాయకులతో కార్యాలయం కిక్కిరిసిపోయింది.
తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా కమిటీని నియమించారు. పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం పూర్తవగా.. మిగతా 40 మందితో కమిటీ అధికారిక జాబితాను విడుదల చేశారు. ఈ కమిటీలో అన్ని వర్గాలకు అవకాశం కల్పించామని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
25 లోక్ సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను టీడీపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఆదివారం పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీల జాబితాను విడుదల చేసింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది పార్టీని వీడగా.. తాజాగా జగన్ సొంత ఇలాకాలో కీలక నేతలు వైసీపీకి గుడ్బై చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డికి నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత బిగ్ షాక్ ఇచ్చారు. కార్పొరేటర్ కరీముల్లా వైసీపీకి గుడ్బై చెప్పి టీడీపీలో చేరారు.